హైదరాబాద్, జూన్ 21: భారతదేశంలో అతిపెద్ద బిజినెస్ టు బిజినెస్ ఈ కామర్స్ వేదిక ఉడాన్ సరికొత్త సేవలందించేందుకు సిద్ధమైంది. అందులోభాగంగా కెప్టెన్ హార్వెస్ట్ బ్రాండ్తో ఒప్పందం చేసుకున్నట్లు వెల్లడ�
ముంబై,జూన్ 21: ఈ రోజు స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. దీంతో సెన్సెక్స్ 249 పాయింట్లు, నిఫ్టీ 80 పాయింట్ల మేర నష్టపోయింది. బీఎస్ఈ 30 సూచీలో ఎన్టీపీసీ, హెచ్యూఎల్, సన్ ఫార్మా మినహా మిగతా స్టాక్స్ న�
పిల్లల బంగారు భవిష్యత్తు కోసం పరితపించని తల్లిదండ్రులుండరు. అయితే వారికోసం పొదుపు, మదుపు మార్గాలను ఎంచుకోవడంలో మాత్రం చాలామంది తల్లిదండ్రులకు సందేహాలనేకం. అయితే ఏ ఒక్క సాధనంలోనో కాకుండా వివిధ దీర్ఘకాల
బీమా పాలసీ నిబంధనలపై అవగాహన అవసరం విపత్తు సందర్భాల్లో కుటుంబ సభ్యులకు ఆర్థిక భరోసాను కలిగించేదే జీవిత బీమా. అయితే కొన్నిసార్లు బీమా క్లెయిమ్ సంక్లిష్టంగా మారుతూంటుంది. పాలసీ తీసుకున్న సమయంలో పేర్కొన్
ఉన్నత విద్య కోసం దేశీయంగా ఉన్న టాప్ విశ్వ విద్యాలయాలకు, విదేశీ యూనివర్సిటీలకు పిల్లలను పంపించడం ఈ రోజుల్లో చాలా కామన్. ఇందుకోసం తల్లిదండ్రులు ఎడ్యుకేషన్ రుణాన్ని తీసుకోవడం కూడా సహజమే. అయితే ఎడ్యుకేష�
ముంబై ,జూన్ 19:దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన FAME (ఫాస్ట్ అడాప్షన్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్)-II ప్రాజెక్టులో భాగంగా ఎలక�
45.61 రెట్లు సబ్స్ర్కైబైన దొడ్ల డైరీ.. కిమ్స్కు 3.86 రెట్లు ఆదరణ న్యూఢిల్లీ, జూన్ 18: హైదరాబాద్కు చెందిన దొడ్ల డైరీ, కిమ్స్ దవాఖానల ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్లు విజయవంతమయ్యాయి. మదుపరుల నుంచి ఈ ఐపీవోలకు విశేష స్�
ఈ ఏడాది రెండోసారి జీతాల పెంపు న్యూఢిల్లీ, జూన్ 18: ఐటీ దిగ్గజ కంపెనీ విప్రో ఉద్యోగులకు బొనాంజా లభించింది. ఈ ఏడాది రెండోదఫా జీతాల పెంపును పొందబోతున్నారు. జూనియర్ ఉద్యోగులకు జీతాలు పెంచుతున్నట్లు విప్రో శ�
న్యూఢిల్లీ, జూన్ 18: మధ్యాహ్న భోజన పథకం కింద ప్రాధమిక పాఠశాలలు, అంగన్వాడీలకు ఆహార సరఫరాపై జీఎస్టీ వుండదని కేంద్ర ప్రత్యక్ష పన్నులు, కస్టమ్స్ బోర్డు (సీబీఐసీ) తెలిసింది. ఇటీవల జీఎస్టీ కౌన్సిల్ తీసుకున్న
హైదరాబాద్, జూన్ 18: ఫ్రీడమ్ రిఫైండ్ సన్ఫ్లవర్ ఆయిల్ 2 లీటర్ల జార్ను మార్కెట్లో ప్రవేశపెట్టినట్లు జెమినీ ఎడిబల్స్ అండ్ ఫ్యాట్స్ ఇండియా తెలిపింది. ఈ కొత్త జార్ను శుక్రవారం ఫ్రీడమ్ హెల్తీ కుకిం�
ప్రారంభ ధర రూ.1,16,800 l ఫాసినో 125 కొత్త మోడల్ ఆవిష్కరణ న్యూఢిల్లీ, జూన్ 18: యమహా మోటర్ ఇండియా దేశీయ విపణికి తమ ఎఫ్జెడ్ శ్రేణిలో మరో సరికొత్త ద్విచక్ర వాహనాన్ని పరిచయం చేసింది. ఎఫ్జెడ్-ఎక్స్ పేరుతో శుక్రవా�
ప్రారంభ ధర రూ.16.3 లక్షలు 6-7 సీట్లతో పరిచయం న్యూఢిల్లీ, జూన్ 18: హ్యుందాయ్ మోటర్ ఇండియా శుక్రవారం దేశీయ మార్కెట్లోకి స్పోర్ట్స్ యుటిలిటి వెహికిల్ (ఎస్యూవీ) శ్రేణిలో తమ సరికొత్త వాహనాన్ని విడుదల చేసింది.