హైదరాబాద్, జూన్ 29: తెలంగాణ, ఏపీల్లో తమ హైస్పీడ్ నెట్వర్క్ను అప్గ్రేడ్ చేసినట్లు భారతీ ఎయిర్టెల్ ప్రకటించింది. తమ 900 మెగాహెర్జ్ బ్యాండ్లో ప్రస్తుత స్పెక్ట్రమ్కు అదనపు స్పెక్ట్రమ్ చేర్చామని, �
దేశంలో అత్యంత ఆకర్షణీయ ఎంప్లాయర్ బ్రాండ్: రాండ్స్టడ్ సర్వే న్యూఢిల్లీ, జూన్ 29: దేశంలో అత్యంత ‘ఆకర్షణీయ ఉద్యోగ సంస్థ బ్రాండ్’గా టెక్నాలజీ దిగ్గజం గూగుల్ ఇండియా నిలిచింది. ఆ తర్వాత అమెజాన్ ఇండియా
ముంబై, జూన్ 29: హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ మహేశ్ కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్పై రిజర్వుబ్యాంక్ దాదాపు 1.13 కోట్ల జరిమానా విధించింది. డిపాజిట్లపై వడ్డీ రేటు, నో యువర్�
కొవిడ్ డ్రగ్ కోసం కలిసి క్లినికల్ ట్రయల్స్ న్యూఢిల్లీ, జూన్ 29: కొవిడ్ డ్రగ్పై క్లినికల్ ట్రయల్స్ నిర్వహించేందుకు ఐదు భారత ఫార్మా దిగ్గజాలు చేతులు కలిపాయి. స్వల్ప కరోనా లక్షణాలున్నవారి చికిత్సక
మరో 600 మందిని ఉద్యోగాల్లోకి తీసుకోనున్న సంస్థ ముంబై, జూన్ 29: బ్రిటన్కు చెందిన టైడ్ సంస్థ భారతీయ మార్కెట్లో విస్తరణ దిశగా అడుగులు వేస్తున్నది. ముఖ్యంగా హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగించేందుకు �
ముడి పామాయిల్పై 5 శాతం దిగుమతి సుంకం కోత న్యూఢిల్లీ, జూన్ 29: ఠారెత్తిస్తున్న వంటనూనెల ధరలు తగ్గుముఖం పట్టే అవకాశాలున్నాయి. ముడి పామాయిల్పై దిగుమతి సుంకాన్ని 10 శాతానికి తగ్గిస్తూ మంగళవారం కేంద్ర ప్రభుత�
రేపటి నుంచే అమల్లోకి న్యూఢిల్లీ, జూన్ 29: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ.. జూలై 1 (గురువారం) నుంచి కొత్త చార్జీలను అమల్లోకి తెస్తున్నది. ఈ మేరకు మంగళవారం బ్యాంక్ తెలియజేసింది. పరిమితికి మించి నగదున
ఈ ఏడాది పరిచయం చేస్తామంటున్న 7సీస్ ఎంటర్టైన్మెంట్ హైదరాబాద్, జూన్ 29: హైదరాబాద్కు చెందిన గేమింగ్ సంస్థ 7సీస్ ఎంటర్టైన్మెంట్ లిమిటెడ్.. ఈ ఏడాది రెండు సరికొత్త మొబైల్ గేమ్స్ను ప్రారంభించనున్�
ముంబై,జూన్ 29:సోమవారం లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు, ఆ తర్వాత కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్యాకేజీ ప్రకటన అనంతరం నష్టాల్లోకి వెళ్లాయి. అదే ప్రభావం ఈరోజు స్టాక్ మార్కెట్లపై కనిపించింది. దీంతో ఇ�
ముంబై ,జూన్ 28: స్టాక్ మార్కెట్లు ఊపందుకున్నాయి. ఈరోజు లాభాల్లో ప్రారంభమయ్యాయి. ప్రారంభ సెషన్ లో సెన్సెక్స్ 103పాయింట్ల ఎగబాకి 53,029 వద్ద,నిఫ్టీ 26 పాయింట్ల లాభపడి 15,841వద్ద కొనసాగుతున్నది. అంతర్జాతీయ మార్కెట్లు అప
2019 ఆర్థిక సంవత్సరంలో బ్యాంకులు రూ.5 వేల కోట్ల మేర నష్టపోయాయి. అయితే, గత ఆర్థిక సంవత్సరంలో లక్ష కోట్లకు పైగా లాభాలు రావడం బ్యాంకులకు ఊరటనిచ్చే అంశంగా చెప్పుకోవచ్చు.
ముంబై, జూన్ 25:ఇన్ఫోసిస్,టీసీఎస్ షేర్లు గురువారం సరికొత్త గరిష్టాలను తాకగా..ఈ రెండు స్టాక్స్ దాదాపు 3శాతం ఎగిశాయి. నిన్న ఇన్ఫోసిస్ రూ.1559.20 వద్ద, టీసీఎస్ రూ.3,373.60 వద్ద క్లోజ్ అయింది. టీసీఎస్ ఈరోజు మరింత ఎగిసి రూ.3386.60 �