టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ ప్లాంటులో ఫ్యాన్ కౌల్ డోర్స్ తయారీ న్యూఢిల్లీ, ఆగస్టు 6: ప్రసిద్ధ విమాన తయారీ సంస్థ బోయింగ్ నుంచి ఈ వారంలోనే హైదరాబాద్కు రెండో కాంట్రాక్టు లభించింది. బోయింగ్ 737 విమానా�
న్యూఢిల్లీ, ఆగస్టు 6: కరోనా సంక్షోభం నేపథ్యంలో బంగారంపై రుణాలకు డిమాండ్ విపరీతంగా పెరిగింది. ఈ క్రమంలోనే గోల్డ్ లోన్ వడ్డీరేట్లపై ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ రాయితీలను ఇస్తున్నది. ఆభరణాలప
ముంబై ,ఆగస్టు : ఈరోజు స్టాక్ మార్కెట్లు సరికొత్త రికార్డ్లను నమోదు చేశాయి. ప్రారంభ సెషన్ లో సెన్సెక్స్ 47 పాయింట్ల లాభాలతో 54,405 వద్ద ట్రేడ్ అవ్వగా, 6 పాయింట్ల స్వల్ప లాభాలతో నిఫ్టీ 16,263 పాయింట్ల వద్ద ట్రేడ్
ఆదాయం రూ.77,347 కోట్లు మొండి బకాయిలకు తగ్గిన కేటాయింపులు న్యూఢిల్లీ, ఆగస్టు 4: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఈ జూన్తో ముగిసిన త్రైమాసికంలో అంచనాల్ని మించిన ఫలితాల్ని �
గరిష్ట రేటును 18%గానే ఉంచండి మొత్తం 3 శ్లాబుల్నే పెట్టండి కేంద్రానికి పీహెచ్డీసీసీఐ విజ్ఞప్తి న్యూఢిల్లీ, ఆగస్టు 4: వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) రేట్లు, శ్లాబులను తగ్గించాలని కేంద్ర ప్రభుత్వానికి వ్యాపార, పా�
మరో 546 పాయింట్లు అప్ న్యూఢిల్లీ, ఆగస్టు 4: భారత్ స్టాక్ మార్కెట్ బుధవారం మరో రికార్డుస్థాయిని అందుకుంది. బీఎస్ఈ సెన్సెక్స్ తొలిసారిగా 54,000 పాయింట్ల మార్క్ను చేరింది. ప్రోత్సాహకర కార్పొరేట్ ఫలితాలు, �
ప్రారంభ ధర రూ.6.57 లక్షలు న్యూఢిల్లీ, ఆగస్టు 4: తమ పాపులర్ మోడల్ టియాగో కార్ల శ్రేణిని టాటా మోటర్స్ విస్తరించింది. సరికొత్తగా టియాగో ఎన్ఆర్జీ మోడల్ను మార్కెట్లోకి విడుదల చేసినట్లు బుధవారం సంస్థ ప్రకట
ఈ ఏప్రిల్-జూలైలో రూ.800 కోట్ల లాభాలు 72% వృద్ధితో రూ.8,180 కోట్లకు టర్నోవర్ హైదరాబాద్, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ): ఈ ఆర్థిక సంవత్సరానికి సింగరేణి భారీ లాభాలతో శుభారంభం పలికింది. ఏప్రిల్-జూలైలో ఏకంగా రూ.800 కోట్ల లాభ
న్యూఢిల్లీ, ఆగస్టు 4: తీవ్రనష్టాలతో సతమతమవుతున్న టెలికాం కంపెనీ వోడాఫోన్ ఐడి యా (వీఐఎల్) డైరెక్టర్ల బోర్డు నుంచి ఆదిత్యాబిర్లా గ్రూప్ అధినేత కుమార్మంగళం బిర్లా నుంచి పూర్తిగా తప్పుకున్నారు. నాన్-ఎగ�
న్యూఢిల్లీ, ఆగస్టు 4: అవంతా గ్రూప్ సంస్థల అధినేత గౌతమ్ థాపర్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు చేసింది. రూ.500 కోట్ల మనీ లాండరింగ్ కేసులో మంగళవారం రాత్రి ఈడీ అధికారులు అదుపులోకి తీసుకోగా, బు�
ముంబై , ఆగస్టు : ఎంజీ మోటార్స్ ఇండియా రూపొందించనున్న మిడ్ సైజ్ ఎస్యూవీలో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటీ) ఫీచర్ల కోసం డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్ జియో ఇండియాతో ఒప్పందం చేసుకున్నట్లు ప్రకటించింది. మెరు�
ముంబై , ఆగస్టు: ఈ వారంలో ప్రారంభం నుంచి వరుసగా లాభాల బాటలో కొనసాగుతున్నాయి సూచీలు. ఇవాళ కూడా సూచీలు లాభాల్లోనే ప్రారంభమయ్యాయి. ప్రారంభ సెషన్ లో సెన్సెక్స్ 425 పాయింట్ల లాభంతో 54,249 వద్ద, నిఫ్టీ 118 పాయింట్లు లాభప
కొత్త గరిష్ఠానికి స్టాక్ సూచీలు సెన్సెక్స్ 873 పాయింట్లు అప్ 16,000 దాటేసిన నిఫ్టీ న్యూఢిల్లీ, ఆగస్టు 3: దాదాపు అన్ని రంగాల షేర్లలోనూ కొనుగోళ్లు వెల్లువెత్తడంతో మంగళవారం స్టాక్ మార్కెట్ రికార్డులతో హోరె�
మరికొన్ని జ్యూస్ బ్రాండ్లనూ విక్రయించేస్తున్న పెప్సీ డీల్ విలువ రూ.24,500 కోట్లు న్యూయార్క్, ఆగస్టు 3: ప్రముఖ జ్యూస్ బ్రాండ్ ట్రాపికానాను పెప్సీకో అమ్మేస్తున్నది. మరికొన్ని జ్యూస్ బ్రాండ్లనూ విక్రయి�