హైదరాబాద్, ఆగస్టు 11: వినియోగదారుల పరిశుభ్రత పరికరాల విభాగంలోకి తాజాగా రిలయన్స్ రిటైల్ ప్రవేశించింది. సంస్థ ప్యూరిక్ ఇన్స్టాసేఫ్ పేరుతో పలు ఉత్పత్తులను మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకొచ్చింది. క�
న్యూఢిల్లీ, ఆగస్టు 11: సామ్సంగ్ బుధవారం గెలాక్సీ జెడ్ సిరీస్లో రెండు సరికొత్త ప్రీమియం ఫోల్డబుల్ 5జీ స్మార్ట్ఫోన్లను ఆవిష్కరించింది. ఫోల్డ్3 ధర రూ.1,33,565గా ఉంటే, ఫ్లిప్3 ధర రూ.74,203గా ఉన్నది. అయితే దేశీయ మా�
న్యూఢిల్లీ, ఆగస్టు 11: దేశ ఆర్థికాభివృద్ధి మళ్లీ వేగవంతమవుతున్నదని, పారిశ్రామికులు రిస్క్ తీసుకొని విస్తరణ ప్రాజెక్టులు చేపట్టాలని ప్రధాని నరేంద్ర మోది కోరారు. బుధవారం ఆయన సీఐఐ వార్షిక సదస్సులో మాట్లాడ
న్యూఢిల్లీ, ఆగస్టు 11: ఇన్ఫ్రాకు, ప్రత్యేకించి రోడ్డు ప్రాజెక్టులకు నిధులందించేందుకు రిజర్వుబ్యాంక్ వద్దనున్న విదేశీ కరెన్సీ (ఫారెక్స్) నిల్వల్ని ఉపయోగించేలా ఒక విధానాన్ని తీసుకురావాల్సివుందని కేంద
Vehicles sales : గత నెలలో వాహానాల అమ్మకాలు (Vehicles sales) అమాంతం పెరిగిపోయాయి. ముఖ్యంగా కమర్షియల్ వాహనాలు ఎక్కువగా అమ్ముడుపోయాయి. జూలై నెలలో ప్యాసింజర్ వాహనాలు, ద్విచక్ర వాహనాలతోపాటు అన్ని విభాగాల్లో గణనీయమైన పెరుగుదల క
MRF Profits : జూన్ నెలతో ముగిసిన తొలి త్రైమాసికం ఫలితాల్లో టైర్ల తయారీ సంస్థ ఎంఆర్ఎఫ్ బంపర్ లాభాన్ని ఆర్జించింది. కంపెనీ లాభం 12 రెట్లు పెరగ్గా.. ఆదాయం కూడా 70 శాతం పెరిగింది.
Honda e-scooter : హోండా సంస్థ కూడా తమ ఇ-స్కూటర్ యు-గో ను విడుదల చేసింది. ప్రస్తుతానికి వీటిని చైనా మార్కెట్లోనే లాంచ్ చేయగా, త్వరలో భారతదేశంలో అందుబాటులోకి తీసుకువస్తున్నారు.
Ola Scooter : ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లో రివర్స్ గేర్ను అమర్చినట్లు సదరు కంపెనీ తెలిపింది. దీనికి సంబంధించిన వీడియోను కంపెనీ విడుదల చేసింది. ఈ వీడియోలో స్కూటర్ రివర్స్లో వెళ్తున్నట్లు కనిపిస్తుంది. అయితే, �
అమెజాన్కు అనుకూలంగా తీర్పు న్యూఢిల్లీ, ఆగస్టు 6: రిలయన్స్ రిటైల్-ఫ్యూచర్ రిటైల్లు విలీనానికి కుదుర్చుకున్న రూ.24,731 కోట్ల లావాదేవీపై సుప్రీంకోర్టు నీళ్లుచల్లింది. ఈ డీల్ను వ్యతిరేకిస్తూ అమెరికా ఈ-కా�
కీలక వడ్డీరేట్లు యథాతథం ఆర్బీఐ ద్వైమాసిక ద్రవ్యసమీక్షలో నిర్ణయం ముంబై, ఆగస్టు 6: కరోనా ప్రభావం నేపథ్యంలో మరోసారి రిజర్వ్ బ్యాంక్ తమ ద్రవ్యసమీక్షలో వృద్ధిరేటుకే ప్రాధాన్యతనిచ్చింది. రెపో, రివర్స్ రెప�
టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ ప్లాంటులో ఫ్యాన్ కౌల్ డోర్స్ తయారీ న్యూఢిల్లీ, ఆగస్టు 6: ప్రసిద్ధ విమాన తయారీ సంస్థ బోయింగ్ నుంచి ఈ వారంలోనే హైదరాబాద్కు రెండో కాంట్రాక్టు లభించింది. బోయింగ్ 737 విమానా�
న్యూఢిల్లీ, ఆగస్టు 6: కరోనా సంక్షోభం నేపథ్యంలో బంగారంపై రుణాలకు డిమాండ్ విపరీతంగా పెరిగింది. ఈ క్రమంలోనే గోల్డ్ లోన్ వడ్డీరేట్లపై ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ రాయితీలను ఇస్తున్నది. ఆభరణాలప
ముంబై ,ఆగస్టు : ఈరోజు స్టాక్ మార్కెట్లు సరికొత్త రికార్డ్లను నమోదు చేశాయి. ప్రారంభ సెషన్ లో సెన్సెక్స్ 47 పాయింట్ల లాభాలతో 54,405 వద్ద ట్రేడ్ అవ్వగా, 6 పాయింట్ల స్వల్ప లాభాలతో నిఫ్టీ 16,263 పాయింట్ల వద్ద ట్రేడ్
ఆదాయం రూ.77,347 కోట్లు మొండి బకాయిలకు తగ్గిన కేటాయింపులు న్యూఢిల్లీ, ఆగస్టు 4: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఈ జూన్తో ముగిసిన త్రైమాసికంలో అంచనాల్ని మించిన ఫలితాల్ని �
గరిష్ట రేటును 18%గానే ఉంచండి మొత్తం 3 శ్లాబుల్నే పెట్టండి కేంద్రానికి పీహెచ్డీసీసీఐ విజ్ఞప్తి న్యూఢిల్లీ, ఆగస్టు 4: వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) రేట్లు, శ్లాబులను తగ్గించాలని కేంద్ర ప్రభుత్వానికి వ్యాపార, పా�