న్యూఢిల్లీ, మే 13: దేశంలో అతిపెద్ద స్టాక్ ఎక్సేంజ్లలో ఒకటైన బీఎస్ఈ ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. మార్చితో ముగిసిన మూడు నెలల కాలానికిగాను సంస్థ రూ.31.75 కోట్ల లాభాన్ని గడించింది. 2019-20 ఏడాది ఇదే సమయంలో రూ
న్యూఢిల్లీ : ఏప్రిల్ లో కూరగాయలు, ఆహారోత్పత్తుల ధరలు కొంతమేర తగ్గినా వంట నూనెల ధరలు మాత్రం సలసలా మండాయి. వంటనూనెల ధరలు ఏప్రిల్ లో ఏకంగా 26 శాతం ఎగబాకగా, మాంసం, చేపల ధరలు 16.68 శాతం పెరిగాయి. ఇక
ముంబై ,మే 12: ఈరోజు టాప్ గెయినర్స్ జాబితాలో టాటా మోటార్స్ 2.95 శాతం, ఎన్టీపీసీ 2.66 శాతం, పవర్ గ్రిడ్ కార్పోరేషన్ 2.57 శాతం, లార్సన్ 1.91 శాతం, ఐవోసీ 1.16 శాతం లాభపడ్డాయి. ఇవాళ టాప్ లూజర్స్ జాబితాలో ఎస్బీఐ లైఫ్ ఇన్సురెన్స్ 2.54
ముంబై ,మే 12: ఇటీవల క్రిప్టోకరెన్సీ పై చాలామందికి ఆసక్తి పెరుగుతున్నది. ముఖ్యంగా ఎథేరియం, బిట్ కాయిన్, లైట్ కాయిన్, డోజికాయిన్ వంటివాటికి ఆదరణ పెరుగుతుండడంతో అవి మరింతగా ఎగిసిపడుతున్నాయి. బిట్ కాయిన్ వంటివ�
ముంబై ,మే 12: నిన్న నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు ఈరోజు కూడా భారీ నష్టాల్లో ప్రారంభమయ్యాయి.సెన్సెక్స్ దాదాపు 500 పాయింట్లకు పైగా నష్టపోయింది. నిఫ్టీ 150 పాయింట్లకు పైగా పతనమైంది. ఆ తర్వాత కాస్త తేరుకున్న�
ముంబై ,మే 11 : స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లోఉండడంతో దీని ప్రభావం తీవ్రంగా కనిపించింది. దీనికి తోడు కరోనా భయాలు ఇన్వెస్టర్లకు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ కారణంగా కీలక రంగాల షేర్లు నష్టపోయాయి. టాప్ గెయినర్స�
ముంబై ,మే 11 : స్టాక్ మార్కెట్లు మంగళవారం భారీ నష్టాల్లో ట్రేడింగ్ ప్రారంభించాయి. ఓ సమయంలో సెన్సెక్స్ 450 పాయింట్ల వరకు నష్టపోగా… నిఫ్టీ 150 పాయింట్లకుపైగా క్షీణించింది. ఆ తర్వాత కాస్త కోలుకున్నట్లుగా కనిపించ�
ముంబై :నిన్నటివరకు లాభాల్లో కనిపించిన స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాలతో ప్రారంభమయ్యాయి. ప్రారంభ సమయంలో సెన్సెక్స్ 437 పాయింట్లు కోల్పోయి 49,034 వద్ద కొనసాగుతుండగా… నిఫ్టీ 141 పాయింట్లు కిందకు దిగి 14,800 వద్ద ట్�
ముంబై ,మే 7 :స్టాక్ మార్కెట్లు ఇవాళ లాభాల్లో ఉన్నాయి. దీంతో సెన్సెక్స్ 49,169.14 పాయింట్ల వద్ద ప్రారంభమై, 49,417.64 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 49,169.14 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. టాప్ గెయినర్స్ జాబితాలో టాటా స్టీల్ 6.
ముంబై ,మే 7 :స్టాక్ మార్కెట్లు ఇవాళ లాభాల్లో ఉన్నాయి.సెన్సెక్స్ 49,000 పాయింట్లను క్రాస్ చేసింది. నిఫ్టీ 14,800 పాయింట్లు దాటింది. కీలక రంగాల షేర్లు రాణించడం కలిసి వచ్చింది. కరోనా వ్యాక్సీన్ పైన మేధో హక్కుల నిబంధనల
ముంబై ,మే 7 : గతేడాది కరోనా మొదలైనప్ప్పటినుంచి భారీగా ఎగిసిపడిన క్రిప్టోకరెన్సీ బిట్ కాయిన్ ఆ తర్వాత కొద్దిరోజులకు క్షీణించినప్పటికీ, క్రమంగా కోలుకుంటున్నది. ఓ సమయంలో 64వేల డాలర్లను క్రాస్ చేసిన బిట్ కాయి�
ముంబై, మే 6: ప్రముఖ టెక్నాలజీ సంస్థ కాగ్నిజెంట్ గురువారం జనవరి – మార్చి త్రైమాసిక ఫలితాలు ప్రకటించింది. ఏడాది ప్రాతిపదికన నికర ఆదాయం 37.60 శాతం పెరిగి 505 మిలియన్ డాలర్లుగా నమోదయింది. 2021 క్యాలెండర్ ఏడాదిలో 7 శాత�