న్యూఢిల్లీ, జూలై 14: దేశీయ మార్కెట్లోకి సరికొత్త ల్యాండ్ రోవర్ డిస్కవరీ కారును అందుబాటులోకి తీసుకొచ్చింది లగ్జరీ కార్ల తయారీ సంస్థ జాగ్వార్ ల్యాండ్ రోవర్(జేఎల్ఆర్). రూ.88.06 లక్షల ప్రారంభ ధరతో లభించను�
కొత్త కస్టమర్లకు కార్డులు ఇవ్వద్దంటూ నిషేధం ముంబై, జూలై 14: మాస్టర్కార్డ్పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కొరడా ఝుళిపించింది. డాటా స్టోరేజీ నిబంధనల అమలులో వైఫల్యం చెందిందంటూ కొత్తగా కస్టమర్లకు
ముంబై,జూలై:స్టాక్ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. ప్రారంభ సెషన్ లో సెన్సెక్స్ 143 పాయింట్ల నష్టంతో 52,625వద్ద,నిఫ్టీ 41 పాయింట్లు నష్టపోయి15,770 వద్ద కదలాడుతున్నది. అమెరికా మార్కెట్ల నష్టాల ముగింపుతో పాటు ఆస�
రూ.80,000 కోట్ల నిధుల సమీకరణకు కంపెనీలు సిద్ధం దేశీయ స్టాక్ మార్కెట్లలో ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ల (ఐపీవోలు) మోత మోగుతున్నది. ఇప్పటికే చాలా సంస్థలు ఐపీవోకు రాగా, మరిన్ని కంపెనీలు క్యూ కడుతున్నాయి. రూ.55,000 కోట్ల స�
న్యూఢిల్లీ, జూలై 13: సిస్కో ఇండియా అధ్యక్షురాలిగా డైసీ చిట్టిలపిల్లి నియమితులయ్యారు. తొలిసారి ఓ మహిళ చేతికి ఈ బాధ్యతల్ని సిస్కో అప్పగించడం గమనార్హం. సార్క్ కార్యకలాపాల అధిపతిగానూ డైసీ వ్యవహరిస్తారని మం�
ఒక్క నెలలోనే 1.28 లక్షల కొత్త కస్టమర్లు హైదరాబాద్, జూలై 13: తెలుగు రాష్ర్టాల్లో జియో దూసుకుపోతున్నది. ఈ ఏప్రిల్లో 1.28 లక్షలకుపైగా కొత్త వినియోగదారులను అందుకున్నట్లు టెలికం రెగ్యులేటర్ ట్రాయ్ ప్రకటించింద�
హైదరాబాద్, జూలై 13: స్కోడా ఆటో ఇండియా గత నెల మార్కెట్కు పరిచయం చేసిన ‘కుషక్’ మోడల్కు కొనుగోలుదారుల నుంచి విశేష స్పందన లభిస్తున్నది. దేశవ్యాప్తంగా 3వేలకుపైగా బుకింగ్స్ జరిగాయి. సోమవారం నుంచే మహావీర్�
న్యూఢిల్లీ, జూలై 13: గత ఆర్థిక సంవత్సరం రూ.35వేల కోట్లకుపైగా జీఎస్టీ మోసాలను అధికారులు గుర్తించారు. సీజీఎస్టీ జోన్లు, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్ ఈ మేరకు దాదాపు 8వేల కేసుల్ని నమోదు చేయగా, 426
జీవీకే గ్రూప్ నుంచి టేకోవర్ ముంబై, జూలై 13: ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ యాజమాన్యాన్ని జీవీకే గ్రూప్ నుంచి మంగళవారం అదాని గ్రూప్ టేకోవర్ చేసింది. ఈ మేరకు అదాని ఎంటర్ ప్రైజెస్ తెలిపింది. ముంబై వ�
న్యూఢిల్లీ, జూలై 13: మెరుగైన ఆర్థిక గణాంకాలు వెల్లడైన నేపథ్యంలో ఫైనాన్షియల్ షేర్లలో జోరుగా కొనుగోళ్లు సాగడంతో మంగళవారం బీఎస్ఈ సెన్సెక్స్ 397 పాయింట్లు పెరిగింది. ఇంతగా లాభపడటం గత ఆరువారాల్లో (మే 31 తర్వాత)
ముంబై,జూలై : అంతర్జాతీయ స్టాక్ మార్కెట్ల సానుకూల సంకేతాల నేపథ్యంలో లాభాలతో మొదలైన దేశీయ సూచీలు చివరిదాకా అదే జోరును కొనసాగించాయి. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 397పాయింట్ల లాభంతో 52,769 వద్ద,నిఫ్టీ 119 ప�
ముంబై,జూలై :ఈరోజు దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 248 పాయింట్ల లాభంతో 52,620 వద్ద నిఫ్టీ 75 పాయింట్లు లాభపడి 15,767 వద్ద కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాల నేపథ్యంలో
40వేల మందికిపైగా తీసుకోనున్న టీసీఎస్ సంస్థ గ్లోబల్ హెచ్ఆర్ చీఫ్ లక్కడ్ వెల్లడి ముంబై, జూలై 9: దేశీయ ఐటీ రంగ ఫ్రెషర్స్కు శుభవార్త. భారతీయ ఐటీ దిగ్గజం, అతిపెద్ద సాఫ్ట్వేర్ ఎగుమతిదారు టాటా కన్సల్టెన�
న్యూఢిల్లీ, జూలై 9: రిలయన్స్ జియో 4జీ నెట్వర్క్లో తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకుంటున్నది. జూన్లోనూ డౌన్లోడ్ స్పీడ్లో జియోనే టాప్ అని టెలికం రెగ్యులేటర్ ట్రాయ్ తాజాగా ప్రకటించింది. అయితే అప్లోడ్
ముంబై, జూలై 9: ఆర్బీఐ గోల్డ్ బాండ్స్ ఇష్యూ సోమవారం ప్రారంభం కానుంది. గ్రాము బంగారం ధరను రూ.4,807గా నిర్ణయించినట్లు రిజర్వు బ్యాంక్ శుక్రవారం తెలిపింది. సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ 2021-22లో భాగంగా జారీ అవు�