ముంబై,జూన్ 16: స్టాక్ మార్కెట్లు ఇవాళ నష్టాల్లో ప్రారంభమయ్యాయి. నాలుగు సెషన్లుగా వరుస లాభాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపుతున్నారు. దీంతో బిఎస్ఈ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు స్వల్
గతేడాది దేశంలో 11% పెరిగిన ఆర్థిక సంపద ముంబై, జూన్ 15: దేశంలో ఆర్థిక సంపద గతేడాది 11 శాతం ఎగిసి 3.4 లక్షల కోట్ల డాలర్ల (దాదాపు రూ.250 లక్షల కోట్లు)ను తాకింది. కరోనా వైరస్ విజృంభణలోనూ భారత్.. సంపద సృష్టిలో దూకుడు కనబ�
ప్రారంభ ధర రూ.17.9 లక్షలు న్యూఢిల్లీ, జూన్ 15: దేశీయ మార్కెట్లోకి సరికొత్త బైకును అందుబాటులోకి తీసుకొచ్చింది బీఎండబ్ల్యూ. స్పోర్ట్స్ బైకుల పరిధిని మరింత విస్తరించాలనే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన బీఎండబ్ల్యూ
హైదరాబాద్, జూన్ 15: హైదరాబాద్ కేంద్రంగా కార్యాకలాపాలు అందిస్తున్న పీట్రాన్..తాజాగా స్మార్ట్ పరికరాల్లోకి అడుగుపెట్టింది. దేశంలో అత్యధిక వృద్ధిని నమోదు చేసుకుంటున్న ఈ రంగంలో సంస్థ స్మార్ట్ వాచ్ను
న్యూఢిల్లీ, జూన్ 15: రిలయన్స్ జియో ఈ నెల 17 నుంచి జియోఫైబర్ పోస్ట్-పెయిడ్ బ్రాడ్బాండ్ సేవల్ని ప్రారంభిస్తున్నది. కొత్త కనెక్షన్లకు ఇన్స్టాలేషన్ చార్జీలుండవని ప్రకటించింది. అయితే 6 లేదా 12 నెలల ప్లాన�
న్యూఢిల్లీ, జూన్ 15: గత కొన్ని నెలలుగా జోరుమీదున్న గోల్డ్ ఈటీఎఫ్లు మళ్ళి వెలవెలబోయ్యాయి. పెట్టుబడిదారులు తమ నిధులను ఈక్విటీల్లోకి మళ్లించడంతో గత నెలలో పెట్టుబడులు 57 శాతం తగ్గి రూ.288 కోట్లకు పరిమితమైనట్�
న్యూఢిల్లీ, జూన్ 15: ఈ-కామర్స్ దిగ్గజాలు అమెజాన్, ఫ్లిప్కార్ట్ల గుత్తాధిపత్య ధోరణులపై కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) దర్యాప్తును వేగవంతం చేయనుంది. ఈ రెండు కంపెనీలు వాటి ఈకామర్స్ ప్లాట్ఫామ్
ముంబై, జూన్ 15: స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాల ప్రభావంతో పాటు దేశీయంగా కీలక రంగాల షేర్ల కొనుగోళ్ల పెరుగుదలతో సూచీలు సరికొత్త రికార్డులవైపు పరుగులు �
ముంబై , జూన్ 14 :రేపటి నుంచి బంగారు ఆభరణాలు, వస్తువులపై హాల్మార్కింగ్ తప్పనిసరి. రేపటి నుంచి ఈ విధానం అమలు చేయనున్నది కేంద్రప్రభుత్వం. అంతకుముందు జూన్ 1 గడువు ఇవ్వగా, దీనినికరోనా వ్యాప్తి నేపథ్యంలో మరో పదిహ�
ముంబై, జూన్ 14 :స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ నష్టాల్లో ప్రారంభమయ్యాయి. గతవారం సూచీలు రికార్డ్ స్థాయిలో గరిష్టాలను నమోదు చేశాయి. దీంతో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో ఇవాళ ప్రారంభం నుంచి సూచీ
ఈ నెల 16న వస్తున్న దొడ్ల డైరీ, కిమ్స్ పబ్లిక్ ఇష్యూల విలువ రూ.2,664 కోట్లు వ్యాపార విస్తరణ, రుణ భారం తగ్గించడమే లక్ష్యం ముంబై/న్యూఢిల్లీ, జూన్ 11: హైదరాబాద్కు చెందిన దొడ్ల డైరీ, కృష్ణా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడ�
తులంపై రూ.450 పెరుగుదల రూ.1,200 అధికమైన కిలో వెండి న్యూఢిల్లీ, జూన్ 11:గత కొన్ని రోజులుగా స్తబ్దుగా ఉన్న బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహాలకు అనూహ్యంగా డిమాండ్ నెలకొనడం, దేశీయం�