బెర్క్షైర్ హాత్వే నుంచి బ్రోకరేజ్ సర్వీసులు భాగ్యనగరానికి మరో ప్రతిష్ఠాత్మక కంపెనీ న్యూఢిల్లీ, జూలై 6: రియల్ ఎస్టేట్ రంగంలో టాప్ గేర్లో దూసుకుపోతున్న మన హైదరాబాద్ మరో ప్రతిష్ఠాత్మక కంపెనీని ఆ�
కరోనా సంక్షోభంలో కేంద్రం ఉదారంగా వ్యవహరించాలి రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఎంఎస్ఎంఈలకు ఇండియన్ బ్యాంక్ ‘ప్రేరణ’ భేష్ హైదరాబాద్, జూలై 6 (నమస్తే తెలంగాణ): సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (
తెలంగాణలో వ్యాపార విస్తరణ దిశగా అడుగులు న్యూఢిల్లీ, జూలై 6: ప్రముఖ నగల వ్యాపార సంస్థ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్.. దేశవ్యాప్తంగా 5వేలకుపైగా నియామకాలను చేపట్టనున్నది. రిటైల్ జ్యుయెల్లరీ సేల్స్, స్టోర
హైదరాబాద్, జూలై 6 (నమస్తే తెలంగాణ): రామ్కీ గ్రూప్ కార్యాలయాల్లో ఆదాయం పన్ను (ఐటీ) శాఖ ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. హైదరాబాద్లోని ఇండ్లు, ఫ్లాట్లు తదితర 18చోట్ల ఒకేసారి దాడులు జరిగాయి. గచ్చిబౌలీలోని రామ�
ధర: రూ.83,275 న్యూఢిల్లీ, జూలై 6: టీవీఎస్ మోటర్.. మార్కెట్లోకి సరికొత్త ఎన్టార్క్ 125 సీసీ రేస్ ఎక్స్పీ స్కూటర్ను విడుదల చేసింది. మంగళవారం పరిచయమైన దీని ధర ఢిల్లీ ఎక్స్షోరూం ప్రకారం రూ.83,275గా ఉన్నది. డ్రైవ్�
జపాన్ కంపెనీ చేతికి ఫుల్లర్టన్ ఇండియా క్రెడిట్ న్యూఢిల్లీ, జూలై 6: భారత్లో నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఫుల్లర్టన్ ఇండియా క్రెడిట్ కంపెనీని జపాన్ దిగ్గజ సంస్థ సుమిటుమ
న్యూఢిల్లీ : భారత్లో పలు ఆటోమొబైల్ కంపెనీలు కార్ల ధరలను పెంచనున్నట్టు ఇటీవల ప్రకటించాయి. టాటా మోటార్స్ కూడా తాజాగా ఈ జాబితాలో చేరింది. ఈ ఏడాది ఇప్పటికే రెండు సార్లు కార్ల ధరలను పెంచిన టాటా �
సీఎండీగా కళ్యాణ్ మొహంతి న్యూఢిల్లీ, జూలై 2: వైజాగ్ స్టీల్గా ప్రాచుర్యం పొందిన రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (ఆర్ఐఎన్ఎల్) తాత్కాలిక చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్గా దేబ్ కళ్యాణ్ మొహంతి బాధ
తెలంగాణ, ఏపీల్లో స్పెషల్ డ్రైవ్ న్యూఢిల్లీ, జూలై 2: డిజిటల్ పేమెంట్స్ సంస్థ పేటీఎం.. డిజిటల్ ఇండియా ఆరేండ్ల సెలబ్రేషన్స్లో భాగంగా అటు వినియోగదారులకు, ఇటు వ్యాపారులకు రూ.50 కోట్ల క్యాష్బ్యాక్ ఆఫర్లన�
ఢిల్లీ,జూలై 2: దేశంలోని టెలికాం దిగ్గజ సంస్థ భారతీ ఎయిర్టెల్ తమ వినియోగదారుల కోసం సరికొత్త ప్లాన్ ను లాంచ్ చేసినట్లు ప్రకటించింది. “ఎయిర్టెల్ బ్లాక్”పేరుతో నూతన ప్లాన్ ను విడుదల చేస్తున్నట్లు వె�
హైదరాబాద్,జులై 2:మార్చి త్రైమాసికంలో నికర లాభం దాదాపు 100 శాతం పెరిగి రూ .27.48 కోట్లకు చేరుకున్నట్లు హిందూజా గ్రూప్ సంస్థ జిఓసిఎల్ కార్పొరేషన్ లిమిటెడ్ తెలిపింది. ఏడాది క్రితం ఇదే కాలం లాభం రూ.13.81 కోట్లతో పోలిస
ముంబై,జూన్ 30: అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలతో స్టాక్ మార్కెట్లు లాభాల్లో పయనిస్తుండడంతో బీఎస్ఈ సెన్సెక్స్ 278 పాయింట్లు పెరిగి 52,827 వద్ద కొనసాగుతున్నది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 80 పాయింట్ల లాభంతో 15,828