ఒలంపిక్ విజేత పీవీ సింధు పిలుపు హైదరాబాద్, ఆగస్టు 28(నమస్తే తెలంగాణ) : సకాలంలో పన్నులు చెల్లించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని బ్యాడ్మింటన్ క్రీడాకారిణి, ఒలింపిక్ విజేత పీవీ సింధు పేర్కొన్నారు. పన్నులతోనే ద�
నమస్తే తెలంగాణ జ్యోతినగర్, ఆగస్టు 28: ఐఎస్వో 50001 ప్రమాణాలను విజయవంతంగా అమలు చేసిన రామగుండం ఎన్టీపీసీకి 2021 సంవత్సరానికి గానూ నేషనల్ ఎనర్జీ లీడర్ అవార్డు లభించింది. వర్చువల్ మోడ్ ద్వారా దేశవ్యాప్తంగా ఈ
న్యూఢిల్లీ, ఆగస్టు 28: ప్రధానమంత్రి జన్ధన్ యోజన (పీఎంజేడీవై) పథకం కింద ప్రారంభమైన బ్యాంకు ఖాతాల సంఖ్య 43 కోట్లకు పెరిగింది. వీటిలో డిపాజిట్ల మొత్తం రూ.1.46 కోట్లకు చేరినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ శనివారం తెలిప
దేశీయ మార్కెట్లో వేగంగా విస్తరణ దక్షిణాదిలో తెలంగాణ వాటా 13.15 శాతం గతేడాది రాష్ట్రంలో 292.5 కోట్ల అమ్మకాలు వార్షిక నివేదికను విడుదల చేసిన ఐడీఎస్ఏ హైదరాబాద్, ఆగస్టు 27 (నమస్తే తెలంగాణ): వస్తువును తయారీదారు ను�
Reserve Bank Of India : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా అజయ్ కుమార్ను నియమించింది. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా అతడి నియామకం ఆగస్టు 20 నుంచి అమల్లోకి వచ్చింది...
126 మిలియన్ డాలర్ల లక్ష్యాన్ని చేరలేం: ఫార్మాక్సిల్ హైదరాబాద్, ఆగస్టు 24: అఫ్గానిస్థాన్లో నెలకొన్న అనిశ్చితపరిస్థితుల నేపథ్యంలో ఆ దేశానికి భారత్ నుంచి ఫార్మా ఉత్పత్తుల ఎగుమతులు నిలిచిపోయాయని ఫార్మా�
హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ): బ్యాంకుల నుంచి రుణాలు పొంది మోసానికి పాల్పడ్డ కార్వీ స్టాక్ బ్రోకరింగ్ చైర్మన్ పార్థ సారధిని రెండు రోజుల పాటు విచారణ నిమిత్తం సీసీఎస్ పోలీసుల కస్టడీక
అనుమతించే దిశగా కేంద్ర ప్రభుత్వం ఇతర దేశాల మదుపర్ల చేతికి సంస్థ ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ)లోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్డీఐ) రానున్నాయా?.. విదేశీ మదుపరుల
రూ.200 కోట్లతో నిజామాబాద్లో ఆహారశుద్ధి పరిశ్రమ ఆహార ఉత్పత్తుల రంగంలోనే 12కుపైగా యూనిట్లు రాక హైదరాబాద్, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడితే పరిశ్రమలన్నీ హైదరాబాద్నుంచి ఆంధ్రాకు తరలిపో
400 పాయింట్ల ర్యాలీ న్యూఢిల్లీ, ఆగస్టు 24: కొద్దిరోజుల క్రితం వరుసగా కొత్త రికార్డుల్ని సృష్టించి, హఠాత్తుగా వెనక్కుతగ్గిన స్టాక్ మార్కెట్ తిరిగి రికార్డుల బాటను పట్టింది. మంగళవారం బీఎస్ఈ సెన్సెక్స్ 400 �
న్యూఢిల్లీ, ఆగస్టు 24: ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ హ్యుందాయ్..మరో కారును పరిచయం చేసింది. ఎన్ లైన్ ప్రొడక్ట్ విభాగంలో పరిచయం చేస్తున్న తొలి కారు ఐ20 ఎన్ లైన్ను మంగళవారం అందుబాటులోకి తీసుకొచ్చింది. స్పోర్టీ
న్యూఢిల్లీ, ఆగస్టు 24: కిరాణాలు, రిటైలర్ల కోసం ఫ్లిప్కార్ట్ హోల్సేల్ ఓ సరికొత్త రుణ పథకాన్ని తీసుకొచ్చింది. మంగళవారం ఈ వాల్మార్ట్కు చెందిన డిజిటల్ బీటుబీ మార్కెట్ వేదిక ప్రకటించిన వివరాల ప్రకారం �
Relief to HDFC : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తీసుకున్న నిర్ణయం దేశంలోని అతి పెద్ద ప్రైవేట్ రంగ బ్యాంకు హెచ్డీఎఫ్సీకి ఊరట కల్పించింది. కొత్త క్రెడిట్ కార్డుల జారీ చేసేందుకు...