హైదరాబాద్, జూలై 20: వచ్చే నెల 5 నుంచి హైదరాబాద్లో ఉన్న అమ్యూజ్మెంట్ పార్క్ను తిరిగి ప్రారంభిస్తున్నట్లు వండర్లా హాలీడేస్ ప్రకటించింది. కరోనా వైరస్ కారణంగా గత కొన్ని నెలలుగా ఈ పార్క్ మూతపడిన విషయం
హైదరాబాద్, జూలై 20(నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర వాణిజ్య, పారిశ్రామిక మండళ్ల సమాఖ్య (ఎఫ్టీసీసీఐ) 2021-22 సంవత్సరానికిగాను నూతన అధ్యక్షులుగా కే భాస్కర్ రెడ్డి, సీనియర్ ఉపాధ్యక్షులుగా అనిల్ అగర్వాల్ ఏకగ�
న్యూఢిల్లీ, జూలై 20: దేశీయ మార్కెట్లోకి సరికొత్త గ్లామర్ బైకును పరిచయం చేసింది హీరో మోటోకార్ప్. ఢిల్లీ షోరూంలో ఈ బైకు రూ.78,900 ప్రారంభ ధరతో లభించనునుంది. బ్లూటూత్ కనెక్టివిటీ, నావిగేషన్తో అనుసంధానం, యూఎస్�
న్యూఢిల్లీ, జూలై 20: దేశీయ మార్కెట్లోకి సరికొత్త స్పోర్ట్స్ బైకును విడుదల చేసింది యమహా మోటర్. మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన ఎఫ్జెడ్ 25 మోడల్ విభాగంలో విడుదల చేసిన ఈ బైకు ధరను రూ.1,36,800గా నిర్ణయించింది.
జూన్ నెలతో ముగిసిన తొలి త్రైమాసికంలో దేశీయ పెయింట్ సంస్థ ఏషియన్ పెయింట్స్ అదరగొట్టింది. మంగళవారం విడుదల చేసిన తొలి త్రైమాసికం ఫలితాల్లో ఏషియన్ పెయింట్స్ లాభాలు సాధించింది
ముంబై ,జూలై : స్టాక్ మార్కెట్ సూచీలుఈరోజు కూడా నష్టాలతో ముగిశాయి. ప్రారంభ సెషన్ నుంచి సూచీలు నష్టాల్లోనే కొనసాగాయి. ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో కరోనా విజృంభిస్తుండడంతో అంతర్జాతీయ మార్కెట్లన్నీ
ఇంట్లో ఫోన్ మర్చిపోతే ఇకపై వర్రీ అవాల్సన పనిలేదంటున్నారు ఓ కార్ల కంపెనీ యాజమాన్యం. రోడ్డుపై పోతుండగా పెడస్ట్రియన్ లేన్ దాటితే మిమ్మల్ని హెచ్చరిస్తుందని మరో కంపెనీ యాజమాన్యం చెప్తోంది. రోడ్డుపై వార్
ఢిల్లీ ,జూలై : గుర్గావ్ ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలు కొన సాగిస్తున్న ఇండియా వీడియో ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ సిమ్సిమ్ ను చేజిక్కించుకోనున్నది సోషల్ మీడియా దిగ్గజం యుబ్యూబ్. కొత్త కస్టమర్లకు మరింత చేరువ క
ఢిల్లీ ,జూలై : అదానీ గ్రూపునకు చెందిన కొన్ని సంస్థల లావాదేవీలపై సెబీ, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్ఐ)లు దర్యాప్తు జరుపుతున్నాయని ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ ఛౌధ్రి ప్రకటించిన నేపథ్యంలో �
ముంబై, జూలై :నిన్ననష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లుఈరోజు కూడా నష్టాల్లో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాల ప్రభావంతో సూచీలు తీవ్ర నష్టాల్లో కొనసాగుతున్నాయి. ప్రారంభ సెషన్లో సెన్సె�
జపాన్కు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ సుజుకీ త్వరలో తమ ఎలక్ట్రిక్ కార్లను ఇండియా మార్కెట్లోకి తీసుకువచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. అంతా సవ్యంగా జరిగితే 2025 నాటికి తమ ఎలక్ట్రిక్ కార్లను భారతీయ
హ్యుందాయ్ కంపెనీ ఇటీవల మార్కెట్లోకి తీసుకొచ్చిన 7 సీటర్ ఎస్యూవీ అల్కజార్కు మంచి రెస్పాన్స్ లభిస్తున్నది. నెల రోజుల వ్యవధిలోనే 11 వేలకు పైగా బుకింగ్స్ రావడంతో హ్యుందాయ్ కంపెనీ హర్షం వ్యక్తం చేస్తు
ముంబై, జూలై :ఈరోజు స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ సూచీల ప్రతికూల ప్రభావం బీఎస్ఈ, ఎన్ఎస్ఈలపై పడింది. సెన్సెక్స్ ప్రారంభ సెషన్ లో 495 పాయింట్లు కోల్పోయి 52,644 పాయింట్ల వద్ద కొనసాగుత�
ఈ ఏడాది లక్షకు పైగా ఉద్యోగావకాశాలు క్యాంపస్ నియామకాల్లో టీసీఎస్, ఇన్ఫీ, విప్రో న్యూఢిల్లీ, జూలై 16: కరోనా కేసులు క్రమేపీ తగ్గుతున్న నేపథ్యంలో భారీ నియామకాలకు సాఫ్ట్వేర్ దిగ్గజాలు శ్రీకారం చుడుతున్నా�
రూ.25,000 తగ్గింపు న్యూఢిల్లీ, జూలై 16: ప్రీమియం మోటర్సైకిల్ బ్రాండ్ కేటీఎం.. తమ 250 అడ్వెంచర్ బైక్ ధరను దాదాపు రూ.25,000 తగ్గించింది. ఈ పరిమిత వ్యవధి ఆఫర్ ఆగస్టు 31 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని శుక్రవారం తెలి�