ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆదాయ వృద్ధి 11 శాతం: క్రిసిల్ ముంబై, జూలై 7: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత ఐటీ సేవల పరిశ్రమ పటిష్టమైన రికవరీ సాధిస్తుందని, ఆదాయం 11 శాతం మేర వృద్ధి చెందుతుందని రేటింగ్స్ ఏజెన్సీ
ముంబై, జూలై 7: కొద్ది వారాలుగా వరుస రికార్డులు నెలకొల్పుతున్న బీఎస్ఈ సెన్సెక్స్.. మరో కొత్త ఫీట్ సాధించింది. తొలిసారిగా 53,000 పాయింట్లపైన ముగిసింది. ఇటీవల ఈ సూచీ 53,000 పాయింట్ల స్థాయిని రెండు దఫాలు అధిగమించిన�
డైనావ్యాక్స్తో బయోలాజికల్-ఈ ఒప్పందం హైదరాబాద్, జూలై 7 (నమస్తే తెలంగాణ): కరోనా కట్టడికి సొంతం గా అభివృద్ధి చేస్తున్న ‘కార్బొవ్యాక్స్’ టీకా సామర్థ్యాన్ని పెంచడంపై హైదరాబాదీ దిగ్గజ ఫార్మా సంస్థ బయోలా�
హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 7(నమస్తే తెలంగాణ): దక్షిణ మధ్య రైల్వేకు టాప్ జీఎస్టీ పేయర్ అవార్డు లభించింది. గత ఆర్థిక సంవత్సరానికి (2020-21) గాను సర్వీస్ ప్రొవైడర్ కేటగిరిలో ఈ ఘనత దక్కింది. జీఎస్టీ నాల్గో వార్�
అహ్మదాబాద్,జూలై :దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్నిప్రోత్సహించేందుకు కేంద్ర సర్కారు ఫాస్టర్ ఎడాప్షన్ అండ్ మాన్యుఫాక్చరింగ్ ఆఫ్ హైబ్రిడ్ అండ్ ఎలక్ట్రికల్ వెహికల్స్ (ఫేమ్)పథకాన్ని ప్రవేశపెట్టిన సంగ
బెర్క్షైర్ హాత్వే నుంచి బ్రోకరేజ్ సర్వీసులు భాగ్యనగరానికి మరో ప్రతిష్ఠాత్మక కంపెనీ న్యూఢిల్లీ, జూలై 6: రియల్ ఎస్టేట్ రంగంలో టాప్ గేర్లో దూసుకుపోతున్న మన హైదరాబాద్ మరో ప్రతిష్ఠాత్మక కంపెనీని ఆ�
కరోనా సంక్షోభంలో కేంద్రం ఉదారంగా వ్యవహరించాలి రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఎంఎస్ఎంఈలకు ఇండియన్ బ్యాంక్ ‘ప్రేరణ’ భేష్ హైదరాబాద్, జూలై 6 (నమస్తే తెలంగాణ): సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (
తెలంగాణలో వ్యాపార విస్తరణ దిశగా అడుగులు న్యూఢిల్లీ, జూలై 6: ప్రముఖ నగల వ్యాపార సంస్థ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్.. దేశవ్యాప్తంగా 5వేలకుపైగా నియామకాలను చేపట్టనున్నది. రిటైల్ జ్యుయెల్లరీ సేల్స్, స్టోర
హైదరాబాద్, జూలై 6 (నమస్తే తెలంగాణ): రామ్కీ గ్రూప్ కార్యాలయాల్లో ఆదాయం పన్ను (ఐటీ) శాఖ ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. హైదరాబాద్లోని ఇండ్లు, ఫ్లాట్లు తదితర 18చోట్ల ఒకేసారి దాడులు జరిగాయి. గచ్చిబౌలీలోని రామ�
ధర: రూ.83,275 న్యూఢిల్లీ, జూలై 6: టీవీఎస్ మోటర్.. మార్కెట్లోకి సరికొత్త ఎన్టార్క్ 125 సీసీ రేస్ ఎక్స్పీ స్కూటర్ను విడుదల చేసింది. మంగళవారం పరిచయమైన దీని ధర ఢిల్లీ ఎక్స్షోరూం ప్రకారం రూ.83,275గా ఉన్నది. డ్రైవ్�
జపాన్ కంపెనీ చేతికి ఫుల్లర్టన్ ఇండియా క్రెడిట్ న్యూఢిల్లీ, జూలై 6: భారత్లో నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఫుల్లర్టన్ ఇండియా క్రెడిట్ కంపెనీని జపాన్ దిగ్గజ సంస్థ సుమిటుమ
న్యూఢిల్లీ : భారత్లో పలు ఆటోమొబైల్ కంపెనీలు కార్ల ధరలను పెంచనున్నట్టు ఇటీవల ప్రకటించాయి. టాటా మోటార్స్ కూడా తాజాగా ఈ జాబితాలో చేరింది. ఈ ఏడాది ఇప్పటికే రెండు సార్లు కార్ల ధరలను పెంచిన టాటా �