ముంబై, జూన్ 25: గురువారం భారీలాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు శుక్రవారం లాభాల్లో ప్రారంభమై, కొద్దిసేపటికే భారీ నష్టాల్లోకి వెళ్లాయి. ఊగిసలాడుతున్నాయి. రెండు రోజుల క్రితం సెన్సెక్స్ 53వేల స్థాయిని తాకి క�
ముంబై,జూన్ 24: ఎలక్ట్రిక్ టూవీలర్ తయారీ సంస్థ కోమకి తమ ఉత్పత్తుల ధరలను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం తాజాగా చేసిన సబ్సిడీ సవరణలతో దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల ధరలు కిందకు దిగొస్తున్నాయి. కో�
ముంబై ,జూన్ 24: ఈరోజు స్టాక్ మార్కెట్లు కాస్త ఊపందుకున్నాయి. దీంతో నిఫ్టీ ఐటీ స్టాక్స్ ఏకంగా 1 శాతం వరకు లాభపడ్డాయి. మరోవైపు, రిలయన్స్ఏజీఎంపై అందరి దృష్టి నెలకొన్నది. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబా�
ముంబై ,జూన్ 24: నిన్న నష్టాల్లో ముగిసిన స్టాక్మార్కెట్లు గురువారం స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి. ప్రారంభ ట్రేడింగ్ లో సెన్సెక్స్ 174 పాయింట్ల లాభంతో 54,480 వద్ద, నిఫ్టీ 37 పాయింట్ల లాభంతో 15,724 వద్ద ట్రేడవుతున్నాయి
దాతృత్వంలో ప్రపంచంలోనే టాటాలు మిన్న l 7,55,820 కోట్ల విరాళాలిచ్చిన జంషెట్జి టాటా ముంబై, జూన్ 23: టాటా.. నమ్మకానికి మారు పేరు. హెయిర్ పిన్ను దగ్గర్నుంచి ఏరోప్లేన్ వరకు, సాల్ట్ నుంచి సాఫ్ట్వేర్దాకా అన్ని రంగా
న్యూఢిల్లీ, జూన్ 23: గ్లోబల్ ఔట్సోర్సింగ్ హబ్గా భారత్ స్థానాన్ని మరింత బలోపేతం చేసేలా వాయిస్ ఆధారిత బీపీవోల కోసం బుధవారం కేంద్ర ప్రభుత్వం నిబంధనలను సడలించింది. దేశీయ, అంతర్జాతీయ యూనిట్ల మధ్య వ్యత్�
ముంబై, జూన్ 23: తెలుగుతేజం సత్య నాదెళ్ల సారథ్యం వహిస్తున్న ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ మార్కెట్ విలువ తొలిసారిగా 2 ట్రిలియన్ డాలర్లు దాటింది. ప్రపంచంలో యాపిల్ తర్వాత ఈ ఘనత సాధించిన రెండో కంపెనీ ఇదే. తాజాగ
ముంబై ,జూన్ 23 : ఈరోజు స్టాక్ మార్కెట్లు పైకీ కిందకు కదలాడుతున్నాయి. తొలుత ఫ్లాట్గా ప్రారంభమైన సూచీలు క్రమంగా లాభాల దిశగా పయనించి. వెంటనే డౌన్ అయ్యాయి. సెన్సెక్స్ 19 పాయింట్లు లాభపడి 52,501.48వద్ద.. నిఫ్టీ 0.01శాతం అ
ముంబై, జూన్ 22: జెట్ విమానాలు మళ్లీ ఆకాశంలో తిరిగే రోజులు వస్తున్నాయ్. రెండు దశాబ్దాలకుపైగా విహరించి, దివాళా తీసిన జెట్ ఎయిర్వేస్కు మంగళవారం పెద్ద ఊరట లభించింది. కంపెనీ పునరుద్ధరణకు వీలుగా నేషనల్ క�
రెండేండ్లుగా ఐటీ రిటర్న్ ఫైల్ చేయనివారిపై బాదుడు న్యూఢిల్లీ, జూన్ 22: గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో ఆదాయపు పన్ను రిటర్నులు ఫైల్ చేయనివారికి పన్ను భారం ఎక్కువకానుంది. జూలై1 నుంచి వారి వేతనాలు, ఆదాయంలో టీ�
హైదరాబాద్, జూన్ 22: ఖనిజ ఉత్పత్తిలో అగ్రగామి ప్రభుత్వరంగ సంస్థయైన ఎన్ఎండీసీ ఆర్థిక ఫలితాల్లో రాణించింది. గడిచిన ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో రూ.2,838 కోట్ల నికర లాభాన్ని గడించింది. ఏడాది క్రితం వచ్చ�
కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ విద్యార్థుల సృష్టి హైదరాబాద్, జూన్ 22: కేఎల్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ విద్యార్థులు వైర్లెస్ చార్జింగ్ టెక్నాలజీతో ఓ యూనిక్ ఎలక్ట్రిక్ బైక్ను రూపొందించారు. కేఎల్ కాల
ముంబై, జూన్ 22: దేశంలో అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్..కొనుగోలుదారులకు షాకిచ్చింది. వచ్చే నెలలో అన్ని రకాల వాహన ధరలను రూ.3 వేల వరకు పెంచబోతున్నట్లు మంగళవారం ప్రకటించింది. కమోడిటీ ధరలు ప�