40వేల మందికిపైగా తీసుకోనున్న టీసీఎస్ సంస్థ గ్లోబల్ హెచ్ఆర్ చీఫ్ లక్కడ్ వెల్లడి ముంబై, జూలై 9: దేశీయ ఐటీ రంగ ఫ్రెషర్స్కు శుభవార్త. భారతీయ ఐటీ దిగ్గజం, అతిపెద్ద సాఫ్ట్వేర్ ఎగుమతిదారు టాటా కన్సల్టెన�
న్యూఢిల్లీ, జూలై 9: రిలయన్స్ జియో 4జీ నెట్వర్క్లో తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకుంటున్నది. జూన్లోనూ డౌన్లోడ్ స్పీడ్లో జియోనే టాప్ అని టెలికం రెగ్యులేటర్ ట్రాయ్ తాజాగా ప్రకటించింది. అయితే అప్లోడ్
ముంబై, జూలై 9: ఆర్బీఐ గోల్డ్ బాండ్స్ ఇష్యూ సోమవారం ప్రారంభం కానుంది. గ్రాము బంగారం ధరను రూ.4,807గా నిర్ణయించినట్లు రిజర్వు బ్యాంక్ శుక్రవారం తెలిపింది. సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ 2021-22లో భాగంగా జారీ అవు�
న్యూఢిల్లీ, జూలై 9: దేశీయ ఆటో రంగ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా.. వాహన ధరలను మరోసారి పెంచినట్లు ప్రకటించింది. ఇందులో తమ పాపులర్ ఎస్యూవీ ‘థార్’ ధర కనిష్ఠంగా రూ.32,000, గరిష్ఠంగా రూ.92,000 పెరిగినట్లు తెలిపింది. ఆ�
హైదరాబాద్, జూలై 9 (నమస్తే తెలంగాణ): కరోనా చికిత్స కోసం డిఫెన్స్ రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీవో) అభివృద్ధి చేసిన 2-డీఆక్సీ-డీ-గ్లూకోజ్ (2-డీజీ)ను ఇకపై ఎంఎస్ఎన్ ల్యాబ్స్ కూడా దేశీయం
లాభాల్ని దాచి నష్టాలను చూపి పన్ను ఎగ్గొట్టారు: ఐటీ శాఖ హైదరాబాద్, జులై 9 (నమస్తే తెలంగాణ): ప్రముఖ ఇన్ఫ్రా గ్రూప్ రాంకీ అక్రమ లావాదేవీలకు పాల్పడి భారీగా పన్ను ఎగవేసినట్లు ఆదాయం పన్ను (ఐటీ) శాఖ గుర్తించింద�
ముంబై, జూలై 9: దేశంలో విదేశీ మారకం నిల్వలు కొత్త రికార్డు స్థాయికి పెరిగాయి. జూలై 2తో ముగిసిన వారంలో అంతక్రితం వారంకంటే 1 బిలియన్ డాలర్ల మేర పెరిగి 610 బిలియన్ డాలర్లకు చేరినట్లు శుక్రవారం ఆర్బీఐ గణాంకాలు త�
కొవిడ్ నేపథ్యంలో ఒక్కొక్కరికి రూ.1.12 లక్షలు శాన్ఫ్రాన్సిస్కో, జూలై 9: అంతర్జాతీయ ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ తన ఉద్యోగులందరికీ భారీ బోనస్ ప్రకటించింది. కొవిడ్ సంక్షోభం నెలకొన్న ఆర్థిక సంవత్సరంలో సవాళ్ల
Gold price in Delhi: దేశ రాజధాని ఢిల్లీలో రూ.47 వేల మార్కును దాటిన బంగారం ఇవాళ మళ్లీ దిగివచ్చింది. ఢిల్లీ మార్కెట్లో ఇవాళ 10 గ్రాముల 24 క్యారట్ బంగారం ధర
ముంబై,జూలై :సెన్సెక్స్ ఇటీవల 53,000 మార్కును క్రాస్ చేసి సరికొత్త గరిష్టాన్ని తాకింది. కానీ రెండు రోజులుగా క్షీణిస్తోంది. ఇవాళ స్టాక్ మార్కెట్లు నష్టాల్లోకి వెళ్లాయి. నిన్న500 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్,ఈ
ఏప్రిల్-జూన్ ఆదాయం రూ.45,411 కోట్లు షేర్కు రూ.7 మధ్యంతర డివిడెండ్ న్యూఢిల్లీ, జూలై 8: ఐటీ దిగ్గజం టీసీఎస్ జూన్తో ముగిసిన త్రైమాసికంలో రూ.9,008 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గతేడాది ఇదే కాలంతో పోల్చితే 28.5 శా�
కోయంబత్తూర్, జూలై 8: ఈ నెల 26, 27 తేదీల్లో తమ వార్షిక ప్రైమ్ డే సేల్ను నిర్వహించనున్నట్లు ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ గురువారం ప్రకటించింది. సామ్సంగ్, షియా మీ, ఇంటెల్, అడిడాస్ తదితర సంస్థ ల నుంచి 300లకుపైగ�
హైదరాబాద్ నుంచి 11 గమ్యస్థానాలకు రాకపోకలు హైదరాబాద్, జూలై 8 (నమస్తే తెలంగాణ): కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో భారత్ నుంచి పలు దేశాలకు విమాన సర్వీసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఇప్పటికే హైదరాబాద్ �
చైర్మన్ పదవిని మార్చిన కేంద్రం న్యూఢిల్లీ, జూలై 8: ప్రభుత్వ రంగ జీవిత బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ)కు చైర్మన్ స్థానంలో సారథ్యం వహించేందుకు కేంద్ర ప్రభుత్వం.. చీఫ్ ఎగ్జిక్యూటివ�
బ్రస్సెల్స్, జూలై 8: జర్మనీ ఆటో దిగ్గజ సంస్థలు దైమ్లర్, బీఎండబ్ల్యూ, ఫోక్స్వాగన్, ఆడీ, పోర్షేలపై గురువారం యూరోపియన్ యూనియన్ (ఈయూ) ఏకంగా దాదాపు రూ.7,500 కోట్ల జరిమానా వేసింది. పర్యావరణానికి ముప్పు తెచ్చేలా