న్యూఢిల్లీ : దేశంలో అతిపెద్ద కార్ల తయారీ సంస్ధ ఈ ఏడాది మూడవసారి కార్ల ధరలను పెంచింది. ఎంపిక చేసిన మోడల్స్ ధరలను రెండు శాతం పెంచినట్టు మారుతి సుజుకి సోమవారం స్టాక్ ఎక్స్ఛేంజ్లకు తెలిపింది. మ�
న్యూఢిల్లీ : ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి ఆగస్ట్ 30 మధ్య 23.99 లక్షల మంది పన్ను చెల్లింపుదారులకు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) రూ 67,401 కోట్ల విలువైన రిఫండ్స్ జారీ చేసిందని ఆదాయ పన్ను శాఖ శనివా�
ఏడాదిలోనే 10 పరిశ్రమల ఏర్పాటు, ఉత్పత్తి నిర్మాణ దశలో మరో 90 యూనిట్లు అన్ని హంగులతో మౌలిక సదుపాయాల కల్పన ఇండస్ట్రియల్ పార్కు విస్తరణ దిశగా రాష్ట్ర ప్రభుత్వం దండు మల్కాపూర్ గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కులో
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 1: దేశీయంగా వాహన విక్రయాలు ఊపందుకున్నాయి. కరోనా సంక్షోభం నేపథ్యంలో అమ్మకాలు లేక దిగాలు పడిన ఆటో రంగానికి ఊరటనిచ్చేలా ఆగస్టులో సేల్స్ జోరుగా జరిగాయి. హ్యుందాయ్, టాటా, మహీంద్రా, టయ�
ఆగస్టు నెలలో రూ.1.12 లక్షల కోట్లు l 30 శాతం వృద్ధి న్యూఢిల్లీ, సెప్టెంబర్ 1: దేశంలో ఆర్థిక కార్యకలాపాలు పుంజుకున్నాయనడానికి నిదర్శనంగా జీఎస్టీ వసూళ్లు వరుసగా రెండో నెలలో రూ.1 లక్ష కోట్లను మించాయి. ఆగస్టు నెలలో �
జేఎల్ఎల్ సర్వేలో కార్పొరేట్ ఉద్యోగుల అభిలాష ముంబై, సెప్టెంబర్ 1: కొవిడ్ పరిస్థితులు తొలగిన అనంతరం వారానికి ఒక్క రోజైనా ఇంటి నుంచి పనిచేయాలని మెజారిటీ కార్పొరేట్ ఉద్యోగులు కోరుకుంటున్నారు. ఇండియా�
డివిడెండు రూ.18.50 న్యూఢిల్లీ, సెప్టెంబర్ 1: ఒక్కో ఈక్విటీ షేరుకు రూ.18.50 చొప్పున మధ్యంతర డివిడెండు చెల్లించే ప్రతిపాదనకు కమోడిటీ దిగ్గజం వేదాంత లిమిటెడ్ డైరెక్టర్ల బోర్డు బుధవారం ఆమోదం తెలిపింది. రూ.1 ముఖవిల�
విమానయాన పరిశ్రమపై ఇక్రా అంచనా న్యూఢిల్లీ, ఆగస్టు 31: దేశీ విమానయాన పరిశ్రమ నష్టాలు ప్రస్తుత 2021-22 ఆర్థిక సంవత్సరంలో రూ.26,000 కోట్లకు చేరవచ్చని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనాల్ని ప్రకటించింది. అలాగే ఈ పరిశ్రమ రుణ
ముంబై, సెప్టెంబర్ 1: బాసెల్ నిబంధనలకు అనుగుణమైన అదనపు టైర్ 1 (ఏటీ1) బాండ్ల ద్వారా రూ.4,000 కోట్ల నిధులను సమీకరించినట్టు ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) బుధవారం తెలియజేస�
కొత్తకొత్తగా రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ ప్రారంభ ధర రూ.1.84 లక్షలు న్యూఢిల్లీ, సెప్టెంబర్ 1: రాయల్ ఎన్ఫీల్డ్ తమ పాపులర్ మోటర్ సైకిల్.. క్లాసిక్ 350లో ఆల్ న్యూ వెర్షన్ను దేశీయ మార్కెట్కు పరిచయం చేసింది.
మార్కెట్లోకి సరికొత్త కియా కారు ప్రారంభ ధర రూ.17.79 లక్షలు న్యూఢిల్లీ, సెప్టెంబర్ 1: దేశీయ మార్కెట్లోకి ఓ సరికొత్త కారును విడుదల చేసినట్లు బుధవారం కియా ప్రకటించింది. మధ్య శ్రేణి ఎస్యూవీ సెల్టోస్లో ఎక్స్ �
న్యూఢిల్లీ : రెనాల్ట్ ఇండియా పదో వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా ఆల్ న్యూ క్విడ్ ఎంవై21ను దేశీ మార్కెట్లో లాంఛ్ చేసింది. ఈ ఆకర్షణీయ, వినూత్న లోకాస్ట్ వాహనం గేమ్ ఛేంజర్గా మారుతుందని రెనాల్ట్ ఇండి�