న్యూఢిల్లీ, జూన్ 8: జర్మనీకి చెందిన విలాసవంతమైన కార్ల సంస్థ మెర్సిడెజ్-బెంజ్.. దేశీయ మార్కెట్లోకి అల్ట్రా-లగ్జరీ ఎస్యూవీ మోడల్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. జీఎల్ఎస్ 600 4 మెటిక్ పేరుతో పిలువబడే ఈ క�
సరికొత్త కారును పరిచయం చేసిన లంబోర్ఘినీ న్యూఢిల్లీ, జూన్ 8: ఇటలీకి చెందిన సూపర్ స్పోర్ట్స్ కార్ల తయారీ సంస్థ లంబోర్ఘినీ..దేశీయ మార్కెట్లోకి సరికొత్త హ్యురాక్ ఈవో రియర్-వీల్ డ్రైవ్ స్పైడర్ను పరిచ�
హైదరాబాద్, జూన్ 8 (నమస్తే తెలంగాణ): గోల్డెన్ జూబ్లీహిల్స్ హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ట్రైడెంట్ హోటల్) రుణ పరిష్కార ప్రణాళికను ఆమోదిస్తూ హైదరాబాద్లోని కంపెనీ లా ట్రిబ్యునల్ గత ఫిబ్రవరి 7న ఇచ్చిన
ప్రపంచ బ్యాంక్ అంచనా వాషింగ్టన్, జూన్ 8: ఈ ఏడాది దేశ వృద్ధిరేటు 8.3 శాతంగా నమోదు కావచ్చని ప్రపంచ బ్యాంక్ అంచనా వేసింది. వచ్చే ఏడాది 7.5 శాతంగా ఉండొచ్చని తెలిపింది. కరోనా వైరస్ ఉద్ధృతి భయంకరంగా ఉన్నా.. లాక్�
ఢిల్లీ ,జూన్ 8: కాలం చెల్లిన వాహనాల రీసైక్లింగ్ సదుపాయాలను దేశవ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్నట్లు రాంకీ ఎన్విరో ఇంజనీర్స్ ప్రకటించింది. రాంకీ ఎన్విరో ఇంజినీర్స్ హైదరాబాద్కు చెందిన సంస్థ. మొదటి దశలో హైదరాబ
ముంబై ,జూన్ 7: ఈరోజు స్టాక్ మార్కెట్లు లాభాల్లో కనిపించాయి. దీంతో టాప్ గెయినర్స్ జాబితాలో అదానీ పోర్ట్స్ 5.65 శాతం, టాటా మోటార్స్ 4.15 శాతం, ఎన్టీపీసీ 3.53 శాతం, పవర్ గ్రిడ్ కార్పోరేషన్ 3.05 శాతం, శ్రీ సిమెంట్స్ 2.98 శాతం ల�
ముంబై ,జూన్ 7: ఈరోజు స్టాక్ మార్కెట్లు లాభాల్లో ప్రారంభం అయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలు, దేశీయంగా కరోనా ఉద్ధృతి తగ్గుముఖం పట్టడం, వ్యాక్సినేషన్ ప్రక్రియ ఊపందుకోవడం, పలు రాష్ట్రాలు లాక్డౌ�
ముంబై,జూన్ 7: కరోనా మహమ్మారి నేపథ్యంలో చాలా మంది స్టాక్ మార్కెట్ల వైపు మొగ్గుచూపుతున్నారు. 2020 మార్చి నుంచి మార్కెట్లు భారీగా పతనమయ్యాయి. ఓ సమయంలో 26వేల దిగువకు చేరుకున్నాయి. సూచీలు పతనమైన సమయంలో ఇన్వెస్టర్ల
ముంబై ,జూన్ 6:ముంబై: డిజిటల్ చెల్లింపు కంపెనీ పేటీఎం భారీ నష్టాల్లో కూరుకుపోయింది. భారీ స్థాయిలో ఆదాయాన్ని కోల్పోయింది. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్ననేపథ్యంలో పెద్ద సంఖ్యలో వినియోగదారులు డిజిటల్ చెల్ల
ముంబై ,జూన్ 6: ఆదాయపన్ను శాఖ కొత్త ఈ -ఫైలింగ్ పోర్టల్ www.incometax.gov.in ను రేపు ప్రారంభించనున్నది. పన్ను చెల్లింపుదారులకు వీలుగా ఉండేందుకు ఎటువంటి అడ్డంకులు లేని అనుభవం కలిగించడం ఈ నూతన ఈ-ఫైలింగ్ పోర్టల్
ముంబై ,జూన్ 6: భారత భారతవిదేశీ నిల్వలు రికార్డ్ స్థాయిని దాటాయి. మే 28వ తేదీతో భారత విదేశీ మారక ద్రవ్య నిల్వలు 59,816 కోట్ల డాలర్లుగా నమోదయ్యాయి. ప్రస్తుతం డాలర్-రూపాయి మారకం రేటు ప్రకారం ఇది దాదాపు రూ.43.60 లక్షల కో�
మే నెలలో వసూళ్లు 65 శాతం జంప్ న్యూఢిల్లీ, జూన్ 5: ఆర్థిక వ్యవస్థపై కొవిడ్ సెకండ్వేవ్ ప్రభావం పరిమితంగానేవుందన్న సంకేతాన్నిస్తూ మే నెలలో రూ.1.02 లక్ష ల కోట్ల జీఎస్టీ వసూళ్లు జరిగాయి. రూ.1 లక్ష కోట్లకుపైగా �
హైదరాబాద్: జూన్ 5: హైదరాబాద్ కంపెనీ భారత్ బయోటెక్ కొవిడ్-19 వ్యాక్సిన్ కొవాగ్జిన్ దిగుమతి ప్రతిపాదనకు బ్రెజిల్ గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. వ్యాక్సిన్ డోసుల్ని సరఫరా చేసేందుకు బ్రెజిల్ ప్రభుత్వ�