ఫోర్బ్స్ జాబితాలో 20వ స్థానం న్యూఢిల్లీ, ఏప్రిల్ 6: భారత్కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ ప్రపంచ అపర కుబేరుల జాబితాలో చేరారు. ఫోర్బ్స్ పత్రిక ప్రకటించిన ప్రపంచ శ్రీమంతుల జాబితాలో ఆయన 20వ స్థాన
నిరుద్యోగంపై సరిగా స్పందించలేదు: మెకిన్సే ముంబై, ఏప్రిల్ 6: కరోనా వైరస్ ప్రభావంతో దేశంలో చాలా ఉద్యోగాలే పోయాయని గ్లోబల్ కన్సల్టెన్సీ సంస్థ మెకిన్సే తెలిపింది. ప్రభుత్వం మరిన్ని గట్టి చర్యలు చేపడితే న�
43 తీవ్ర అనారోగ్యాలకు కవరేజీ ముంబై, ఏప్రిల్ 6: బజాజ్ అలియాంజ్ జనరల్ ఇన్సూరెన్స్ మంగళవారం గరిష్ఠ స్థాయిలో 43 తీవ్ర అనారోగ్యాల కవరేజీతో ఓ సరికొత్త ఆరోగ్య బీమాను అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుతం పోటీ సంస
ముంబై: ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్ తన డెలివరీ సేవలను విస్తరించేందుకు కసరత్తు చేస్తున్నది. దీనిలో భాగంగా ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) వినియోగాన్ని పెంచి 2030 సంవత్సరం చివరి నాటికి 25 వేల ఈవీలను రంగంలో�
బీఎస్ఈ వేదికలపై నిధుల సమీకరణన్యూఢిల్లీ, ఏప్రిల్ 6: బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ)లోని వివిధ వేదికల ద్వారా గత ఆర్థిక సంవత్సరం (2020-21) భారతీయ కార్పొరేట్లు రూ.18,56,366 కోట్ల నిధులను సమీకరించారు. కరోనా వైరస్ ప్ర�
భారత్పై ఐఎంఎఫ్ అంచనా వాషింగ్టన్, ఏప్రిల్ 6: ఈ ఏడాదికిగాను భారత జీడీపీ వృద్ధిరేటు ఆకర్షణీయ రీతిలో 12.5 శాతంగా నమోదు కాగలదని అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) అంచనా వేసింది. గతేడాది కరోనా తీవ్రతకు ప్రపంచ ఆర్�
ఏపీ, ఢిల్లీ, ముంబై సర్కిళ్లలో కోనుగోలు డీల్ విలువ రూ.1,497 కోట్లు న్యూఢిల్లీ, ఏప్రిల్ 6: జియో చేతికి ఎయిర్టెల్ స్పెక్ట్రం వచ్చింది. దేశీయ టెలికం రంగంలో నువ్వా-నేనా అన్నట్లుగా ఉన్న ఈ ఇరు సంస్థలు.. ఓ వ్యాపార ఒప
న్యూఢిల్లీ: దక్షిణ కొరియాకు చెందిన ఎలక్ట్రానిక్స్ దిగ్గజం ఎల్జీ సంచలన నిర్ణయం తీసుకుంది. మొబైల్ ఫోన్ల వ్యాపారానికి స్వస్తి పలుకాలని నిర్ణయించినట్టు ఆ సంస్థ సోమవారం ధృవీకరించింది. భారీ నష్టాల కారణంగ
చిన్న మొత్తాల పొదుపు వడ్డీరేట్ల తగ్గింపుపై వెనక్కి తగ్గిన మోదీ సర్కారు పొరపాటు జరిగిందన్న ఆర్థిక మంత్రి సీతారామన్ యథాతథంగానే ఉంటాయని ప్రకటన ఎన్నికల స్టంట్గా అభివర్ణిస్తున్న ప్రతిపక్షాలు న్యూఢిల్ల�
న్యూఢిల్లీ, ఏప్రిల్ 1: వాహన సంస్థలకు గిరాకీ నెలకొన్నది. వాహన తయారీలో అగ్రగామి సంస్థలైన మారుతి, హ్యుందాయ్, టాటా మోటర్స్లు గత నెలలో రెండంకెల వృద్ధిని నమోదు చేసుకున్నాయి. కరోనా వైరస్ కారణంగా వ్యక్తిగత వా�
బీవోబీ ఫిర్యాదుతో గోల్డెన్ జూబ్లీ హోటల్స్పై సీబీఐ కేసు హైదరాబాద్, ఏప్రిల్1, (నమస్తే తెలంగాణ): బ్యాంకుల నుంచి భారీ మొత్తంలో రుణం తీసుకుని ఎగవేసిన ఆరోపణలపై మాదాపూర్ శిల్పకళా వేదిక పక్కన ఉన్న గోల్డెన్
ఒకేరోజు రూ.880 పెరిగిన తులం ధర రూ.1,100 అధికమైన కిలో వెండి న్యూఢిల్లీ/హైదరాబాద్, ఏప్రిల్ 1: గత కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికిగాను కేంద్ర ప్రభు
న్యూఢిల్లీ, ఏప్రిల్ 1: జీఎస్టీ వసూళ్ళు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. గత ఆర్థిక సంవత్సరం చివరి నెలలో ఏకంగా రూ.1.23 లక్షల కోట్ల మేర వసూలైనట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ తాజాగా వెల్లడించింది. అంతక్రితం ఏడాది వసూల�
ముంబై, ఏప్రిల్ 1: హైదరాబాద్ తమ రెండో హబ్ అని వరల్డ్ లాజిస్టిక్స్ పాస్పోర్ట్ (డబ్ల్యూఎల్పీ) సంస్థ తెలిపింది. దేశీయ వ్యాపార విస్తరణ వివరాలను గురువారం ప్రకటించిన డబ్ల్యూఎల్పీ.. ముంబై తర్వాత భారత్లో