Reserve Bank Of India : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా అజయ్ కుమార్ను నియమించింది. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా అతడి నియామకం ఆగస్టు 20 నుంచి అమల్లోకి వచ్చింది...
126 మిలియన్ డాలర్ల లక్ష్యాన్ని చేరలేం: ఫార్మాక్సిల్ హైదరాబాద్, ఆగస్టు 24: అఫ్గానిస్థాన్లో నెలకొన్న అనిశ్చితపరిస్థితుల నేపథ్యంలో ఆ దేశానికి భారత్ నుంచి ఫార్మా ఉత్పత్తుల ఎగుమతులు నిలిచిపోయాయని ఫార్మా�
హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ): బ్యాంకుల నుంచి రుణాలు పొంది మోసానికి పాల్పడ్డ కార్వీ స్టాక్ బ్రోకరింగ్ చైర్మన్ పార్థ సారధిని రెండు రోజుల పాటు విచారణ నిమిత్తం సీసీఎస్ పోలీసుల కస్టడీక
అనుమతించే దిశగా కేంద్ర ప్రభుత్వం ఇతర దేశాల మదుపర్ల చేతికి సంస్థ ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ)లోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్డీఐ) రానున్నాయా?.. విదేశీ మదుపరుల
రూ.200 కోట్లతో నిజామాబాద్లో ఆహారశుద్ధి పరిశ్రమ ఆహార ఉత్పత్తుల రంగంలోనే 12కుపైగా యూనిట్లు రాక హైదరాబాద్, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడితే పరిశ్రమలన్నీ హైదరాబాద్నుంచి ఆంధ్రాకు తరలిపో
400 పాయింట్ల ర్యాలీ న్యూఢిల్లీ, ఆగస్టు 24: కొద్దిరోజుల క్రితం వరుసగా కొత్త రికార్డుల్ని సృష్టించి, హఠాత్తుగా వెనక్కుతగ్గిన స్టాక్ మార్కెట్ తిరిగి రికార్డుల బాటను పట్టింది. మంగళవారం బీఎస్ఈ సెన్సెక్స్ 400 �
న్యూఢిల్లీ, ఆగస్టు 24: ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ హ్యుందాయ్..మరో కారును పరిచయం చేసింది. ఎన్ లైన్ ప్రొడక్ట్ విభాగంలో పరిచయం చేస్తున్న తొలి కారు ఐ20 ఎన్ లైన్ను మంగళవారం అందుబాటులోకి తీసుకొచ్చింది. స్పోర్టీ
న్యూఢిల్లీ, ఆగస్టు 24: కిరాణాలు, రిటైలర్ల కోసం ఫ్లిప్కార్ట్ హోల్సేల్ ఓ సరికొత్త రుణ పథకాన్ని తీసుకొచ్చింది. మంగళవారం ఈ వాల్మార్ట్కు చెందిన డిజిటల్ బీటుబీ మార్కెట్ వేదిక ప్రకటించిన వివరాల ప్రకారం �
Relief to HDFC : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తీసుకున్న నిర్ణయం దేశంలోని అతి పెద్ద ప్రైవేట్ రంగ బ్యాంకు హెచ్డీఎఫ్సీకి ఊరట కల్పించింది. కొత్త క్రెడిట్ కార్డుల జారీ చేసేందుకు...
TATA and ITC Super Apps : ఆల్ ఇన్ వన్ సూపర్ యాప్ను టాటా గ్రూప్ రూపొందిస్తున్నట్లు రెండు నెలల క్రితం వార్తలు వచ్చాయి. గత వారం జరిగిన వార్షిక సర్వసభ్య సమావేశంలో ఐటీసీ, రైతుల కోసం ఇలాంటి సూపర్ యాప్ను...
న్యూఢిల్లీ : ఆదాయపన్ను శాఖ 22.61 లక్షల మందికి పైగా పన్ను చెల్లింపుదారులకు రూ 47,318 కోట్లకు పైగా ఐటీ రిఫండ్ను జారీ చేసింది. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి ఆగస్ట్ 9 మధ్య ఈ మొత్తాన్ని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బో
న్యూఢిల్లీ : హెక్టర్ వాహన శ్రేణిలో మరో వేరియంట్ చేరింది. షైన్ వేరియంట్ను ఎంజీ మోటార్ ఇండియా లాంఛ్ చేసింది. ఎంజీ హెక్టర్ షైన్ వేరియంట్ ప్రారంభ ధరను రూ 14.52 లక్షలు (ఎక్స్షోరూం-ఢిల్లీ)గా నిర్ణయించిం�
హైదరాబాద్ యువతకు మరిన్ని ఉద్యోగావకాశాలు దేశవ్యాప్తంగా 2 వేల మందిని ఉద్యోగాల్లోకి తీసుకోనున్న సంస్థ న్యూఢిల్లీ, ఆగస్టు 11: ప్రముఖ ఐవేర్ బ్రాండ్ లెన్స్కార్ట్ విస్తరణ బాట పట్టింది. హైదరాబాద్లో ఉద్యోగ
ముంబై, ఆగస్టు 11: దేశీయ ఫిన్టెక్ రంగానికి చెందిన సంస్థలు పెట్టుబడులను ఆకట్టుకోవడంలో దూసుకుపోతున్నాయి. ప్రస్తుతేడాది తొలి ఆరు నెలల్లో 2 బిలియన్ డాలర్లు(15 వేల కోట్లు) ఆకట్టుకున్నాయని కేపీఎంజీ విడుదల చేసి�