హైదరాబాద్: ట్రూజెట్లో అమెరికాకు చెందిన ఇంట్రప్స్ 49 శాతం వాటాను కొనుగోలు చేయబోతున్నది. ఆర్థిక వివరాలు మాత్రం తెలియరాలేదు. ఈ సందర్భంగా మెయిల్ గ్రూపు డైరెక్టర్ కేవీ ప్రదీప్ మాట్లాడుతూ.. ఇరు సంస్థల మధ్
హైదరాబాద్: ప్రముఖ మౌలిక సదుపాయాల సంస్థ ఎన్సీసీకి గత నెలలో రూ.530 కోట్ల విలువైన ఆర్డర్లు లభించాయి. వీటిలో నీటిపారుదల విభాగం నుంచి రూ.342 కోట్ల ఆర్డర్ రాగా, బిల్డింగ్ డివిజన్ నుంచి రూ.188 కోట్లు వచ్చాయని కంపె�
చిన్న మొత్తాల వడ్డీ రేట్లలో మరోసారి కోత పీపీఎఫ్ వడ్డీ రేటు 46 ఏండ్ల కనిష్ఠానికి కుదింపు నగదు ఉపసంహరణలకు కొత్త నిబంధనలు న్యూఢిల్లీ, మార్చి 31: పోస్టల్ పొదుపు ఖాతాదారులకు కేంద్ర ప్రభుత్వం షాక్ మీద షాక్ ఇచ
ఏఎఫ్ఏ గడువు 6 నెలలు పొడిగింపు న్యూఢిల్లీ, మార్చి 31: డీటీహెచ్, ఓటీటీ లాంటి రీచార్జ్లు, వినిమయ (యుటిలిటీ) బిల్లులు సహా వివిధ రకాల సేవలకు సంబంధించిన ఆటో డెబిట్ రికరింగ్ చెల్లింపుల విషయంలో వినియోగదారులకు �
2020-21 చివరిరోజు 627 పాయింట్లు క్షీణించిన సెన్సెక్స్ ముంబై, మార్చి 31: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి స్టాక్ మార్కెట్లు నష్టాలతో వీడ్కోలు పలికాయి. బ్లూచిప్ సంస్థల షేర్లలో ప్రాఫిట్ బుకింగ్ జరుగడంతో 30 షేర్ల ఇ�
హైదరాబాద్, మార్చి 31: ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్(ఐవోటీ) ప్లాట్ఫాంపై బీఎల్డీసీ టెక్నాలజీ సంస్థ హవా పేరుతో ప్రత్యేక ఫ్యాన్లను రాష్ట్ర మార్కెట్లోకి విడుదల చేసింది హైదరాబాద్కు చెందిన అవాన్స్ ఫ్యూచర్ లిమ
న్యూఢిల్లీ: స్పైస్జెట్ తమ దేశీయ విమాన ప్రయాణీకుల కోసం ‘జీరో చేంజ్ ఫీ’ ఆఫర్ను పరిచయం చేసింది. ఎలాంటి చార్జీలు లేకుండా టిక్కెట్లపై తేదీలు, పేర్లను మార్చుకోవచ్చు. ప్రయాణ తేదీకి వారం రోజులైనా సమయం ఉంటేన�
ఫిబ్రవరిలో మైనస్ 4.6 శాతానికి క్షీణత న్యూఢిల్లీ, మార్చి 31: కీలక రంగాల్లో వృద్ధి మళ్లీ పడకేసింది. మొత్తం 8 రంగాల్లోనూ ఉత్పత్తి క్షీణించడంతో ఫిబ్రవరిలో ఉత్పాదక రేటు మైనస్ 4.6 శాతానికి దిగజారింది. గడిచిన 6 నెలల�
న్యూఢిల్లీ, మార్చి 31: ప్రముఖ ఫార్మా సంస్థ జీఎస్కేకు కర్ణాటకలో ఉన్న ప్లాంట్ను హెటిరో ల్యాబ్స్కు విక్రయించే ప్రతిపాదనకు బోర్డు ఏకగ్రీవంగా అనుమతినిచ్చింది. ఒప్పందం విలువ రూ.180 కోట్లు. మంగళవారం సమావేశమైన �
హైదరాబాద్: దేశీయ స్టాక్మార్కెట్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఈ ఉదయం ట్రేడింగ్ ప్రారంభమవడంతోనే మార్కెట్లు నష్టాల బాటలో పయనిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలో 2020-21 ఆర్థిక సంవత్సరం చివ�
న్యూఢిల్లీ: దేశంలో బంగారం ధర స్వల్పంగా తగ్గింది. ఢిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ. 138 తగ్గి రూ.44,113కు చేరింది. క్రితం ట్రేడ్లో తులం స్వచ్ఛమైన బంగారం ధర రూ.44,251 వద్ద ముగిసింది. అంతర్జాతీయ మ�
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీ లాభాలతో ముగిశాయి. ఈ వారమంతా ఒడిదొడుకులను ఎదుర్కొన్న మార్కెట్లు చివరి రోజైన శుక్రవారం మాత్రం సానుకూల ఫలితాలలో ముగిశాయి. ఈ ఉదయం 48,969 పాయింట్ల వద్ద ట్రేడింగ్
న్యూఢిల్లీ: దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. ఢిల్లీలో తులం స్వచ్ఛమైన బంగారం ధర రూ.147 తగ్గి రూ.44,081కి చేరింది. క్రితం ట్రేడ్లో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర 44,228 వద్ద ముగిసింది. రూపా
రూ.150 కోట్లతో ఏర్పాటు చేస్తున్న హింటాస్టిక ప్రత్యక్షంగా, పరోక్షంగా 500 మందికి ఉపాధి హైదరాబాద్, మార్చి 25: రాష్ట్రంలోకి పెట్టుబడులు వరదలా వస్తున్నాయి. ఇప్పటికే దేశీయ, అంతర్జాతీయ సంస్థలు ఇక్కడ తయారీ కేంద్రాలన
ముంబై, మార్చి 25: స్టాక్ మార్కెట్లు వరుసగా రెండోరోజు భారీగా నష్టపోయాయి. దేశంలో మరోసారి లాక్డౌన్ ప్రకటిస్తారన్న వార్తలతో మదుపరులు ఆందోళనకు గురయ్యారు. అమ్మకాలకు మొగ్గుచూపడంతో గురువారం సూచీలు తీవ్ర ఒత్త