ఈ ఏప్రిల్-జూన్ క్వార్టర్లో 20.1 శాతం వృద్ధి రూ.32.38 లక్షల కోట్లుగా నమోదు వ్యవసాయం తప్ప మిగిలిన రంగాలన్నీ కొవిడ్ పూర్వస్థాయి కంటే తక్కువ న్యూఢిల్లీ, ఆగస్టు 31: భారత్ స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) వృద్ధి రేటు ఈ
మరో 663 పాయింట్లు జంప్.. 57,552 వద్ద ముగింపు ముంబై: వరుసగా రెండో రోజు బుల్స్ కదంతొక్కడంతో బీఎస్ఈ సెన్సెక్స్ అవలీలగా 57,000 పాయింట్ల శిఖరంపై పాగా వేసింది. క్రితం ట్రేడింగ్ సెషన్లో 700 పాయింట్లకుపైగా పెరిగిన సెన్
న్యూఢిల్లీ, ఆగస్టు 31: దేశీయ ఆటో రంగ దిగ్గజాల్లో ఒకటైన టాటా మోటర్స్.. మార్కెట్లోకి మరో విద్యుత్తు ఆధారిత వాహనాన్ని విడుదల చేసింది. రూ.11.99 లక్షల ప్రారంభ ధర (ఎక్స్షోరూం)తో మంగళవారం టిగోర్ ఎలక్ట్రిక్ వెహికి
నేడు 66వ వసంతంలోకి బీమా దిగ్గజం ముంబై, ఆగస్టు 31: ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) 65 ఏండ్లను పూర్తి చేసుకున్నది. బుధవారం 66వ వసంతంలోకి అడుగు పెట్టింది. 1956 సెప్టెంబర
వారానికి మూడు సర్వీసులు శంషాబాద్, ఆగస్టు 31: జీఎంఆర్ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి గుజరాత్లోని జామ్నగర్కు స్టార్ ఎయిర్ విమాన సర్వీసుల్ని మంగళవారం ప్రారంభించారు. ద్వితీయ, తృతీయ శ్రేణి నగ
ముంబై, ఆగస్టు 31: జర్మనీకి చెందిన ఆటో రంగ దిగ్గజం ఫోక్స్వాగన్.. భారతీయ మార్కెట్లో కార్ల ధరలను పెంచుతున్నట్లు మంగళవారం ప్రకటించింది. పోలో, వెంటో ధరలు బుధవారం నుంచి 3 శాతం వరకు పెరుగుతాయని స్పష్టం చేసింది. ప
న్యూఢిల్లీ, ఆగస్టు 31: వాహన రుణాల కోసం ఇండస్ఇండ్ బ్యాంక్తో హోండా కార్స్ జట్టు కట్టింది. ఇందులోభాగంగా హోండా అమేజ్, సిటీ కార్లకు తక్కువ ఈఎంఐ, ఫ్లెక్సీ టర్మ్, 100 శాతం ఎక్స్షోరూం ఫండింగ్ లభిస్తుంది. పేర్�
ముంబై, ఆగస్టు 31: విద్యుత్తు ఆధారిత ద్విచక్ర వాహన (ఎలక్ట్రిక్ టూవీలర్లు) కొనుగోలుదారులకు సులభంగా రుణాలు లభించేలా వీల్స్ ఈఎంఐతో హీరో ఎలక్ట్రిక్ భాగస్వామ్యం ఏర్పర్చుకున్నది. దీంతో ఆకర్షణీయమైన వడ్డీరేట్
డిస్నీప్లస్ హాట్స్టార్ సబ్స్క్రిప్షన్తో పరిచయం న్యూఢిల్లీ, ఆగస్టు 31: రిలయన్స్ జియో.. సరికొత్త ప్రీ-పెయిడ్ ప్లాన్లను మంగళవారం పరిచయం చేసింది. డిస్నీప్లస్ హాట్స్టార్పై అన్ని కంటెంట్లకు అపరిమిత
రూ.566 కోట్లు న్యూఢిల్లీ, ఆగస్టు 31: పబ్లిక్ ఇష్యూకు వెళ్తున్న విజయ డయాగ్నోస్టిక్ సెంటర్.. యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ.566 కోట్లకుపైగా నిధులను సమీకరించింది. ఈ మేరకు మంగళవారం ఆ సంస్థ ప్రకటించింది. విజయ డయాగ్�
జూలై చివరినాటికి 21.3 శాతం న్యూఢిల్లీ, ఆగస్టు 31: కేంద్ర ప్రభుత్వం ద్రవ్యలోటు అదుపులోనే ఉంటున్నది. 2021-22 పూర్తి ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్లో నిర్దేశించిన ద్రవ్యలోటులో జూలై చివరినాటికి 21.3 శాతం (రూ.3.21 లక్షల కోట్ల�
న్యూఢిల్లీ, ఆగస్టు 31: ప్రధాన మౌలిక రంగాలు జూలై నెలలో 9.4 శాతం వృద్ధిని సాధించాయి. గతేడాది ఇదేనెలలో ఏర్పడిన లోబేస్ కారణంగా ఈ జూలైలో బొగ్గు, సహజవాయువు, ఉక్కు, సిమెంటు, విద్యుత్ ఉత్పత్తిలో వృద్ధి నమోదయ్యిందని �
MSME | రాష్ట్రంలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థ (ఎంఎస్ఎంఈ)లు జోరుమీదున్నాయి. తెలంగాణ ఏర్పాటు తరువాత 13 వేలకుపైగా ఎంఎస్ఎంఈలు రాగా, వాటి ద్వారా దాదాపు రెండున్నర లక్షల మందికి ఉపాధి లభించింది. రాష్ట్ర ప్రభుత్వం
ముంబై, ఆగస్టు 30: బుల్ జోరు కొనసాగుతున్నది. రికార్డుల మీద రికార్డులు బద్దలు కొడుతున్న దేశీయ స్టాక్ మార్కెట్లు మరో ఉన్నత శిఖరానికి చేరుకున్నాయి. మదుపరులు ఎగబడి కొనుగోళ్ళు జరుపడంతో 30 షేర్ల ఇండెక్స్ సూచీ స
హైదరాబాద్, ఆగస్టు 30: స్మార్ట్ డిజైన్తో కొత్తగా పలు కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల్ని బీపీఎల్ విడుదల చేసింది. ఫైటెక్ ఫిల్ట్రేషన్తో ఏసీలను, యాంటీ బాక్టీరియల్ యాంటీ డస్ట్ డెకొరేటివ్ ఫ్యాన్ల�