ముంబై ,మే 6: స్టాక్ మార్కెట్లు ప్రారంభంలో లాభనష్టాల ఊగిసలాడినా, ఆతరవాత మధ్యాహ్నానికి లాభాల్లోకి వచ్చేశాయి. మధ్యాహ్నం గం.12 వరకు అప్ అండ్ డౌన్స్ కనిపించినా ఆ తర్వాత మాత్రం అంతకంతకూ ఎగిసి 275 పాయింట్ల లాభాల్లో �
ముంబై ,మే 6: ఈరోజు బంగారంధర స్వల్పంగా పెరిగాయి. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్(ఎంసీఎక్స్)లో 10 గ్రాముల బంగారం ధర రూ.109 పెరిగి రూ.46980 వద్ద, కిలో వెండి ధర రూ.19 తగ్గి రూ. 69,630 వద్ద కొనసాగుతున్నది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ �
లండన్ : డిజిటల్ యుగంలో తమకు నచ్చిన జోడీని ఎన్నుకునేందుకు డేటింగ్ యాప్ లనే పలువురు ఆశ్రయిస్తున్నారు. డేటింగ్ యాప్స్ లో నూతన ఒరవడికి శ్రీకారం చుడుతూ వారానికి ఒక రోజు మాత్రమే అందుబాటులో ఉండే ఓ క�
ముంబై, మే 5: బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. ఇటీవల రూ.48వేల స్థాయికి చేరుకున్న గోల్డ్ ఫ్యూచర్స్ మంగళవారం రూ.47,000 దిగువకు వచ్చింది. ఈరోజు కూడా అదే స్థాయిలో కొనసాగుతున్నది. వెండి ఫ్యూచర్ రూ.69 వేలకు పైన కదలాడుతున్నది
హైదరాబాద్, మే 5 : ఎనలిటిక్స్ క్లౌడ్ కంపెనీ థాట్స్పాట్ మోడ్రన్ డాటా ఇంటిగ్రేషన్ పరిష్కారాలలో అగ్రగామి సంస్థ డియోట్టాను సొంతం చేసుకునేందుకు ఒప్పందం చేసుకున్నట్లు ప్రకటించింది. దీని ద్వారా ఉత్తర అమ�
ముంబై ,మే 5: స్టాక్ మార్కెట్లు ఉదయం నుంచి స్వల్పంగా పైకి కిందకు కదిలినప్పటికీ మొత్తానికి భారీ లాభాల్లోనే కొనసాగాయి. కాగా…ఈరోజు టాప్ లూజర్స్ జాబితాలో అదానీ పోర్ట్స్ 3.28 శాతం, బజాజ్ ఫైనాన్స్ 1.92 శాతం, HUL 0.73 శాతం, SBI �
ముంబై ,మే 5: ఈరోజు స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో ప్రారంభమై, అదే దూకుడు కొనసాగించాయి. అందుకు ప్రధాన కారణం ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ షెడ్యూల్ లేనప్పటికీ మీడియా ముందుకు వస్తారని వార్తలు రావడమే. ఈ కారణంగ�
హైదరాబాద్,మే 5:కరోనా ప్రభావం దేశంలోని అన్ని సంస్థల పైన తీవ్రంగా పడింది. ఇందులో ఈ రంగం ఆ రంగం అనే తేడా లేదు. ఫార్మసీ సంస్థ సువెన్ లైఫ్ సైన్సెస్ గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికానికి ఏకీకృత ఖాతాల ప్రకా
ముంబై ,మే 4: ఇవాళ టాప్ గెయినర్స్ జాబితాలో బజాజ్ ఫైనాన్స్ 3.34 శాతం, SBI 3.18 శాతం, బీపీసీఎల్ 2.70 శాతం, ఎస్బీఐ లైఫ్ ఇన్సురా 2.49 శాతం, కొటక్ మహీంద్రా 1.94 శాతం లాభపడ్డాయి. టాప్ లూజర్స్ జాబితాలో టాటా కన్స్యూమర్ ప్రోడక్ట్ 3.72 శాతం,
న్యూఢిల్లీ, మే 1: ఆటోమొబైల్ సంస్థలకు మళ్లీ నిరాశనే ఎదురైంది. వాహన దిగ్గజాలైన మారుతి, హ్యుందాయ్, టాటా మోటర్స్, కియా అమ్మకాలు తగ్గుముఖం పట్టగా… కానీ, మహీంద్రా అండ్ మహీంద్రా, హోండా కార్స్ విక్రయాలు మాత్రం
వడ్డీరేట్లను తగ్గించిన ఎస్బీఐ 6.7 శాతానికే రూ.30 లక్షల వరకు లోన్ ముంబై, మే 1: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) గృహ రుణాలపై వడ్డీరేట్లను తగ్గించింది. ప్రారంభ వడ్డీరేటును 6.95
ఏప్రిల్లో రికార్డు స్థాయికి పన్ను వసూళ్ళు న్యూఢిల్లీ, మే 1: ఒకవైపు కరోనా విజృంభిస్తున్నప్పటికీ మరో వైపు పన్ను వసూళ్ళ జోరు తగ్గలేదు. గత నెలలో ఏకంగా రూ.1.41 లక్షల కోట్ల మేర వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) వసూలైనట్లు
న్యూఢిల్లీ, మే 1: భీమ్ యూపీఐ ద్వారా ఈ ఏడాది ఏప్రిల్లో జరిగిన డిజిటల్ లావాదేవీలు 2.2 శాతం పడిపోయాయి. అంతకుముందు నెల మార్చిలో రూ.5.05 లక్షల కోట్ల లావాదేవీలు జరుగగా, గత నెల ఏప్రిల్లో రూ.4.94 లక్షల కోట్ల లావాదేవీలే �
న్యూఢిల్లీ, మే 1: కరోనా పరిస్థితుల నేపథ్యంలో 2019-20 ఆర్థిక సంవత్సరానికి (2020-21 మదింపు సంవత్సరం)గాను ఆలస్యమైన, సవరించిన ఆదాయ పన్ను (ఐటీ) రిటర్న్ల దాఖలు గడువును కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) శనివారం పొడ�