హైదరాబాద్, జూలై 21: బ్రిటన్కు చెందిన టెక్నాలజీ దిగ్గజాల్లో ఒకటైన డైసన్..భారత్లో వ్యాపార విస్తరణలో భాగంగా హైదరాబాద్తోపాటు మరో 12 నగరాల్లో రిటైల్ స్టోర్లను ఏర్పాటు చేసింది. కంపెనీకి సంబంధించిన ఉత్పత్త
యమహా మోటర్ ఇండియా యమహా ఎఫ్జెడ్25 కొత్త మోటో జీపీ ఎడిషన్ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. కంపెనీ తన ‘ది కాల్ ఆఫ్ ది బ్లూ’ ప్రచారం కింద మోటార్ ఇండియా దీనిని ప్రారంభించింది.
దేశంలోని అతిపెద్ద పాల బ్రాండ్ సంస్థ అముల్ 2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ.39,248 కోట్ల టర్నోవర్ కలిగి ఉంది. దాని మొత్తం గ్రూప్ వ్యాపారం రూ.53 వేల కోట్లు దాటింది. సంస్థ చరిత్రలో ఇప్పటివరకు ఇదే రికార్డు వ్యాపారం. మరోవైప�
హైదరాబాద్, జూలై 20: వచ్చే నెల 5 నుంచి హైదరాబాద్లో ఉన్న అమ్యూజ్మెంట్ పార్క్ను తిరిగి ప్రారంభిస్తున్నట్లు వండర్లా హాలీడేస్ ప్రకటించింది. కరోనా వైరస్ కారణంగా గత కొన్ని నెలలుగా ఈ పార్క్ మూతపడిన విషయం
హైదరాబాద్, జూలై 20(నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర వాణిజ్య, పారిశ్రామిక మండళ్ల సమాఖ్య (ఎఫ్టీసీసీఐ) 2021-22 సంవత్సరానికిగాను నూతన అధ్యక్షులుగా కే భాస్కర్ రెడ్డి, సీనియర్ ఉపాధ్యక్షులుగా అనిల్ అగర్వాల్ ఏకగ�
న్యూఢిల్లీ, జూలై 20: దేశీయ మార్కెట్లోకి సరికొత్త గ్లామర్ బైకును పరిచయం చేసింది హీరో మోటోకార్ప్. ఢిల్లీ షోరూంలో ఈ బైకు రూ.78,900 ప్రారంభ ధరతో లభించనునుంది. బ్లూటూత్ కనెక్టివిటీ, నావిగేషన్తో అనుసంధానం, యూఎస్�
న్యూఢిల్లీ, జూలై 20: దేశీయ మార్కెట్లోకి సరికొత్త స్పోర్ట్స్ బైకును విడుదల చేసింది యమహా మోటర్. మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన ఎఫ్జెడ్ 25 మోడల్ విభాగంలో విడుదల చేసిన ఈ బైకు ధరను రూ.1,36,800గా నిర్ణయించింది.
జూన్ నెలతో ముగిసిన తొలి త్రైమాసికంలో దేశీయ పెయింట్ సంస్థ ఏషియన్ పెయింట్స్ అదరగొట్టింది. మంగళవారం విడుదల చేసిన తొలి త్రైమాసికం ఫలితాల్లో ఏషియన్ పెయింట్స్ లాభాలు సాధించింది
ముంబై ,జూలై : స్టాక్ మార్కెట్ సూచీలుఈరోజు కూడా నష్టాలతో ముగిశాయి. ప్రారంభ సెషన్ నుంచి సూచీలు నష్టాల్లోనే కొనసాగాయి. ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో కరోనా విజృంభిస్తుండడంతో అంతర్జాతీయ మార్కెట్లన్నీ
ఇంట్లో ఫోన్ మర్చిపోతే ఇకపై వర్రీ అవాల్సన పనిలేదంటున్నారు ఓ కార్ల కంపెనీ యాజమాన్యం. రోడ్డుపై పోతుండగా పెడస్ట్రియన్ లేన్ దాటితే మిమ్మల్ని హెచ్చరిస్తుందని మరో కంపెనీ యాజమాన్యం చెప్తోంది. రోడ్డుపై వార్
ఢిల్లీ ,జూలై : గుర్గావ్ ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలు కొన సాగిస్తున్న ఇండియా వీడియో ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ సిమ్సిమ్ ను చేజిక్కించుకోనున్నది సోషల్ మీడియా దిగ్గజం యుబ్యూబ్. కొత్త కస్టమర్లకు మరింత చేరువ క
ఢిల్లీ ,జూలై : అదానీ గ్రూపునకు చెందిన కొన్ని సంస్థల లావాదేవీలపై సెబీ, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్ఐ)లు దర్యాప్తు జరుపుతున్నాయని ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ ఛౌధ్రి ప్రకటించిన నేపథ్యంలో �
ముంబై, జూలై :నిన్ననష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లుఈరోజు కూడా నష్టాల్లో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాల ప్రభావంతో సూచీలు తీవ్ర నష్టాల్లో కొనసాగుతున్నాయి. ప్రారంభ సెషన్లో సెన్సె�