న్యూఢిల్లీ, జూలై 24: ఎఫ్ఎంసీజీ దిగ్గజం ఐటీసీ నికరలాభం జూన్తో ముగిసిన త్రైమాసికంలో 30.24 శాతం వృద్ధితో రూ. 3,343 కోట్లకు చేరింది. గతేడాది ఇదేకాలంలో కంపెనీ లాభం రూ. 2,567 కోట్లు. ఈ ఏడాది ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో ఆదా
క్యూ1లో 7 శాతం తగ్గిన నికర లాభం రూ.1.44 లక్షల కోట్లకు ఆదాయం ముంబై, జూలై 23:దేశీయ వ్యాపార దిగ్గజం ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లాభాల పరుగుకు కరోనా సెకండ్వేవ్ బ్రేక్వేసింది. చమురు నుంచి టెలి�
ముంబై, జూలై 23: విదేశీ మారకం నిల్వలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ఈ నెల 16తో ముగిసిన వారాంతానికిగాను 835 మిలియన్ డాలర్లు పెరిగి చారిత్రక గరిష్ఠ స్థాయి 612.73 బిలియన్ డాలర్లకు చేరుకున్నట్లు రిజర్వుబ్యాంక్ త�
ముంబై , జూలై : నిన్న భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు ఈరోజు కూడా లాభాల్లో కొనసాగుతున్నాయి. ప్రారంభ సెషన్లో బెంచ్ మార్క్ సూచీలు దూసుకుపోతున్నాయి. సెన్సెక్స్ 100 పాయింట్ల మేర లాభాలను నమోదు చేయగా నిఫ్టీ
పైలెట్ ప్రాజెక్టులకు యోచన ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ రవిశంకర్ వెల్లడి న్యూఢిల్లీ, జూలై 22: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) త్వరలో ఓ డిజిటల్ కరెన్సీని పరిచయం చేయబోతున్నది. దశలవారీగా దీన్ని చలామణిలో
33% పెరిగిన ప్లాన్ల ధరలు న్యూఢిల్లీ, జూలై 22: టెలికం దిగ్గజం భారతీ ఎయిర్టెల్.. పోస్ట్పెయిడ్ ప్లాన్ల ధరలను ఏకంగా 33 శాతం పెంచేసింది. ఈ క్రమంలోనే తమ రిటైల్, కార్పొరేట్ వినియోగదారుల కోసం మరిన్ని డాటా ప్రయోజన
రూ.6,322 కోట్ల పీఎల్ఐ స్కీమ్కు కేంద్ర కేబినెట్ అనుమతి న్యూఢిల్లీ, జూలై 22:దేశంలో స్పెషాలిటీ స్టీల్ ఉత్పత్తిని పెంచేదిశగా రూ. 6,322 కోట్ల ప్రోత్సాహక పథకానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఉక్కు రంగానికి ఊ�
క్యూ1లో రూ.2,100 కోట్ల లాభం న్యూఢిల్లీ, జూలై 22: హిందుస్థాన్ యునిలీవర్ లిమిటెడ్(హెచ్యూఎల్) విశ్లేషకుల అంచనాలకు మించి రాణించింది. ఈ ఏప్రిల్-జూన్లో రూ.2,100 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది. నిరు�
హైదరాబాద్, జూలై 22: టెక్నాలజీ సంస్థ తాన్లా రికార్డు స్థాయి లాభాలను ఆర్జించింది. జూన్లో ముగిసిన త్రైమాసికంలో సంస్థరూ.104.48 కోట్ల నికర లాభాన్ని గడించింది. కంపెనీ చరిత్రలో ఇంతటి లాభాలను ఆర్జించడం ఇదే తొలిసారి
ముంబై , జూలై : ఇవాళ ప్రారంభ సెషన్ లో భారీ లాభాలతో ప్రారంభమైన సూచీలు చివరిదాకా లాభాల్లోనే కొనసాగుతూ వచ్చాయి. భారీ లాభాలతో ముగిశాయి.సెన్సెక్స్ 638 పాయింట్లు ఎగసి 52,837 వద్ద, నిఫ్టీ 191 పాయింట్ల మేర ఎగసి 15,824 వద్ద స్థి�
ఎఫ్ఎంసీజీ సెక్టార్ దిగ్గజం హిందుస్తాన్ యునిలీవర్ లిమిటెడ్ (హెచ్యూఎల్) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో ఏకీకృత నికర లాభంలో 10.7 శాతం వృద్ధిని నమోదు చేసింది.
ముంబై, జూలై : ఈరోజు స్టాక్ మార్కెట్ సూచీలు భారీ లాభాల్లో ప్రారంభమయ్యాయి. ప్రారంభ సెషన్ లో 114 పాయింట్ల లాభంతో నిఫ్టీ 15,747 వద్ద, 405 పాయింట్ల లాభంతో సెన్సెక్స్ 52,604 వద్ద కొనసాగుతున్నాయి. ఇవాళ 44 కంపెనీలు త్రైమాసిక
15 వేల కోట్లతో ఏర్పాటుకు ప్రయత్నాలు తుది దశలో చర్చలు.. త్వరలో ప్రకటన హైదరాబాద్, జూలై 21 (నమస్తే తెలంగాణ): గ్లోబల్ సాఫ్ట్వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్.. హైదరాబాద్లో మరో భారీ పెట్టుబడికి సిద్ధమైనట్టు సమాచారం.
డీల్ విలువ రూ. 3,700 కోట్లు న్యూఢిల్లీ, జూలై 21: భారత్లో అత్యంత విలువైన ఇంటెర్నెట్ కంపెనీ బైజూస్&అమెరికాకు చెందిన రీడింగ్ ప్లాట్ఫామ్ ఎపిక్ను 500 మిలియన్ డాలర్లకు (దాదాపు రూ. 3,700 కోట్లు) టేకోవర్ చేసింది. �
హైదరాబాద్, జూలై 21: ప్రముఖ ఆభరణాల విక్రయ సంస్థ జీఆర్టీ జ్యూవెల్లర్స్.. బ్యాంగిల్స్ మేళాను నిర్వహించబోతున్నట్లు ప్రకటించింది. ఈ మేళాలో విస్తృతమైన, వైవిధ్యమైన శ్రేణి గాజులను విక్రయిస్తున్నది. అలాగే బంగ�