ప్రారంభ ధర రూ.1,16,800 l ఫాసినో 125 కొత్త మోడల్ ఆవిష్కరణ న్యూఢిల్లీ, జూన్ 18: యమహా మోటర్ ఇండియా దేశీయ విపణికి తమ ఎఫ్జెడ్ శ్రేణిలో మరో సరికొత్త ద్విచక్ర వాహనాన్ని పరిచయం చేసింది. ఎఫ్జెడ్-ఎక్స్ పేరుతో శుక్రవా�
ప్రారంభ ధర రూ.16.3 లక్షలు 6-7 సీట్లతో పరిచయం న్యూఢిల్లీ, జూన్ 18: హ్యుందాయ్ మోటర్ ఇండియా శుక్రవారం దేశీయ మార్కెట్లోకి స్పోర్ట్స్ యుటిలిటి వెహికిల్ (ఎస్యూవీ) శ్రేణిలో తమ సరికొత్త వాహనాన్ని విడుదల చేసింది.
ముంబై ,జూన్ 18: బిలియనీర్ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ తన లిస్టెడ్ కంపెనీల షేర్లు నష్టపోయాయాడు. ఈ వారం స్టాక్ మార్కెట్స్ నష్టపోవడంతో ప్రపంచ సంపద సూచికలపై అదానీ నికర విలువ బాగా తగ్గింది. రెండు లిస్టెడ్ సంస్�
న్యూఢిల్లీ : పిల్లల ఎడ్యుకేషన్, మెరుగైన భవిష్యత్ కోసం ఎన్నో పెట్టుబడి పధకాలు అందుబాటులో ఉన్న సరైన స్కీమ్ ఎంచుకోవడం అంత సులభం కాదు. పిల్లల కోసం మెరుగైన పధకాల కోసం చూసే కంటే వైవిధ్యమైన పెట్�
ఢిల్లీ, జూన్18: కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో అన్నిరంగాల్లో ఆర్థికంగా దెబ్బతిన్నాయి. అటువంటి సమయంలోను ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ (కేవీఐసీ) అత్యధిక టర్నోవర్ను నమోదు చేసింది. 2020-21 సంవత్సరంలో కె�
ముంబై, జూన్ 17: దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ఉన్నాయి.సెన్సెక్స్ 52,122.25 పాయింట్ల వద్ద ప్రారంభమై, 52,523.88 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 52,099.72 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ 15,648.30 పాయింట్ల వద్ద ప్రారంభమై, 15,769.3
ముంబై, జూన్ 17: ఈరోజు కూడా దేశీయ స్టాక్ మార్కెట్లు నిరాశే మిగిల్చాయి. మళ్లీ భారీ నష్టాల్లో ట్రేడింగ్ ప్రారంభించాయి. ఓ సమయంలో కాస్త కోలుకున్నట్లుగా కనిపించినప్పటికీ ఏ దశలోను కోలుకోలేదు.సెన్సెక్స్ 170 పాయింట్
ముంబై,జూన్ 16: స్టాక్ మార్కెట్లు ఇవాళ నష్టాల్లో ప్రారంభమయ్యాయి. నాలుగు సెషన్లుగా వరుస లాభాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపుతున్నారు. దీంతో బిఎస్ఈ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు స్వల్
గతేడాది దేశంలో 11% పెరిగిన ఆర్థిక సంపద ముంబై, జూన్ 15: దేశంలో ఆర్థిక సంపద గతేడాది 11 శాతం ఎగిసి 3.4 లక్షల కోట్ల డాలర్ల (దాదాపు రూ.250 లక్షల కోట్లు)ను తాకింది. కరోనా వైరస్ విజృంభణలోనూ భారత్.. సంపద సృష్టిలో దూకుడు కనబ�
ప్రారంభ ధర రూ.17.9 లక్షలు న్యూఢిల్లీ, జూన్ 15: దేశీయ మార్కెట్లోకి సరికొత్త బైకును అందుబాటులోకి తీసుకొచ్చింది బీఎండబ్ల్యూ. స్పోర్ట్స్ బైకుల పరిధిని మరింత విస్తరించాలనే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన బీఎండబ్ల్యూ
హైదరాబాద్, జూన్ 15: హైదరాబాద్ కేంద్రంగా కార్యాకలాపాలు అందిస్తున్న పీట్రాన్..తాజాగా స్మార్ట్ పరికరాల్లోకి అడుగుపెట్టింది. దేశంలో అత్యధిక వృద్ధిని నమోదు చేసుకుంటున్న ఈ రంగంలో సంస్థ స్మార్ట్ వాచ్ను
న్యూఢిల్లీ, జూన్ 15: రిలయన్స్ జియో ఈ నెల 17 నుంచి జియోఫైబర్ పోస్ట్-పెయిడ్ బ్రాడ్బాండ్ సేవల్ని ప్రారంభిస్తున్నది. కొత్త కనెక్షన్లకు ఇన్స్టాలేషన్ చార్జీలుండవని ప్రకటించింది. అయితే 6 లేదా 12 నెలల ప్లాన�