కొల్కతా, ఆగస్టు 3: పెరుగుతున్న వ్యయాల్ని తట్టుకునేందుకు తమ ఉత్పత్తుల ధరల్ని పెంచనున్నట్లు బిస్కెట్ల తయారీ దిగ్గజం బ్రిటానియా ఇండస్ట్రీస్ మంగళవారం తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంల
న్యూఢిల్లీ, ఆగస్టు 3: ఆగస్టు 15న ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ను మార్కెట్లోకి లాంఛనంగా ప్రవేశపెడతారు. భారత స్వాతంత్ర దినోత్సవంనాడు ప్రపంచంలో అతిపెద్ద ద్విచక్ర వాహన మార్కెట్లోకి (ఇండియా) ఓలా ఎలక్ట్రిక్ ప్రవేశ�
న్యూఢిల్లీ, ఆగస్టు 3: దేశంలో రెండో పెద్ద టెలికం కంపెనీ భారతీ ఎయిర్టెల్ ఈ ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో రూ.284 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గతేడాది ఇదే కాలంలో కంపెనీ రూ.15,933 కోట్ల నికర నష్టాన్ని చవిచూసింది. �
Vehicle sales : ఆటోమొబైల్ కంపెనీలు జూలై 2021 అమ్మకాల గణాంకాలను విడుదల చేశాయి. ఈ గణాంకాల ప్రకారం జూలై నెలలో ఫోర్ వీలర్స్ అమ్మకాలు కొంత వరకు పెరిగాయి. మారుతి 1.62 లక్షల వాహనాలు అమ్మగా.. టాటా మోటార్స్ 52 వేల వాహనాలను విక్రయి�
12 దేశాలకు గ్రానైట్ ఉత్పత్తులు రాష్ట్రంలో నలుమూలలా ప్లాంట్లు హైదరాబాద్, జూలై 31: ఫినిష్డ్ స్టోన్ గ్రానైట్, లగ్జరీ క్వార్జ్ సర్ఫేసెస్ (ఆర్టిఫిషియల్ గ్రానైట్)లో ప్రస్తుతం పరిశ్రమలో ప్రసిద్ధిచెంది�
జీతాలు, పింఛన్లు, ఈఎంఐ నిబంధనల్లో మార్పు న్యూఢిల్లీ, జూలై 31: బ్యాంకింగ్ లావాదేవీలకు సంబంధించి కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ఆదివారం నుంచి జీతాలు, పింఛన్లు, ఈఎంఐ రూల్స్ మారాయి. నేషనల్ ఆటోమేటెడ్ క్లియ
హైదరాబాద్, జూలై 31 (నమస్తే తెలంగాణ): ఎన్ఎండీసీ.. ప్రతిష్టాత్మక గవర్నెన్స్ నౌ 8వ పీఎస్యూ అవార్డుల్లో ఎనిమిదింటిని సొం తం చేసుకున్నది. ఇటీవల వర్చువల్ పద్ధతిలో నిర్వహించిన ఈ అవార్డుల ప్రదానోత్సవంలో సీఎండ�
న్యూఢిల్లీ, జూలై 31:విద్యుత్ ఉత్పత్తిలో అగ్రగామి ప్రభుత్వరంగ సంస్థయైన ఎన్టీపీసీ ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. జూన్తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను సంస్థ రూ.3,444.72 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్�
ఫైజర్, మోడర్నా తయారీలోనూ హైదరాబాద్ కంపెనీ ఎంఆర్ఎన్ఏ టీకాల తయారీకి ‘సపాల’ ముడిపదార్థాలు వన్స్ మోర్.. అన్ని వ్యాక్సిన్లకు అడ్డాగా మన భాగ్యనగరం వ్యాక్సిన్ ఏదైనా, తయారు చేసే కంపెనీ ఏ దేశానిదైనా.. సాంక�
రూ.500 కోట్లతో ఏర్పాటు నేడు ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్ హైదరాబాద్, జూలై 30 (నమస్తే తెలంగాణ):క్వాంట్రా క్వార్జ్ బ్రాండ్ పేరుతో ప్రీమియం క్వార్జ్ సర్ఫేసెస్ తయారీలో దేశంలో అతిపెద్ద సంస్థ అయిన పోకర్ణ ఇ
ముంబై ,జూలై :స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాల్లో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల మిశ్రమ సంకేతాలకు తోపాటు అమెరికా మార్కెట్ల లాభాల ముగింపు ఏషియా-పసిఫిక్ మార్కెట్ల నష్టాలు తదితర అంశాలు దేశీయ సూచీలపై �
హైదరాబాద్లో ప్రీమియర్ ఎనర్జీస్ కొత్త ప్లాంటు విలువ 1,200 కోట్లు.. ప్రారంభించనున్న కేటీఆర్ మా తదుపరి ప్లాంట్లూ హైదరాబాద్లోనే: కంపెనీ న్యూఢిల్లీ, జూలై 27: సౌర పరికరాల తయారీ కంపెనీ ప్రీమియర్ ఎనర్జీస్.. హై�