న్యూఢిల్లీ, ఆగస్టు 30: ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ టీవీఎస్ మోటార్ కంపెనీ… దేశీయ మార్కెట్లోకి సరికొత్త బైకును అందుబాటులోకి తీసుకొచ్చింది. తన ఫ్లాగ్షిప్ మోడలైన అపాచీ 310ను సరికొత్తగా ఆవిష్కరించింది. రేస్�
వచ్చే నెలలో ధరలను పెంచుతున్న సంస్థ న్యూఢిల్లీ, ఆగస్టు 30: పండుగ సీజన్లో కార్లను కొనుగోలు చేయాలనుకునేవారికి షాకిచ్చింది మారుతి సుజుకీ. నెల రోజుల క్రితం వాహన ధరలను పెంచిన సంస్థ..మళ్లీ వచ్చే నెలలో మరింత పెంచ�
ఏప్రిల్-జూన్ క్వార్టర్కు వివిధ సంస్థల అంచనాలు నేడు అధికారిక గణాంకాల వెల్లడి న్యూఢిల్లీ, ఆగస్టు 30: భారత్ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు ఈ ఏడాది ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో భారీగా పెరుగుతుందన
రిలయన్స్తో డీల్ జరగకపోతే దివాలా తీస్తాం: బియానీ న్యూఢిల్లీ, ఆగస్టు 28:రిలయన్స్ రిటైల్తో కుదిరిన రూ.24,714 కోట్ల ఒప్పందానికి బ్రేక్వేస్తూ గతంలో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్ని నిలిపివేయాలంటూ కిశోర్�
ఏప్రిల్-జూన్ క్వార్టర్లో 22 బిలియన్ డాలర్లు న్యూఢిల్లీ, ఆగస్టు 28: విదేశీ పెట్టుబడులు ఆకట్టుకోవడంలో దూసుకుపోతున్నది భారత్. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికమైన ఏప్రిల్-జూన్ మధ్యకాలంలో దేశంలో�
న్యూఢిల్లీ, ఆగస్టు 28: దీర్ఘకాలిక సరఫరా చేసే ఉద్దేశంలో భాగంగా బయోలాజికల్ ఈతో ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు వివో బయో టెక్నాలజీ శనివారం ప్రకటించింది. ఇరు సంస్థల మధ్య కుదిరిన ఈ ఒప్పందం విలువ రూ.20 కోట్ల నుంచి
ఒలంపిక్ విజేత పీవీ సింధు పిలుపు హైదరాబాద్, ఆగస్టు 28(నమస్తే తెలంగాణ) : సకాలంలో పన్నులు చెల్లించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని బ్యాడ్మింటన్ క్రీడాకారిణి, ఒలింపిక్ విజేత పీవీ సింధు పేర్కొన్నారు. పన్నులతోనే ద�
నమస్తే తెలంగాణ జ్యోతినగర్, ఆగస్టు 28: ఐఎస్వో 50001 ప్రమాణాలను విజయవంతంగా అమలు చేసిన రామగుండం ఎన్టీపీసీకి 2021 సంవత్సరానికి గానూ నేషనల్ ఎనర్జీ లీడర్ అవార్డు లభించింది. వర్చువల్ మోడ్ ద్వారా దేశవ్యాప్తంగా ఈ
న్యూఢిల్లీ, ఆగస్టు 28: ప్రధానమంత్రి జన్ధన్ యోజన (పీఎంజేడీవై) పథకం కింద ప్రారంభమైన బ్యాంకు ఖాతాల సంఖ్య 43 కోట్లకు పెరిగింది. వీటిలో డిపాజిట్ల మొత్తం రూ.1.46 కోట్లకు చేరినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ శనివారం తెలిప
దేశీయ మార్కెట్లో వేగంగా విస్తరణ దక్షిణాదిలో తెలంగాణ వాటా 13.15 శాతం గతేడాది రాష్ట్రంలో 292.5 కోట్ల అమ్మకాలు వార్షిక నివేదికను విడుదల చేసిన ఐడీఎస్ఏ హైదరాబాద్, ఆగస్టు 27 (నమస్తే తెలంగాణ): వస్తువును తయారీదారు ను�
Reserve Bank Of India : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా అజయ్ కుమార్ను నియమించింది. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా అతడి నియామకం ఆగస్టు 20 నుంచి అమల్లోకి వచ్చింది...
126 మిలియన్ డాలర్ల లక్ష్యాన్ని చేరలేం: ఫార్మాక్సిల్ హైదరాబాద్, ఆగస్టు 24: అఫ్గానిస్థాన్లో నెలకొన్న అనిశ్చితపరిస్థితుల నేపథ్యంలో ఆ దేశానికి భారత్ నుంచి ఫార్మా ఉత్పత్తుల ఎగుమతులు నిలిచిపోయాయని ఫార్మా�