ఏ ప్రత్యామ్నాయం లేకపోతేనే కరెన్సీ ముద్రణ ప్రభుత్వానికి ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సూచనలు న్యూఢిల్లీ, జూన్ 9: కరోనా సంక్షోభంతో మందకొడిగా వున్న ఆర్థిక వ్యవస్థను పునరుత్తేజపర్చేందుకు, రిజర్వుబ్యాంక్
న్యూఢిల్లీ, జూన్ 9: ప్రభుత్వరంగ బీమా దిగ్గజం ఎల్ఐసీ చైర్మన్ ఎంఆర్ కుమార్ పదవీకాలాన్ని మరో తొమ్మిది నెలలు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఐపీవో ప్రతిపాదన
హైదరాబాద్సహా దేశవ్యాప్తంగా తనిఖీలు న్యూఢిల్లీ, జూన్ 9: యెస్ బ్యాంక్ కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ.. దేశవ్యాప్తంగా సోదాలు నిర్వహించింది. ఢిల్లీ-ఎన్సీఆర్ పరిధిలో 14చోట్ల తనిఖీలు చేసిన అధికారులు.
న్యూఢిల్లీ, జూన్ 9: ఈ నెల చివర్లో విడుదల చేయబోయే ఎస్యూవీ అల్కాజార్కు బుకింగ్స్ ప్రారంభించినట్లు హ్యుందాయ్ మోటర్ ఇండియా ప్రకటించింది. రూ.25,000 డౌన్పేమెంట్తో తమ డీలర్షిప్ల వద్ద లేదా ఆన్లైన్లో బుక
ముంబై, జూన్ 9:నాన్ బ్యాంకింగ్ సేవల సంస్థ ఐఐఎఫ్ఎల్ హోమ్..తాజాగా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో ఒప్పందాన్ని కుదుర్చుకున్నది. ఈ ఒప్పందంలో భాగంగా తక్కువ వడ్డీకే గృహ రుణాలు అందించడానికి వీలుపడనున్నది
జీడీపీని బలపరిచేది కరోనా టీకాల వేగమే: కేంద్రం న్యూఢిల్లీ, జూన్ 9: కరోనా మహమ్మారి దెబ్బకు బలహీనపడ్డ దేశ వృద్ధిరేటును బలపరిచేది వ్యాక్సినేషనేనని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. కొవిడ్-19 టీకాల వేగం �
హైదరాబాద్, బెంగళూరుల్లో నియామకం న్యూఢిల్లీ, జూన్ 9: రవాణా సదుపాయాలు సమకూర్చే ఉబర్..టెక్నాలజీ, ప్రొడక్ట్ విభాగాన్ని మరింత బలోపేతం చేయడానికి కీలక నిర్ణయం తీసుకున్నది. హైదరాబాద్తోపాటు బెంగళూరుల్లో ఉన్
ఢిల్లీ, జూన్ 9:ఆకాష్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ లిమిటెడ్ (ఏఈఎస్ఎల్)లో నిర్దిష్ట వాటాను బైజూస్ సొంతం చేసుకోవడానికి,బైజూస్లో ఏఈఎస్ఎల్ విలీనానికి కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ఆమోదం తెలిపింది. ప�
ముంబై , జూన్ 9: దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గుముఖం పట్టడంతో బుధవారం స్టాక్ మార్కెట్లపై ఆ ప్రభావం కనిపించింది. దీంతో సెన్సెక్స్ 52,401.41 పాయింట్ల వద్ద ప్రారంభమై, 52,446.92 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 52,204.99 పాయింట్ల వద్ద
ముంబై , జూన్ 9: స్టాక్ మార్కెట్లు ఇవాళ లాభాల్లో ప్రారంభమయ్యాయి. అమెరికా మార్కెట్లు మంగళవారం ఫ్లాట్గా ముగిశాయి. ఆసియా మార్కెట్లు అప్రమత్తంగా ఉన్నాయి. దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గుముఖం పట్టడం సూచీలకు కా
సూచీలు ఏ రోజుకారోజు కొత్త రికార్డులు నెలకొల్పిన ఈ జూన్ తొలివారం ఐదు ట్రేడింగ్ రోజుల్లో విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్పీ) దేశీ స్టాక్ మార్కెట్లోకి రూ. 9,500 కోట్లకుపైగా నిధులు కుమ్మరించారు. కరోన�
గృహస్తుల కొనుగోలు సామర్థ్యంపై అధిక పరోక్ష పన్నుల దెబ్బ ముంబై, జూన్ 8: పన్నుల భారం, ముఖ్యంగా అధిక పరోక్ష పన్నులు గృహస్తుల వినీమయ సామర్థ్యాన్ని దెబ్బ తీస్తున్నాయని ఇండియా రేటింగ్స్ అండ్ రిసెర్చ్ తెలిప�
ఇన్ఫోసిస్ దృష్టికి తీసుకెళ్లిన నిర్మలా సీతారామన్ న్యూఢిల్లీ, జూన్ 8: కొత్తగా ప్రారంభించిన ఆదాయం పన్ను (ఐటీ) ఈ-ఫైలింగ్ పోర్టల్లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. వీటిని వెబ్సైట్ను రూపొందించిన ఇన్ఫోసిస్
ప్రైవేటీకరణ దిశగా రెండు ప్రభుత్వ బ్యాంకులున్యూఢిల్లీ, జూన్ 8: ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణ సజావుగా సాగేందుకు ఉద్యోగుల మద్దతు చాలా అవసరమని గుర్తించినట్లుంది మోదీ సర్కారు. అందుకే రెండు ప్రభుత్వ రంగ బ్యాం�