ఈ ఏడాది పరిచయం చేస్తామంటున్న 7సీస్ ఎంటర్టైన్మెంట్ హైదరాబాద్, జూన్ 29: హైదరాబాద్కు చెందిన గేమింగ్ సంస్థ 7సీస్ ఎంటర్టైన్మెంట్ లిమిటెడ్.. ఈ ఏడాది రెండు సరికొత్త మొబైల్ గేమ్స్ను ప్రారంభించనున్�
ముంబై,జూన్ 29:సోమవారం లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు, ఆ తర్వాత కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్యాకేజీ ప్రకటన అనంతరం నష్టాల్లోకి వెళ్లాయి. అదే ప్రభావం ఈరోజు స్టాక్ మార్కెట్లపై కనిపించింది. దీంతో ఇ�
ముంబై ,జూన్ 28: స్టాక్ మార్కెట్లు ఊపందుకున్నాయి. ఈరోజు లాభాల్లో ప్రారంభమయ్యాయి. ప్రారంభ సెషన్ లో సెన్సెక్స్ 103పాయింట్ల ఎగబాకి 53,029 వద్ద,నిఫ్టీ 26 పాయింట్ల లాభపడి 15,841వద్ద కొనసాగుతున్నది. అంతర్జాతీయ మార్కెట్లు అప
2019 ఆర్థిక సంవత్సరంలో బ్యాంకులు రూ.5 వేల కోట్ల మేర నష్టపోయాయి. అయితే, గత ఆర్థిక సంవత్సరంలో లక్ష కోట్లకు పైగా లాభాలు రావడం బ్యాంకులకు ఊరటనిచ్చే అంశంగా చెప్పుకోవచ్చు.
ముంబై, జూన్ 25:ఇన్ఫోసిస్,టీసీఎస్ షేర్లు గురువారం సరికొత్త గరిష్టాలను తాకగా..ఈ రెండు స్టాక్స్ దాదాపు 3శాతం ఎగిశాయి. నిన్న ఇన్ఫోసిస్ రూ.1559.20 వద్ద, టీసీఎస్ రూ.3,373.60 వద్ద క్లోజ్ అయింది. టీసీఎస్ ఈరోజు మరింత ఎగిసి రూ.3386.60 �
ముంబై, జూన్ 25: గురువారం భారీలాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు శుక్రవారం లాభాల్లో ప్రారంభమై, కొద్దిసేపటికే భారీ నష్టాల్లోకి వెళ్లాయి. ఊగిసలాడుతున్నాయి. రెండు రోజుల క్రితం సెన్సెక్స్ 53వేల స్థాయిని తాకి క�
ముంబై,జూన్ 24: ఎలక్ట్రిక్ టూవీలర్ తయారీ సంస్థ కోమకి తమ ఉత్పత్తుల ధరలను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం తాజాగా చేసిన సబ్సిడీ సవరణలతో దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల ధరలు కిందకు దిగొస్తున్నాయి. కో�
ముంబై ,జూన్ 24: ఈరోజు స్టాక్ మార్కెట్లు కాస్త ఊపందుకున్నాయి. దీంతో నిఫ్టీ ఐటీ స్టాక్స్ ఏకంగా 1 శాతం వరకు లాభపడ్డాయి. మరోవైపు, రిలయన్స్ఏజీఎంపై అందరి దృష్టి నెలకొన్నది. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబా�
ముంబై ,జూన్ 24: నిన్న నష్టాల్లో ముగిసిన స్టాక్మార్కెట్లు గురువారం స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి. ప్రారంభ ట్రేడింగ్ లో సెన్సెక్స్ 174 పాయింట్ల లాభంతో 54,480 వద్ద, నిఫ్టీ 37 పాయింట్ల లాభంతో 15,724 వద్ద ట్రేడవుతున్నాయి
దాతృత్వంలో ప్రపంచంలోనే టాటాలు మిన్న l 7,55,820 కోట్ల విరాళాలిచ్చిన జంషెట్జి టాటా ముంబై, జూన్ 23: టాటా.. నమ్మకానికి మారు పేరు. హెయిర్ పిన్ను దగ్గర్నుంచి ఏరోప్లేన్ వరకు, సాల్ట్ నుంచి సాఫ్ట్వేర్దాకా అన్ని రంగా
న్యూఢిల్లీ, జూన్ 23: గ్లోబల్ ఔట్సోర్సింగ్ హబ్గా భారత్ స్థానాన్ని మరింత బలోపేతం చేసేలా వాయిస్ ఆధారిత బీపీవోల కోసం బుధవారం కేంద్ర ప్రభుత్వం నిబంధనలను సడలించింది. దేశీయ, అంతర్జాతీయ యూనిట్ల మధ్య వ్యత్�
ముంబై, జూన్ 23: తెలుగుతేజం సత్య నాదెళ్ల సారథ్యం వహిస్తున్న ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ మార్కెట్ విలువ తొలిసారిగా 2 ట్రిలియన్ డాలర్లు దాటింది. ప్రపంచంలో యాపిల్ తర్వాత ఈ ఘనత సాధించిన రెండో కంపెనీ ఇదే. తాజాగ