న్యూఢిల్లీ, జూన్ 15: గత కొన్ని నెలలుగా జోరుమీదున్న గోల్డ్ ఈటీఎఫ్లు మళ్ళి వెలవెలబోయ్యాయి. పెట్టుబడిదారులు తమ నిధులను ఈక్విటీల్లోకి మళ్లించడంతో గత నెలలో పెట్టుబడులు 57 శాతం తగ్గి రూ.288 కోట్లకు పరిమితమైనట్�
న్యూఢిల్లీ, జూన్ 15: ఈ-కామర్స్ దిగ్గజాలు అమెజాన్, ఫ్లిప్కార్ట్ల గుత్తాధిపత్య ధోరణులపై కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) దర్యాప్తును వేగవంతం చేయనుంది. ఈ రెండు కంపెనీలు వాటి ఈకామర్స్ ప్లాట్ఫామ్
ముంబై, జూన్ 15: స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాల ప్రభావంతో పాటు దేశీయంగా కీలక రంగాల షేర్ల కొనుగోళ్ల పెరుగుదలతో సూచీలు సరికొత్త రికార్డులవైపు పరుగులు �
ముంబై , జూన్ 14 :రేపటి నుంచి బంగారు ఆభరణాలు, వస్తువులపై హాల్మార్కింగ్ తప్పనిసరి. రేపటి నుంచి ఈ విధానం అమలు చేయనున్నది కేంద్రప్రభుత్వం. అంతకుముందు జూన్ 1 గడువు ఇవ్వగా, దీనినికరోనా వ్యాప్తి నేపథ్యంలో మరో పదిహ�
ముంబై, జూన్ 14 :స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ నష్టాల్లో ప్రారంభమయ్యాయి. గతవారం సూచీలు రికార్డ్ స్థాయిలో గరిష్టాలను నమోదు చేశాయి. దీంతో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో ఇవాళ ప్రారంభం నుంచి సూచీ
ఈ నెల 16న వస్తున్న దొడ్ల డైరీ, కిమ్స్ పబ్లిక్ ఇష్యూల విలువ రూ.2,664 కోట్లు వ్యాపార విస్తరణ, రుణ భారం తగ్గించడమే లక్ష్యం ముంబై/న్యూఢిల్లీ, జూన్ 11: హైదరాబాద్కు చెందిన దొడ్ల డైరీ, కృష్ణా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడ�
తులంపై రూ.450 పెరుగుదల రూ.1,200 అధికమైన కిలో వెండి న్యూఢిల్లీ, జూన్ 11:గత కొన్ని రోజులుగా స్తబ్దుగా ఉన్న బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహాలకు అనూహ్యంగా డిమాండ్ నెలకొనడం, దేశీయం�
న్యూఢిల్లీ, జూన్ 11: కొవిడ్ పేషంట్ల కోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) కవాచ్ పర్సనల్ లోన్ స్కీమ్ను ప్రవేశపెట్టింది. ఈ స్కీమ్ కింద రూ.5 లక్షల వరకు రుణాన్ని కేవలం 8.5 శాతం వడ్డీకే మంజూరు చేయనున్నది.
సరికొత్త స్థాయికి సెన్సెక్స్, నిఫ్టీ న్యూఢిల్లీ, జూన్ 11: దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం రికార్డుల మోత మోగించాయి. సెన్సెక్స్ 174.29 పాయింట్లు పుంజుకుని మునుపెన్నడూ లేనివిధంగా 52,474. 76 వద్ద నిలిచింది. నిఫ్ట
న్యూఢిల్లీ, జూన్ 11: స్టీల్ దిగ్గజం సెయిల్ ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. మార్చితో ముగిసిన మూడు నెలల కాలానికిగాను రూ.3,469.88 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని ఆర్జించినట్లు ప్రకటించింది. అంతక్రితం ఏ�
న్యూఢిల్లీ, జూన్ 11: విద్యుత్ పరికరాల తయారీలో అగ్రగామి సంస్థ భెల్ నష్టాల పరంపర కొనసాగుతున్నది. గతేడాది చివరి త్రైమాసికంలోనూ రూ.1,036.32 కోట్ల నష్టాన్ని ప్రకటించింది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన �
ముంబై, జూన్ 10: గతకొద్దిరోజులుగా రికార్డు స్థాయిలను తాకిన స్టాక్ మార్కెట్లు ఇటీవల కాస్త పైకి, కిందకు అవుతున్నాయి. ఈరోజు దేశీయంగా మెటల్, ప్రభుత్వరంగ బ్యాంకింగ్ షేర్లలో కొనుగోళ్లు కాస్త పెరగండంతో సెన్సెక్స�