న్యూఢిల్లీ, జూన్ 11: కొవిడ్ పేషంట్ల కోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) కవాచ్ పర్సనల్ లోన్ స్కీమ్ను ప్రవేశపెట్టింది. ఈ స్కీమ్ కింద రూ.5 లక్షల వరకు రుణాన్ని కేవలం 8.5 శాతం వడ్డీకే మంజూరు చేయనున్నది.
సరికొత్త స్థాయికి సెన్సెక్స్, నిఫ్టీ న్యూఢిల్లీ, జూన్ 11: దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం రికార్డుల మోత మోగించాయి. సెన్సెక్స్ 174.29 పాయింట్లు పుంజుకుని మునుపెన్నడూ లేనివిధంగా 52,474. 76 వద్ద నిలిచింది. నిఫ్ట
న్యూఢిల్లీ, జూన్ 11: స్టీల్ దిగ్గజం సెయిల్ ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. మార్చితో ముగిసిన మూడు నెలల కాలానికిగాను రూ.3,469.88 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని ఆర్జించినట్లు ప్రకటించింది. అంతక్రితం ఏ�
న్యూఢిల్లీ, జూన్ 11: విద్యుత్ పరికరాల తయారీలో అగ్రగామి సంస్థ భెల్ నష్టాల పరంపర కొనసాగుతున్నది. గతేడాది చివరి త్రైమాసికంలోనూ రూ.1,036.32 కోట్ల నష్టాన్ని ప్రకటించింది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన �
ముంబై, జూన్ 10: గతకొద్దిరోజులుగా రికార్డు స్థాయిలను తాకిన స్టాక్ మార్కెట్లు ఇటీవల కాస్త పైకి, కిందకు అవుతున్నాయి. ఈరోజు దేశీయంగా మెటల్, ప్రభుత్వరంగ బ్యాంకింగ్ షేర్లలో కొనుగోళ్లు కాస్త పెరగండంతో సెన్సెక్స�
ఏ ప్రత్యామ్నాయం లేకపోతేనే కరెన్సీ ముద్రణ ప్రభుత్వానికి ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సూచనలు న్యూఢిల్లీ, జూన్ 9: కరోనా సంక్షోభంతో మందకొడిగా వున్న ఆర్థిక వ్యవస్థను పునరుత్తేజపర్చేందుకు, రిజర్వుబ్యాంక్
న్యూఢిల్లీ, జూన్ 9: ప్రభుత్వరంగ బీమా దిగ్గజం ఎల్ఐసీ చైర్మన్ ఎంఆర్ కుమార్ పదవీకాలాన్ని మరో తొమ్మిది నెలలు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఐపీవో ప్రతిపాదన
హైదరాబాద్సహా దేశవ్యాప్తంగా తనిఖీలు న్యూఢిల్లీ, జూన్ 9: యెస్ బ్యాంక్ కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ.. దేశవ్యాప్తంగా సోదాలు నిర్వహించింది. ఢిల్లీ-ఎన్సీఆర్ పరిధిలో 14చోట్ల తనిఖీలు చేసిన అధికారులు.
న్యూఢిల్లీ, జూన్ 9: ఈ నెల చివర్లో విడుదల చేయబోయే ఎస్యూవీ అల్కాజార్కు బుకింగ్స్ ప్రారంభించినట్లు హ్యుందాయ్ మోటర్ ఇండియా ప్రకటించింది. రూ.25,000 డౌన్పేమెంట్తో తమ డీలర్షిప్ల వద్ద లేదా ఆన్లైన్లో బుక
ముంబై, జూన్ 9:నాన్ బ్యాంకింగ్ సేవల సంస్థ ఐఐఎఫ్ఎల్ హోమ్..తాజాగా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో ఒప్పందాన్ని కుదుర్చుకున్నది. ఈ ఒప్పందంలో భాగంగా తక్కువ వడ్డీకే గృహ రుణాలు అందించడానికి వీలుపడనున్నది
జీడీపీని బలపరిచేది కరోనా టీకాల వేగమే: కేంద్రం న్యూఢిల్లీ, జూన్ 9: కరోనా మహమ్మారి దెబ్బకు బలహీనపడ్డ దేశ వృద్ధిరేటును బలపరిచేది వ్యాక్సినేషనేనని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. కొవిడ్-19 టీకాల వేగం �
హైదరాబాద్, బెంగళూరుల్లో నియామకం న్యూఢిల్లీ, జూన్ 9: రవాణా సదుపాయాలు సమకూర్చే ఉబర్..టెక్నాలజీ, ప్రొడక్ట్ విభాగాన్ని మరింత బలోపేతం చేయడానికి కీలక నిర్ణయం తీసుకున్నది. హైదరాబాద్తోపాటు బెంగళూరుల్లో ఉన్