సీఎండీగా కళ్యాణ్ మొహంతి న్యూఢిల్లీ, జూలై 2: వైజాగ్ స్టీల్గా ప్రాచుర్యం పొందిన రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (ఆర్ఐఎన్ఎల్) తాత్కాలిక చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్గా దేబ్ కళ్యాణ్ మొహంతి బాధ
తెలంగాణ, ఏపీల్లో స్పెషల్ డ్రైవ్ న్యూఢిల్లీ, జూలై 2: డిజిటల్ పేమెంట్స్ సంస్థ పేటీఎం.. డిజిటల్ ఇండియా ఆరేండ్ల సెలబ్రేషన్స్లో భాగంగా అటు వినియోగదారులకు, ఇటు వ్యాపారులకు రూ.50 కోట్ల క్యాష్బ్యాక్ ఆఫర్లన�
ఢిల్లీ,జూలై 2: దేశంలోని టెలికాం దిగ్గజ సంస్థ భారతీ ఎయిర్టెల్ తమ వినియోగదారుల కోసం సరికొత్త ప్లాన్ ను లాంచ్ చేసినట్లు ప్రకటించింది. “ఎయిర్టెల్ బ్లాక్”పేరుతో నూతన ప్లాన్ ను విడుదల చేస్తున్నట్లు వె�
హైదరాబాద్,జులై 2:మార్చి త్రైమాసికంలో నికర లాభం దాదాపు 100 శాతం పెరిగి రూ .27.48 కోట్లకు చేరుకున్నట్లు హిందూజా గ్రూప్ సంస్థ జిఓసిఎల్ కార్పొరేషన్ లిమిటెడ్ తెలిపింది. ఏడాది క్రితం ఇదే కాలం లాభం రూ.13.81 కోట్లతో పోలిస
ముంబై,జూన్ 30: అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలతో స్టాక్ మార్కెట్లు లాభాల్లో పయనిస్తుండడంతో బీఎస్ఈ సెన్సెక్స్ 278 పాయింట్లు పెరిగి 52,827 వద్ద కొనసాగుతున్నది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 80 పాయింట్ల లాభంతో 15,828
హైదరాబాద్, జూన్ 29: తెలంగాణ, ఏపీల్లో తమ హైస్పీడ్ నెట్వర్క్ను అప్గ్రేడ్ చేసినట్లు భారతీ ఎయిర్టెల్ ప్రకటించింది. తమ 900 మెగాహెర్జ్ బ్యాండ్లో ప్రస్తుత స్పెక్ట్రమ్కు అదనపు స్పెక్ట్రమ్ చేర్చామని, �
దేశంలో అత్యంత ఆకర్షణీయ ఎంప్లాయర్ బ్రాండ్: రాండ్స్టడ్ సర్వే న్యూఢిల్లీ, జూన్ 29: దేశంలో అత్యంత ‘ఆకర్షణీయ ఉద్యోగ సంస్థ బ్రాండ్’గా టెక్నాలజీ దిగ్గజం గూగుల్ ఇండియా నిలిచింది. ఆ తర్వాత అమెజాన్ ఇండియా
ముంబై, జూన్ 29: హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ మహేశ్ కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్పై రిజర్వుబ్యాంక్ దాదాపు 1.13 కోట్ల జరిమానా విధించింది. డిపాజిట్లపై వడ్డీ రేటు, నో యువర్�
కొవిడ్ డ్రగ్ కోసం కలిసి క్లినికల్ ట్రయల్స్ న్యూఢిల్లీ, జూన్ 29: కొవిడ్ డ్రగ్పై క్లినికల్ ట్రయల్స్ నిర్వహించేందుకు ఐదు భారత ఫార్మా దిగ్గజాలు చేతులు కలిపాయి. స్వల్ప కరోనా లక్షణాలున్నవారి చికిత్సక
మరో 600 మందిని ఉద్యోగాల్లోకి తీసుకోనున్న సంస్థ ముంబై, జూన్ 29: బ్రిటన్కు చెందిన టైడ్ సంస్థ భారతీయ మార్కెట్లో విస్తరణ దిశగా అడుగులు వేస్తున్నది. ముఖ్యంగా హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగించేందుకు �
ముడి పామాయిల్పై 5 శాతం దిగుమతి సుంకం కోత న్యూఢిల్లీ, జూన్ 29: ఠారెత్తిస్తున్న వంటనూనెల ధరలు తగ్గుముఖం పట్టే అవకాశాలున్నాయి. ముడి పామాయిల్పై దిగుమతి సుంకాన్ని 10 శాతానికి తగ్గిస్తూ మంగళవారం కేంద్ర ప్రభుత�
రేపటి నుంచే అమల్లోకి న్యూఢిల్లీ, జూన్ 29: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ.. జూలై 1 (గురువారం) నుంచి కొత్త చార్జీలను అమల్లోకి తెస్తున్నది. ఈ మేరకు మంగళవారం బ్యాంక్ తెలియజేసింది. పరిమితికి మించి నగదున