Vehicle sales : ఆటోమొబైల్ కంపెనీలు జూలై 2021 అమ్మకాల గణాంకాలను విడుదల చేశాయి. ఈ గణాంకాల ప్రకారం జూలై నెలలో ఫోర్ వీలర్స్ అమ్మకాలు కొంత వరకు పెరిగాయి. మారుతి 1.62 లక్షల వాహనాలు అమ్మగా.. టాటా మోటార్స్ 52 వేల వాహనాలను విక్రయి�
12 దేశాలకు గ్రానైట్ ఉత్పత్తులు రాష్ట్రంలో నలుమూలలా ప్లాంట్లు హైదరాబాద్, జూలై 31: ఫినిష్డ్ స్టోన్ గ్రానైట్, లగ్జరీ క్వార్జ్ సర్ఫేసెస్ (ఆర్టిఫిషియల్ గ్రానైట్)లో ప్రస్తుతం పరిశ్రమలో ప్రసిద్ధిచెంది�
జీతాలు, పింఛన్లు, ఈఎంఐ నిబంధనల్లో మార్పు న్యూఢిల్లీ, జూలై 31: బ్యాంకింగ్ లావాదేవీలకు సంబంధించి కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ఆదివారం నుంచి జీతాలు, పింఛన్లు, ఈఎంఐ రూల్స్ మారాయి. నేషనల్ ఆటోమేటెడ్ క్లియ
హైదరాబాద్, జూలై 31 (నమస్తే తెలంగాణ): ఎన్ఎండీసీ.. ప్రతిష్టాత్మక గవర్నెన్స్ నౌ 8వ పీఎస్యూ అవార్డుల్లో ఎనిమిదింటిని సొం తం చేసుకున్నది. ఇటీవల వర్చువల్ పద్ధతిలో నిర్వహించిన ఈ అవార్డుల ప్రదానోత్సవంలో సీఎండ�
న్యూఢిల్లీ, జూలై 31:విద్యుత్ ఉత్పత్తిలో అగ్రగామి ప్రభుత్వరంగ సంస్థయైన ఎన్టీపీసీ ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. జూన్తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను సంస్థ రూ.3,444.72 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్�
ఫైజర్, మోడర్నా తయారీలోనూ హైదరాబాద్ కంపెనీ ఎంఆర్ఎన్ఏ టీకాల తయారీకి ‘సపాల’ ముడిపదార్థాలు వన్స్ మోర్.. అన్ని వ్యాక్సిన్లకు అడ్డాగా మన భాగ్యనగరం వ్యాక్సిన్ ఏదైనా, తయారు చేసే కంపెనీ ఏ దేశానిదైనా.. సాంక�
రూ.500 కోట్లతో ఏర్పాటు నేడు ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్ హైదరాబాద్, జూలై 30 (నమస్తే తెలంగాణ):క్వాంట్రా క్వార్జ్ బ్రాండ్ పేరుతో ప్రీమియం క్వార్జ్ సర్ఫేసెస్ తయారీలో దేశంలో అతిపెద్ద సంస్థ అయిన పోకర్ణ ఇ
ముంబై ,జూలై :స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాల్లో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల మిశ్రమ సంకేతాలకు తోపాటు అమెరికా మార్కెట్ల లాభాల ముగింపు ఏషియా-పసిఫిక్ మార్కెట్ల నష్టాలు తదితర అంశాలు దేశీయ సూచీలపై �
హైదరాబాద్లో ప్రీమియర్ ఎనర్జీస్ కొత్త ప్లాంటు విలువ 1,200 కోట్లు.. ప్రారంభించనున్న కేటీఆర్ మా తదుపరి ప్లాంట్లూ హైదరాబాద్లోనే: కంపెనీ న్యూఢిల్లీ, జూలై 27: సౌర పరికరాల తయారీ కంపెనీ ప్రీమియర్ ఎనర్జీస్.. హై�
నికర లాభం రూ. 570 కోట్లు అమ్మకాలు రూ. 4,919 కోట్లు కొత్త ఉత్పత్తుల విడుదల ద్వారా అమ్మకాల్లో వృద్ధి సాధించాం. గ్లోబల్ జెనరిక్స్ ఆదాయం 17 శాతం పెరిగింది. అయితే కొన్ని ఉత్పత్తుల ధరలు తగ్గడం, డాలర్-రూపాయి విలువ ప్ర�
తయారీ ఖర్చులు పెరుగుతున్నాయంటున్న ఆటో సంస్థలు న్యూఢిల్లీ, జూలై 27: వాహన ధరలను మరోసారి పెంచాలని ఆటోమొబైల్ సంస్థలు యోచిస్తున్నాయి. ఉత్పాదక వ్యయం పెరుగుతున్న నేపథ్యంలో మళ్లీ ధరల పెంపు అనివార్యమన్న సంకేతాల
పారిశ్రామిక భాగస్వామ్య ఒప్పందం న్యూఢిల్లీ, జూలై 27: జీఎమ్మార్ గ్రూప్తో ఫ్రాన్స్కు చెందిన గ్రూపే ఏడీపీ పారిశ్రామిక భాగస్వామ్య ఒప్పందాన్ని కుదుర్చుకున్నది. మంగళవారం జరిగిన ఈ ఒప్పందం ప్రకారం ప్రయాణీకు�
భారత వృద్ధిపై ఐఎంఎఫ్ కోత వాషింగ్టన్, జూలై 27: భారత వృద్ధి అంచనాలపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. ఇప్పటికే పలు అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీలు వృద్ధి అంచనాల్లో కోత విధిస్తుండగా..తాజాగా ఈ జాబితాలోకి అంతర్జాత�
న్యూఢిల్లీ, జూలై 27: దేశంలో అతిపెద్ద విమానయాన సంస్థయైన ఇండిగో గత త్రైమాసికంలో ఏకంగా రూ.3,174 కోట్ల నష్టాన్ని ప్రకటించింది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.2,844 కోట్ల నష్టంతో పోలిస్తే భారీగా పెరిగింది. అయ�