న్యూఢిల్లీ, జూన్ 23: గ్లోబల్ ఔట్సోర్సింగ్ హబ్గా భారత్ స్థానాన్ని మరింత బలోపేతం చేసేలా వాయిస్ ఆధారిత బీపీవోల కోసం బుధవారం కేంద్ర ప్రభుత్వం నిబంధనలను సడలించింది. దేశీయ, అంతర్జాతీయ యూనిట్ల మధ్య వ్యత్�
ముంబై, జూన్ 23: తెలుగుతేజం సత్య నాదెళ్ల సారథ్యం వహిస్తున్న ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ మార్కెట్ విలువ తొలిసారిగా 2 ట్రిలియన్ డాలర్లు దాటింది. ప్రపంచంలో యాపిల్ తర్వాత ఈ ఘనత సాధించిన రెండో కంపెనీ ఇదే. తాజాగ
ముంబై ,జూన్ 23 : ఈరోజు స్టాక్ మార్కెట్లు పైకీ కిందకు కదలాడుతున్నాయి. తొలుత ఫ్లాట్గా ప్రారంభమైన సూచీలు క్రమంగా లాభాల దిశగా పయనించి. వెంటనే డౌన్ అయ్యాయి. సెన్సెక్స్ 19 పాయింట్లు లాభపడి 52,501.48వద్ద.. నిఫ్టీ 0.01శాతం అ
ముంబై, జూన్ 22: జెట్ విమానాలు మళ్లీ ఆకాశంలో తిరిగే రోజులు వస్తున్నాయ్. రెండు దశాబ్దాలకుపైగా విహరించి, దివాళా తీసిన జెట్ ఎయిర్వేస్కు మంగళవారం పెద్ద ఊరట లభించింది. కంపెనీ పునరుద్ధరణకు వీలుగా నేషనల్ క�
రెండేండ్లుగా ఐటీ రిటర్న్ ఫైల్ చేయనివారిపై బాదుడు న్యూఢిల్లీ, జూన్ 22: గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో ఆదాయపు పన్ను రిటర్నులు ఫైల్ చేయనివారికి పన్ను భారం ఎక్కువకానుంది. జూలై1 నుంచి వారి వేతనాలు, ఆదాయంలో టీ�
హైదరాబాద్, జూన్ 22: ఖనిజ ఉత్పత్తిలో అగ్రగామి ప్రభుత్వరంగ సంస్థయైన ఎన్ఎండీసీ ఆర్థిక ఫలితాల్లో రాణించింది. గడిచిన ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో రూ.2,838 కోట్ల నికర లాభాన్ని గడించింది. ఏడాది క్రితం వచ్చ�
కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ విద్యార్థుల సృష్టి హైదరాబాద్, జూన్ 22: కేఎల్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ విద్యార్థులు వైర్లెస్ చార్జింగ్ టెక్నాలజీతో ఓ యూనిక్ ఎలక్ట్రిక్ బైక్ను రూపొందించారు. కేఎల్ కాల
ముంబై, జూన్ 22: దేశంలో అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్..కొనుగోలుదారులకు షాకిచ్చింది. వచ్చే నెలలో అన్ని రకాల వాహన ధరలను రూ.3 వేల వరకు పెంచబోతున్నట్లు మంగళవారం ప్రకటించింది. కమోడిటీ ధరలు ప�
ఢిల్లీ ,జూన్ 22: యునైటెడ్ బ్రూవరీస్ లిమిటెడ్ (యూబీఎల్) నుంచి అదనపు ఈక్విటీ వాటాలు కొనుగోలు చేయడానికి హైనెకెన్ ఇంటర్నేషనల్ బి.వి. (హెచ్ఐబీవీ) సంస్థకు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ఆమోదం తెలిపిం�
ఢిల్లీ ,జూన్ 22: స్టాక్ మార్కెట్లో మరో ఏడాది పాటు బుల్ హవా ఉంటుందని గ్లోబల్ ఫైనాన్షియల్ సంస్థ మోర్గాన్ స్టాన్లీ తెలిపింది.ప్రస్తుతం ఇండియన్ బుల్ మార్కెట్ 2003-08లోని ధోరణికి అద్దం పడుతుందని వెల్లడించింది. గత ఏ�
హైదరాబాద్, జూన్ 21: భారతదేశంలో అతిపెద్ద బిజినెస్ టు బిజినెస్ ఈ కామర్స్ వేదిక ఉడాన్ సరికొత్త సేవలందించేందుకు సిద్ధమైంది. అందులోభాగంగా కెప్టెన్ హార్వెస్ట్ బ్రాండ్తో ఒప్పందం చేసుకున్నట్లు వెల్లడ�
ముంబై,జూన్ 21: ఈ రోజు స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. దీంతో సెన్సెక్స్ 249 పాయింట్లు, నిఫ్టీ 80 పాయింట్ల మేర నష్టపోయింది. బీఎస్ఈ 30 సూచీలో ఎన్టీపీసీ, హెచ్యూఎల్, సన్ ఫార్మా మినహా మిగతా స్టాక్స్ న�
పిల్లల బంగారు భవిష్యత్తు కోసం పరితపించని తల్లిదండ్రులుండరు. అయితే వారికోసం పొదుపు, మదుపు మార్గాలను ఎంచుకోవడంలో మాత్రం చాలామంది తల్లిదండ్రులకు సందేహాలనేకం. అయితే ఏ ఒక్క సాధనంలోనో కాకుండా వివిధ దీర్ఘకాల
బీమా పాలసీ నిబంధనలపై అవగాహన అవసరం విపత్తు సందర్భాల్లో కుటుంబ సభ్యులకు ఆర్థిక భరోసాను కలిగించేదే జీవిత బీమా. అయితే కొన్నిసార్లు బీమా క్లెయిమ్ సంక్లిష్టంగా మారుతూంటుంది. పాలసీ తీసుకున్న సమయంలో పేర్కొన్