ముంబై,జూన్ 7: కరోనా మహమ్మారి నేపథ్యంలో చాలా మంది స్టాక్ మార్కెట్ల వైపు మొగ్గుచూపుతున్నారు. 2020 మార్చి నుంచి మార్కెట్లు భారీగా పతనమయ్యాయి. ఓ సమయంలో 26వేల దిగువకు చేరుకున్నాయి. సూచీలు పతనమైన సమయంలో ఇన్వెస్టర్ల
ముంబై ,జూన్ 6:ముంబై: డిజిటల్ చెల్లింపు కంపెనీ పేటీఎం భారీ నష్టాల్లో కూరుకుపోయింది. భారీ స్థాయిలో ఆదాయాన్ని కోల్పోయింది. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్ననేపథ్యంలో పెద్ద సంఖ్యలో వినియోగదారులు డిజిటల్ చెల్ల
ముంబై ,జూన్ 6: ఆదాయపన్ను శాఖ కొత్త ఈ -ఫైలింగ్ పోర్టల్ www.incometax.gov.in ను రేపు ప్రారంభించనున్నది. పన్ను చెల్లింపుదారులకు వీలుగా ఉండేందుకు ఎటువంటి అడ్డంకులు లేని అనుభవం కలిగించడం ఈ నూతన ఈ-ఫైలింగ్ పోర్టల్
ముంబై ,జూన్ 6: భారత భారతవిదేశీ నిల్వలు రికార్డ్ స్థాయిని దాటాయి. మే 28వ తేదీతో భారత విదేశీ మారక ద్రవ్య నిల్వలు 59,816 కోట్ల డాలర్లుగా నమోదయ్యాయి. ప్రస్తుతం డాలర్-రూపాయి మారకం రేటు ప్రకారం ఇది దాదాపు రూ.43.60 లక్షల కో�
మే నెలలో వసూళ్లు 65 శాతం జంప్ న్యూఢిల్లీ, జూన్ 5: ఆర్థిక వ్యవస్థపై కొవిడ్ సెకండ్వేవ్ ప్రభావం పరిమితంగానేవుందన్న సంకేతాన్నిస్తూ మే నెలలో రూ.1.02 లక్ష ల కోట్ల జీఎస్టీ వసూళ్లు జరిగాయి. రూ.1 లక్ష కోట్లకుపైగా �
హైదరాబాద్: జూన్ 5: హైదరాబాద్ కంపెనీ భారత్ బయోటెక్ కొవిడ్-19 వ్యాక్సిన్ కొవాగ్జిన్ దిగుమతి ప్రతిపాదనకు బ్రెజిల్ గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. వ్యాక్సిన్ డోసుల్ని సరఫరా చేసేందుకు బ్రెజిల్ ప్రభుత్వ�
హైదరాబాద్ ,జూన్ 5: కరోనా నేపథ్యంలో పర్సనల్ వెహికిల్స్ కు డిమాండ్ బాగా పెరుగుతున్నది. ఈ ప్రభావంతో హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా మరోసారి షైన్ బైక్ ధర పెంచింది. భారతదేశంలో బ్రాండ్ అత్యధిక సేల్స్ ఉన�
ఆగస్టు 1 నుంచి 24 గంటల సేవలు ద్రవ్యసమీక్షలో ఆర్బీఐ నిర్ణయం ఇక నగదు బదిలీలు, చెల్లింపులు మరింత సులభం వేతన జీవులు, పెన్షనర్లకు గొప్ప ఊరట ముంబై, జూన్ 4: నేషనల్ ఆటోమేటెడ్ క్లియరింగ్ హౌజ్ (ఎన్ఏసీహెచ్ లేదా న�
రూ.400 తగ్గిన తులం ధర న్యూఢిల్లీ, జూన్ 4: రికార్డు స్థాయిలో దూసుకుపోయిన అతి విలువైన లోహాల ధరలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో పసిడికి డిమాండ్ పడిపోవడంతో ధరలు దిగొస్తున్నాయి. దేశరాజధ�
హైదరాబాద్, జూన్ 4: పెన్నార్ ఇండస్ట్రీస్ ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. ఈ జనవరి- మార్చిలో రూ.556.79 కోట్ల ఆదాయంపై రూ.33.32 కోట్ల నికర లాభాన్ని గడించింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో వచ్చిన రూ.1.03 కోట్ల లాభం�
ముంబై, జూన్ 4; స్టాక్ మార్కెట్ల పై ఆర్బీఐ మానిటరీ పాలసీ నిర్ణయాల ప్రభావం తీవ్రంగా పడింది. గురువారం భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు శుక్రవారం స్వల్ప లాభాల్లో ట్రేడింగ్ ప్రారంభించాయి. ఈరోజు సూచీలు అ
న్యూఢిల్లీ : ఇంటి పెద్దను కోల్పోవడం ఏ కుటుంబానికైనా తీరని విషాదమే. ఆ బాధను దిగమింగుకున్నా రుణాల చెల్లింపులు, కుటుంబాన్ని నెట్టుకురావడం మిగిలిన వారికి ఇబ్బందికర పరిస్థితే. అసలు ఇంటి పెద్ద మరణ�
ముంబై, జూన్ 3: స్టాక్ మార్కెట్లు గురువారం భారీ లాభాల్లో ప్రారంభమయ్యాయి. దీంతో ఈరోజు టాప్ గెయినర్స్ జాబితాలో టైటాన్ కంపెనీ 5.49 శాతం, అదానీ పోర్ట్స్ 4.44 శాతం, ఓఎన్ జీసీ 3.06 శాతం, కొటక్ మహీంద్రా 2.06 శాతం, ఐచర్ మోటార్స్ 1.
ముంబై, జూన్ 3: నిన్న నష్టాల్లో ట్రేడ్ అయిన స్టాక్ మార్కెట్లు…ఈరోజు భారీ లాభాల్లో ట్రేడవుతున్నాయి.. సెన్సెక్స్ 52వేల పాయింట్లు దాటింది. నిఫ్టీ 15,700 పాయింట్ల సమీపానికి చేరుకున్నది. ఈ రోజు మొత్తం 29 కంపెనీలు క్వార