నికర లాభం రూ. 570 కోట్లు అమ్మకాలు రూ. 4,919 కోట్లు కొత్త ఉత్పత్తుల విడుదల ద్వారా అమ్మకాల్లో వృద్ధి సాధించాం. గ్లోబల్ జెనరిక్స్ ఆదాయం 17 శాతం పెరిగింది. అయితే కొన్ని ఉత్పత్తుల ధరలు తగ్గడం, డాలర్-రూపాయి విలువ ప్ర�
తయారీ ఖర్చులు పెరుగుతున్నాయంటున్న ఆటో సంస్థలు న్యూఢిల్లీ, జూలై 27: వాహన ధరలను మరోసారి పెంచాలని ఆటోమొబైల్ సంస్థలు యోచిస్తున్నాయి. ఉత్పాదక వ్యయం పెరుగుతున్న నేపథ్యంలో మళ్లీ ధరల పెంపు అనివార్యమన్న సంకేతాల
పారిశ్రామిక భాగస్వామ్య ఒప్పందం న్యూఢిల్లీ, జూలై 27: జీఎమ్మార్ గ్రూప్తో ఫ్రాన్స్కు చెందిన గ్రూపే ఏడీపీ పారిశ్రామిక భాగస్వామ్య ఒప్పందాన్ని కుదుర్చుకున్నది. మంగళవారం జరిగిన ఈ ఒప్పందం ప్రకారం ప్రయాణీకు�
భారత వృద్ధిపై ఐఎంఎఫ్ కోత వాషింగ్టన్, జూలై 27: భారత వృద్ధి అంచనాలపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. ఇప్పటికే పలు అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీలు వృద్ధి అంచనాల్లో కోత విధిస్తుండగా..తాజాగా ఈ జాబితాలోకి అంతర్జాత�
న్యూఢిల్లీ, జూలై 27: దేశంలో అతిపెద్ద విమానయాన సంస్థయైన ఇండిగో గత త్రైమాసికంలో ఏకంగా రూ.3,174 కోట్ల నష్టాన్ని ప్రకటించింది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.2,844 కోట్ల నష్టంతో పోలిస్తే భారీగా పెరిగింది. అయ�
న్యూఢిల్లీ, జూలై 27: ప్రభుత్వరంగ సంస్థ కెనరా బ్యాంక్ లాభాలు అదరహో అనిపించాయి. మొండి బకాయిలు తగ్గుముఖం పట్టడంతో గత త్రైమాసికంలో నికర లాభంలో మూడింతల వృద్ధి నమోదైంది. జూన్తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను �
హైదరాబాద్, జూలై 27: హైదరాబాద్ కేంద్రస్థానంగా కార్యకలాపాలు అందిస్తున్న గ్రాన్యూల్స్ ఇండియా నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. జూన్తో ముగిసిన మూడు నెలల్లో సంస్థ రూ.89.85 కోట్ల నికర లాభాన్ని గడించింది.
ముంబై : ప్రముఖ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ తన జూన్ త్రైమాసిక ఫలితాలను విడుదల చేసింది. ఏప్రిల్ నుంచి జూన్ వరకు కంపెనీ రూ.4,450.92 కోట్ల నష్టాన్ని చవిచూసింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో ఇది రూ.8,437.99 కోట్లుగా ఉన్నది.
ప్రపంచంలోని రెండు ప్రసిద్ధ ఆటోమొబైల్ కంపెనీలు ముఖాముఖిగా తలపడుతున్నాయి. ఈ రెండు కంపెనీలు ఒక సాంకేతిక పరిజ్ఞానం కోసం కేసులు పెట్టుకుంటున్నాయి. తన కో పైలట్ 360 ఆటోమేటిక్ డ్రైవింగ్ సిస్టంకు ‘బ్లూ క్రూయిస�
ముంబై , జూలై : ఇవాళ స్టాక్ మార్కెట్లు ప్రారంభ సెషన్ లో నష్టాలతో మొదలయ్యాయి. మొదట నష్టాలతో ప్రారంభమైన సూచీలు కాసేపటికే లాభాల్లోకి వచ్చి మళ్ళీ నష్టాల్లోకి వెళ్ళాయి. సెన్సెక్స్ 35 పాయింట్ల నష్టంతో 52,939 వద్ద, �
అబుదాబి ప్రభుత్వ అత్యున్నత సంస్థలో భారతీయ వ్యాపారికి చోటు లభించింది. అబుదాబి వ్యాపార బోర్డు వైస్ చైర్మన్గా భారతదేశానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త యూసుఫ్ అలీ నియమితులయ్యారు. ఈయన నియామకాన్ని ఆ దేశ క్�
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) వచ్చే ఏడాది చివరి త్రైమాసికంలో ఎంజే ఫీల్డ్ నుంచి సహజ వాయువు ఉత్పత్తిని ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేసింది. ఇక్కడ గ్యాస్ ఉత్పత్తిని ప్రారంభిస్తే మొత్తం ఉత్ప�
హైదరాబాద్, జూలై 24: రిలయన్స్ డిజిటల్.. దేశంలో అతిపెద్ద ఎలక్ట్రానిక్ ఆఫర్లకు మరోసారి తెరలేపింది. వచ్చే నెల 5 వరకు ఉండనున్న ఈ ఆఫర్ కింద 10 శాతం క్యాష్బ్యాక్ లభించనున్నది. ఎస్బీఐ క్రెడిట్ కార్డుతో రూ.10 వే�
ముంబై, జూలై 24: దేశంలో అతిపెద్ద ప్రైవేట్ బ్యాంకైన ఐసీఐసీఐ బ్యాంక్ సంతృప్తికరమైన ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఏకీకృత నికర లాభం రూ.4,747.42 కోట్లుగా నమోదైంది. 2020-21 ఆర్థ�