జర్మనీ వాహన తయారీదారు బీఎండబ్ల్యూ అభిమానులు ఆ కంపెనీ నుంచి వచ్చే ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. ఈ నిరీక్షణ త్వరలో ముగియనున్నట్లుగా తెలుస్తున్నది. జర్మనీలో పరీక్ష సమయంలో బీఎం
ముంబై, మే 29: దేశ ఆర్ధిక రాజధాని ముంబై ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలను సాగిస్తున్న ప్రముఖ ఫార్మాసూటికల్స్ కంపెనీ గ్లెన్మార్క్.. అంచనాలకు మించి వృద్ధిరేటును సాధించింది. ఈ ఏడాది మార్చి 31వ తేదీన ముగిసిన 2020-2021 ఆ�
ముంబై ,మే, 28: స్టాక్ మార్కెట్లు ఈ రోజు రికార్డు స్థాయికి చేరుకున్నాయి, నిఫ్టీ మిడ్క్యాప్ 100 ఇండెక్స్ 25,868.95 వద్ద, నిఫ్టీ స్మాల్క్యాప్ 100 ఇండెక్స్ 9,389.30 వద్ద ఉన్నాయి. ఇవాళ రెండిటి ట్రేడింగ్ మిశ్రమంగా ఉన్నది. వరుసగ�
ముంబై,మే 27: ప్రభుత్వరంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బిఐ) నుంచి సావరీన్ గోల్డ్ బాండ్స్ కొనుగోలు చేయవచ్చు. సావరీన్ గోల్డ్ బాండ్ స్కీం 2021-22 సిరీస్ వన్ స్కీం సబ్స్క్రిప్షన్ ఇటీవల ప్రారంభమైంది. ప్రభుత�
ముంబై,మే 27:స్టాక్ మార్కెట్లు ఈరోజు ఉదయం నుంచి లాభనష్టాల మధ్య ఊగిసలాడినప్పటికీ స్వల్ప లాభాల్లో ముగిశాయి. ఇది సూచీల కుదుపుకు కారణమైంది. కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం, వ్యాక్సినేషన్ వేగవంతం కావడం ఇన్వెస్టర�
ముంబై,మే 27:స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభనష్టాల మధ్య ఊగిసలాడి చివరకు స్వల్ప లాభాల్లో ముగిశాయి. ఆద్యంతం పైకి, కిందకు కదిలాయి. మే నెల ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ గడవు ఇవాళ్టితో ముగిసింది. ఇది సూచీల కుదుపుకు కారణమైంది
రూ.6 తుది డివిడెండ్ ప్రకటించిన సంస్థ హైదరాబాద్, మే 22: ప్రముఖ బ్యాటరీల తయారీ సంస్థ అమర రాజా బ్యాటరీస్ లాభాలకు అమ్మకాలు దన్నుగా నిలిచాయి. మార్చితో ముగిసిన మూడునెలల కాలానికిగాను సంస్థ రూ.189 కోట్ల కన్సాలిడేట
ఆర్టీజీఎస్ సర్వీసులు యథాతథం న్యూఢిల్లీ, మే 22: నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్ఫర్ (నెఫ్ట్) సేవలు ఆదివారం 14 గంటలపాటు నిలిచిపోనున్నాయి. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఒంటి గంట నుంచి ఆదివారం మధ్య�
ఫోన్ నంబర్లను కాకుండా టెలికం కంపెనీలను మార్చుకున్నట్లుగానే.. ఇకపై మొబైల్ వాలెట్లను కూడా మార్చుకునే వీలు కల్పించారు. ఈ మేరకు రిజర్వ్ బ్యాంక్ సర్క్యులర్ జారీ చేసింది. ఈ నిబంధనలు వచ్చే ఏడాది
ఇకపై మోసాలు చేసే ఈ కామర్స్ సంస్థలపై ఫిర్యాదు చేయడం సులభంగా మారింది. నోడల్ ఆఫీసర్ నియామకానికి సంబంధించిన నిబంధనలు కంపెనీలకు వర్తిస్తాయని, విదేశాల్లో నమోదై కంపెనీలు కూడా నిబంధనలు పాటించాల్సి
పెట్టుబడులకు ఆకర్షణీయంగా నగరం.. టెక్నాలజీకి తగ్గట్లుగా పెరుగుతున్న ప్రాధాన్యత న్యూఢిల్లీ, మే 18: దేశంలో విస్తరిస్తున్న డాటా సెంటర్ రంగాభివృద్ధిలో హైదరాబాద్ వంటి నగరాలు ఆకర్షణీయంగా మారనున్నాయని ప్రము�