జపాన్కు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ సుజుకీ త్వరలో తమ ఎలక్ట్రిక్ కార్లను ఇండియా మార్కెట్లోకి తీసుకువచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. అంతా సవ్యంగా జరిగితే 2025 నాటికి తమ ఎలక్ట్రిక్ కార్లను భారతీయ
హ్యుందాయ్ కంపెనీ ఇటీవల మార్కెట్లోకి తీసుకొచ్చిన 7 సీటర్ ఎస్యూవీ అల్కజార్కు మంచి రెస్పాన్స్ లభిస్తున్నది. నెల రోజుల వ్యవధిలోనే 11 వేలకు పైగా బుకింగ్స్ రావడంతో హ్యుందాయ్ కంపెనీ హర్షం వ్యక్తం చేస్తు
ముంబై, జూలై :ఈరోజు స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ సూచీల ప్రతికూల ప్రభావం బీఎస్ఈ, ఎన్ఎస్ఈలపై పడింది. సెన్సెక్స్ ప్రారంభ సెషన్ లో 495 పాయింట్లు కోల్పోయి 52,644 పాయింట్ల వద్ద కొనసాగుత�
ఈ ఏడాది లక్షకు పైగా ఉద్యోగావకాశాలు క్యాంపస్ నియామకాల్లో టీసీఎస్, ఇన్ఫీ, విప్రో న్యూఢిల్లీ, జూలై 16: కరోనా కేసులు క్రమేపీ తగ్గుతున్న నేపథ్యంలో భారీ నియామకాలకు సాఫ్ట్వేర్ దిగ్గజాలు శ్రీకారం చుడుతున్నా�
రూ.25,000 తగ్గింపు న్యూఢిల్లీ, జూలై 16: ప్రీమియం మోటర్సైకిల్ బ్రాండ్ కేటీఎం.. తమ 250 అడ్వెంచర్ బైక్ ధరను దాదాపు రూ.25,000 తగ్గించింది. ఈ పరిమిత వ్యవధి ఆఫర్ ఆగస్టు 31 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని శుక్రవారం తెలి�
రూ.3,497 కోట్లకు 40.95 శాతం వాటా కొనుగోలు మరో 26 శాతం వాటాకు ఓపెన్ ఆఫర్ న్యూఢిల్లీ, జూలై 16: ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్.. సెర్చ్ ఇంజన్ ప్లాట్ఫామ్ను నిర్వహిస్తున్న జస్ట్డయల్ ను టేకోవ�
ఐపీవో 38 రెట్లు సబ్స్ర్కైబ్ న్యూఢిల్లీ, జూలై 16: ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్ జొమాటో రూ.9,375 కోట్ల ఐపీవో సూపర్ సక్సెస్ అయ్యింది. శుక్రవారం ఇష్యూ గడువు ముగిసే సమయానికి 38.25 రెట్లు ఓవర్ సబ్స్క్రయిబ్ అయ్యింది.
ప్రపంచ స్మార్ట్ఫోన్ల మార్కెట్లో నంబర్ 2 బ్రాండ్ న్యూఢిల్లీ, జూలై 16: చైనా స్మార్ట్ఫోన్ల కంపెనీ షియామి ప్రపంచ స్మార్ట్ఫోన్ల మార్కెట్లో రెండో స్థానానికి ఎగబాకింది. ఈ ఏప్రిల్-జూన్లో ఫోన్ల అమ్మకాల్లో �
రాష్ట్రంలో పెట్టుబడుల నిర్ణయం నేపథ్యంలో పరుగులు తీస్తున్న షేర్లు వారం రోజుల్లో 85 శాతానికిపైగా పెరిగిన విలువ ముంబై, జూలై 16: దేశీయ స్టాక్ మార్కెట్లలో కిటెక్స్ గార్మెంట్స్ షేర్ల హవా నడుస్తున్నది. తెలంగా
ముంబై ,జూలై :నిన్న ఆల్టైమ్ గరిష్ఠాలను తాకిన సూచీలు ఈరోజు నష్టపోయాయి. ప్రారంభ సెషన్ లో స్వల్ప లాభాలతో మొదలైనా, చివరకు సూచీలు నష్టాలతో ముగిశాయి.సెన్సెక్స్ 18.79 పాయింట్లు కోల్పోయి 53,140 వద్ద ముగియగా, నిఫ్టీ 0.80 శాత�
వృద్ధిపథంలో రాష్ట్ర నిర్మాణ రంగం హైదరాబాద్లో అత్యంత అనుకూల వాతావరణం దోహదం చేస్తున్న ప్రభుత్వ విధానాలు ప్రశంసిస్తున్న రియల్ ఎస్టేట్ నిపుణులు భూముల ధరల పెంపును స్వాగతిస్తున్నాం: క్రెడాయ్ రిజిస్ట్ర
జీఎస్టీ పరిహారం విడుదల చేసిన కేంద్రం హైదరాబాద్, జూలై 15 (నమస్తే తెలంగాణ): కేంద్ర ఆర్థిక శాఖ గురువారం అన్ని రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు రూ.75 వేల కోట్ల జీఎస్టీ పరిహారాన్ని విడుదల చేసింది. ఇందులో తెలంగ�