2,27,00,000 కరోనా దెబ్బకు బతుకుదెరువులు దూరం కొత్త కొలువులకు ఏడాదైనా సమయం సీఎంఐఈ సీఈవో మహేశ్ వ్యాస్ వెల్లడి న్యూఢిల్లీ, జూన్ 2: కరోనా మహమ్మారి.. దేశంలో లక్షలాది మందిని పొట్టనబెట్టుకోవడమేగాక, కోట్లాది మందికి ఉ�
మహీంద్రా సరికొత్త ఆఫర్లు 90 రోజుల తర్వాతే ఈఎంఐ మొదలు న్యూఢిల్లీ, జూన్ 2: మహీంద్రా అండ్ మహీంద్రా.. తమ కస్టమర్లకు బుధవారం సరికొత్త ఆఫర్లను ప్రకటించింది. కరోనా ధాటికి కుదేలైన మార్కెట్లో తిరిగి ఉత్సాహం నెలకొ
ఢిల్లీ, జూన్ 2: దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరోసారి తన వినియోగదారులను హెచ్చరించింది. ట్విట్టర్ వేదికగా తన ఖాతాదారులను అలర్ట్ చేసింది. పాన్ కార్డును ఆధార్ నెంబర
ముంబై, జూన్ 2:ఈరోజు స్టాక్ మార్కెట్లు భారీనష్టాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ ఓ సమయంలో 350 పాయింట్ల మేర పతనమైంది. మంగళవారం సూచీ భారీ లాభాల్లో ప్రారంభమై, రోజంతా ఊగిసలాటలో కనిపించి, చివరకు దాదాపు స్థిరంగా ము�
ఇన్ఫోసిస్లో ఇన్సైడర్ ట్రేడింగ్ చేశారన్న ఆరోపణలతో ఎనిమిది మందిపై సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా (సెబీ) నిషేధం విధించింది. అలాగే, వీరికి రూ.3.06 కోట్ల జరిమానా విధించింది
జర్మనీ వాహన తయారీదారు బీఎండబ్ల్యూ అభిమానులు ఆ కంపెనీ నుంచి వచ్చే ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. ఈ నిరీక్షణ త్వరలో ముగియనున్నట్లుగా తెలుస్తున్నది. జర్మనీలో పరీక్ష సమయంలో బీఎం
ముంబై, మే 29: దేశ ఆర్ధిక రాజధాని ముంబై ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలను సాగిస్తున్న ప్రముఖ ఫార్మాసూటికల్స్ కంపెనీ గ్లెన్మార్క్.. అంచనాలకు మించి వృద్ధిరేటును సాధించింది. ఈ ఏడాది మార్చి 31వ తేదీన ముగిసిన 2020-2021 ఆ�
ముంబై ,మే, 28: స్టాక్ మార్కెట్లు ఈ రోజు రికార్డు స్థాయికి చేరుకున్నాయి, నిఫ్టీ మిడ్క్యాప్ 100 ఇండెక్స్ 25,868.95 వద్ద, నిఫ్టీ స్మాల్క్యాప్ 100 ఇండెక్స్ 9,389.30 వద్ద ఉన్నాయి. ఇవాళ రెండిటి ట్రేడింగ్ మిశ్రమంగా ఉన్నది. వరుసగ�
ముంబై,మే 27: ప్రభుత్వరంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బిఐ) నుంచి సావరీన్ గోల్డ్ బాండ్స్ కొనుగోలు చేయవచ్చు. సావరీన్ గోల్డ్ బాండ్ స్కీం 2021-22 సిరీస్ వన్ స్కీం సబ్స్క్రిప్షన్ ఇటీవల ప్రారంభమైంది. ప్రభుత�
ముంబై,మే 27:స్టాక్ మార్కెట్లు ఈరోజు ఉదయం నుంచి లాభనష్టాల మధ్య ఊగిసలాడినప్పటికీ స్వల్ప లాభాల్లో ముగిశాయి. ఇది సూచీల కుదుపుకు కారణమైంది. కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం, వ్యాక్సినేషన్ వేగవంతం కావడం ఇన్వెస్టర�
ముంబై,మే 27:స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభనష్టాల మధ్య ఊగిసలాడి చివరకు స్వల్ప లాభాల్లో ముగిశాయి. ఆద్యంతం పైకి, కిందకు కదిలాయి. మే నెల ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ గడవు ఇవాళ్టితో ముగిసింది. ఇది సూచీల కుదుపుకు కారణమైంది