ముంబై :నిన్నటివరకు లాభాల్లో కనిపించిన స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాలతో ప్రారంభమయ్యాయి. ప్రారంభ సమయంలో సెన్సెక్స్ 437 పాయింట్లు కోల్పోయి 49,034 వద్ద కొనసాగుతుండగా… నిఫ్టీ 141 పాయింట్లు కిందకు దిగి 14,800 వద్ద ట్�
ముంబై ,మే 7 :స్టాక్ మార్కెట్లు ఇవాళ లాభాల్లో ఉన్నాయి. దీంతో సెన్సెక్స్ 49,169.14 పాయింట్ల వద్ద ప్రారంభమై, 49,417.64 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 49,169.14 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. టాప్ గెయినర్స్ జాబితాలో టాటా స్టీల్ 6.
ముంబై ,మే 7 :స్టాక్ మార్కెట్లు ఇవాళ లాభాల్లో ఉన్నాయి.సెన్సెక్స్ 49,000 పాయింట్లను క్రాస్ చేసింది. నిఫ్టీ 14,800 పాయింట్లు దాటింది. కీలక రంగాల షేర్లు రాణించడం కలిసి వచ్చింది. కరోనా వ్యాక్సీన్ పైన మేధో హక్కుల నిబంధనల
ముంబై ,మే 7 : గతేడాది కరోనా మొదలైనప్ప్పటినుంచి భారీగా ఎగిసిపడిన క్రిప్టోకరెన్సీ బిట్ కాయిన్ ఆ తర్వాత కొద్దిరోజులకు క్షీణించినప్పటికీ, క్రమంగా కోలుకుంటున్నది. ఓ సమయంలో 64వేల డాలర్లను క్రాస్ చేసిన బిట్ కాయి�
ముంబై, మే 6: ప్రముఖ టెక్నాలజీ సంస్థ కాగ్నిజెంట్ గురువారం జనవరి – మార్చి త్రైమాసిక ఫలితాలు ప్రకటించింది. ఏడాది ప్రాతిపదికన నికర ఆదాయం 37.60 శాతం పెరిగి 505 మిలియన్ డాలర్లుగా నమోదయింది. 2021 క్యాలెండర్ ఏడాదిలో 7 శాత�
ముంబై ,మే 6: స్టాక్ మార్కెట్లు ప్రారంభంలో లాభనష్టాల ఊగిసలాడినా, ఆతరవాత మధ్యాహ్నానికి లాభాల్లోకి వచ్చేశాయి. మధ్యాహ్నం గం.12 వరకు అప్ అండ్ డౌన్స్ కనిపించినా ఆ తర్వాత మాత్రం అంతకంతకూ ఎగిసి 275 పాయింట్ల లాభాల్లో �
ముంబై ,మే 6: ఈరోజు బంగారంధర స్వల్పంగా పెరిగాయి. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్(ఎంసీఎక్స్)లో 10 గ్రాముల బంగారం ధర రూ.109 పెరిగి రూ.46980 వద్ద, కిలో వెండి ధర రూ.19 తగ్గి రూ. 69,630 వద్ద కొనసాగుతున్నది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ �
లండన్ : డిజిటల్ యుగంలో తమకు నచ్చిన జోడీని ఎన్నుకునేందుకు డేటింగ్ యాప్ లనే పలువురు ఆశ్రయిస్తున్నారు. డేటింగ్ యాప్స్ లో నూతన ఒరవడికి శ్రీకారం చుడుతూ వారానికి ఒక రోజు మాత్రమే అందుబాటులో ఉండే ఓ క�
ముంబై, మే 5: బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. ఇటీవల రూ.48వేల స్థాయికి చేరుకున్న గోల్డ్ ఫ్యూచర్స్ మంగళవారం రూ.47,000 దిగువకు వచ్చింది. ఈరోజు కూడా అదే స్థాయిలో కొనసాగుతున్నది. వెండి ఫ్యూచర్ రూ.69 వేలకు పైన కదలాడుతున్నది
హైదరాబాద్, మే 5 : ఎనలిటిక్స్ క్లౌడ్ కంపెనీ థాట్స్పాట్ మోడ్రన్ డాటా ఇంటిగ్రేషన్ పరిష్కారాలలో అగ్రగామి సంస్థ డియోట్టాను సొంతం చేసుకునేందుకు ఒప్పందం చేసుకున్నట్లు ప్రకటించింది. దీని ద్వారా ఉత్తర అమ�
ముంబై ,మే 5: స్టాక్ మార్కెట్లు ఉదయం నుంచి స్వల్పంగా పైకి కిందకు కదిలినప్పటికీ మొత్తానికి భారీ లాభాల్లోనే కొనసాగాయి. కాగా…ఈరోజు టాప్ లూజర్స్ జాబితాలో అదానీ పోర్ట్స్ 3.28 శాతం, బజాజ్ ఫైనాన్స్ 1.92 శాతం, HUL 0.73 శాతం, SBI �
ముంబై ,మే 5: ఈరోజు స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో ప్రారంభమై, అదే దూకుడు కొనసాగించాయి. అందుకు ప్రధాన కారణం ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ షెడ్యూల్ లేనప్పటికీ మీడియా ముందుకు వస్తారని వార్తలు రావడమే. ఈ కారణంగ�