హైదరాబాద్ ,జూన్ 5: కరోనా నేపథ్యంలో పర్సనల్ వెహికిల్స్ కు డిమాండ్ బాగా పెరుగుతున్నది. ఈ ప్రభావంతో హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా మరోసారి షైన్ బైక్ ధర పెంచింది. భారతదేశంలో బ్రాండ్ అత్యధిక సేల్స్ ఉన�
ఆగస్టు 1 నుంచి 24 గంటల సేవలు ద్రవ్యసమీక్షలో ఆర్బీఐ నిర్ణయం ఇక నగదు బదిలీలు, చెల్లింపులు మరింత సులభం వేతన జీవులు, పెన్షనర్లకు గొప్ప ఊరట ముంబై, జూన్ 4: నేషనల్ ఆటోమేటెడ్ క్లియరింగ్ హౌజ్ (ఎన్ఏసీహెచ్ లేదా న�
రూ.400 తగ్గిన తులం ధర న్యూఢిల్లీ, జూన్ 4: రికార్డు స్థాయిలో దూసుకుపోయిన అతి విలువైన లోహాల ధరలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో పసిడికి డిమాండ్ పడిపోవడంతో ధరలు దిగొస్తున్నాయి. దేశరాజధ�
హైదరాబాద్, జూన్ 4: పెన్నార్ ఇండస్ట్రీస్ ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. ఈ జనవరి- మార్చిలో రూ.556.79 కోట్ల ఆదాయంపై రూ.33.32 కోట్ల నికర లాభాన్ని గడించింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో వచ్చిన రూ.1.03 కోట్ల లాభం�
ముంబై, జూన్ 4; స్టాక్ మార్కెట్ల పై ఆర్బీఐ మానిటరీ పాలసీ నిర్ణయాల ప్రభావం తీవ్రంగా పడింది. గురువారం భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు శుక్రవారం స్వల్ప లాభాల్లో ట్రేడింగ్ ప్రారంభించాయి. ఈరోజు సూచీలు అ
న్యూఢిల్లీ : ఇంటి పెద్దను కోల్పోవడం ఏ కుటుంబానికైనా తీరని విషాదమే. ఆ బాధను దిగమింగుకున్నా రుణాల చెల్లింపులు, కుటుంబాన్ని నెట్టుకురావడం మిగిలిన వారికి ఇబ్బందికర పరిస్థితే. అసలు ఇంటి పెద్ద మరణ�
ముంబై, జూన్ 3: స్టాక్ మార్కెట్లు గురువారం భారీ లాభాల్లో ప్రారంభమయ్యాయి. దీంతో ఈరోజు టాప్ గెయినర్స్ జాబితాలో టైటాన్ కంపెనీ 5.49 శాతం, అదానీ పోర్ట్స్ 4.44 శాతం, ఓఎన్ జీసీ 3.06 శాతం, కొటక్ మహీంద్రా 2.06 శాతం, ఐచర్ మోటార్స్ 1.
ముంబై, జూన్ 3: నిన్న నష్టాల్లో ట్రేడ్ అయిన స్టాక్ మార్కెట్లు…ఈరోజు భారీ లాభాల్లో ట్రేడవుతున్నాయి.. సెన్సెక్స్ 52వేల పాయింట్లు దాటింది. నిఫ్టీ 15,700 పాయింట్ల సమీపానికి చేరుకున్నది. ఈ రోజు మొత్తం 29 కంపెనీలు క్వార
2,27,00,000 కరోనా దెబ్బకు బతుకుదెరువులు దూరం కొత్త కొలువులకు ఏడాదైనా సమయం సీఎంఐఈ సీఈవో మహేశ్ వ్యాస్ వెల్లడి న్యూఢిల్లీ, జూన్ 2: కరోనా మహమ్మారి.. దేశంలో లక్షలాది మందిని పొట్టనబెట్టుకోవడమేగాక, కోట్లాది మందికి ఉ�
మహీంద్రా సరికొత్త ఆఫర్లు 90 రోజుల తర్వాతే ఈఎంఐ మొదలు న్యూఢిల్లీ, జూన్ 2: మహీంద్రా అండ్ మహీంద్రా.. తమ కస్టమర్లకు బుధవారం సరికొత్త ఆఫర్లను ప్రకటించింది. కరోనా ధాటికి కుదేలైన మార్కెట్లో తిరిగి ఉత్సాహం నెలకొ
ఢిల్లీ, జూన్ 2: దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరోసారి తన వినియోగదారులను హెచ్చరించింది. ట్విట్టర్ వేదికగా తన ఖాతాదారులను అలర్ట్ చేసింది. పాన్ కార్డును ఆధార్ నెంబర
ముంబై, జూన్ 2:ఈరోజు స్టాక్ మార్కెట్లు భారీనష్టాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ ఓ సమయంలో 350 పాయింట్ల మేర పతనమైంది. మంగళవారం సూచీ భారీ లాభాల్లో ప్రారంభమై, రోజంతా ఊగిసలాటలో కనిపించి, చివరకు దాదాపు స్థిరంగా ము�
ఇన్ఫోసిస్లో ఇన్సైడర్ ట్రేడింగ్ చేశారన్న ఆరోపణలతో ఎనిమిది మందిపై సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా (సెబీ) నిషేధం విధించింది. అలాగే, వీరికి రూ.3.06 కోట్ల జరిమానా విధించింది