మరో 546 పాయింట్లు అప్ న్యూఢిల్లీ, ఆగస్టు 4: భారత్ స్టాక్ మార్కెట్ బుధవారం మరో రికార్డుస్థాయిని అందుకుంది. బీఎస్ఈ సెన్సెక్స్ తొలిసారిగా 54,000 పాయింట్ల మార్క్ను చేరింది. ప్రోత్సాహకర కార్పొరేట్ ఫలితాలు, �
ప్రారంభ ధర రూ.6.57 లక్షలు న్యూఢిల్లీ, ఆగస్టు 4: తమ పాపులర్ మోడల్ టియాగో కార్ల శ్రేణిని టాటా మోటర్స్ విస్తరించింది. సరికొత్తగా టియాగో ఎన్ఆర్జీ మోడల్ను మార్కెట్లోకి విడుదల చేసినట్లు బుధవారం సంస్థ ప్రకట
ఈ ఏప్రిల్-జూలైలో రూ.800 కోట్ల లాభాలు 72% వృద్ధితో రూ.8,180 కోట్లకు టర్నోవర్ హైదరాబాద్, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ): ఈ ఆర్థిక సంవత్సరానికి సింగరేణి భారీ లాభాలతో శుభారంభం పలికింది. ఏప్రిల్-జూలైలో ఏకంగా రూ.800 కోట్ల లాభ
న్యూఢిల్లీ, ఆగస్టు 4: తీవ్రనష్టాలతో సతమతమవుతున్న టెలికాం కంపెనీ వోడాఫోన్ ఐడి యా (వీఐఎల్) డైరెక్టర్ల బోర్డు నుంచి ఆదిత్యాబిర్లా గ్రూప్ అధినేత కుమార్మంగళం బిర్లా నుంచి పూర్తిగా తప్పుకున్నారు. నాన్-ఎగ�
న్యూఢిల్లీ, ఆగస్టు 4: అవంతా గ్రూప్ సంస్థల అధినేత గౌతమ్ థాపర్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు చేసింది. రూ.500 కోట్ల మనీ లాండరింగ్ కేసులో మంగళవారం రాత్రి ఈడీ అధికారులు అదుపులోకి తీసుకోగా, బు�
ముంబై , ఆగస్టు : ఎంజీ మోటార్స్ ఇండియా రూపొందించనున్న మిడ్ సైజ్ ఎస్యూవీలో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటీ) ఫీచర్ల కోసం డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్ జియో ఇండియాతో ఒప్పందం చేసుకున్నట్లు ప్రకటించింది. మెరు�
ముంబై , ఆగస్టు: ఈ వారంలో ప్రారంభం నుంచి వరుసగా లాభాల బాటలో కొనసాగుతున్నాయి సూచీలు. ఇవాళ కూడా సూచీలు లాభాల్లోనే ప్రారంభమయ్యాయి. ప్రారంభ సెషన్ లో సెన్సెక్స్ 425 పాయింట్ల లాభంతో 54,249 వద్ద, నిఫ్టీ 118 పాయింట్లు లాభప
కొత్త గరిష్ఠానికి స్టాక్ సూచీలు సెన్సెక్స్ 873 పాయింట్లు అప్ 16,000 దాటేసిన నిఫ్టీ న్యూఢిల్లీ, ఆగస్టు 3: దాదాపు అన్ని రంగాల షేర్లలోనూ కొనుగోళ్లు వెల్లువెత్తడంతో మంగళవారం స్టాక్ మార్కెట్ రికార్డులతో హోరె�
మరికొన్ని జ్యూస్ బ్రాండ్లనూ విక్రయించేస్తున్న పెప్సీ డీల్ విలువ రూ.24,500 కోట్లు న్యూయార్క్, ఆగస్టు 3: ప్రముఖ జ్యూస్ బ్రాండ్ ట్రాపికానాను పెప్సీకో అమ్మేస్తున్నది. మరికొన్ని జ్యూస్ బ్రాండ్లనూ విక్రయి�
కొల్కతా, ఆగస్టు 3: పెరుగుతున్న వ్యయాల్ని తట్టుకునేందుకు తమ ఉత్పత్తుల ధరల్ని పెంచనున్నట్లు బిస్కెట్ల తయారీ దిగ్గజం బ్రిటానియా ఇండస్ట్రీస్ మంగళవారం తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంల
న్యూఢిల్లీ, ఆగస్టు 3: ఆగస్టు 15న ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ను మార్కెట్లోకి లాంఛనంగా ప్రవేశపెడతారు. భారత స్వాతంత్ర దినోత్సవంనాడు ప్రపంచంలో అతిపెద్ద ద్విచక్ర వాహన మార్కెట్లోకి (ఇండియా) ఓలా ఎలక్ట్రిక్ ప్రవేశ�
న్యూఢిల్లీ, ఆగస్టు 3: దేశంలో రెండో పెద్ద టెలికం కంపెనీ భారతీ ఎయిర్టెల్ ఈ ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో రూ.284 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గతేడాది ఇదే కాలంలో కంపెనీ రూ.15,933 కోట్ల నికర నష్టాన్ని చవిచూసింది. �