హైదరాబాద్,మే 5:కరోనా ప్రభావం దేశంలోని అన్ని సంస్థల పైన తీవ్రంగా పడింది. ఇందులో ఈ రంగం ఆ రంగం అనే తేడా లేదు. ఫార్మసీ సంస్థ సువెన్ లైఫ్ సైన్సెస్ గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికానికి ఏకీకృత ఖాతాల ప్రకా
ముంబై ,మే 4: ఇవాళ టాప్ గెయినర్స్ జాబితాలో బజాజ్ ఫైనాన్స్ 3.34 శాతం, SBI 3.18 శాతం, బీపీసీఎల్ 2.70 శాతం, ఎస్బీఐ లైఫ్ ఇన్సురా 2.49 శాతం, కొటక్ మహీంద్రా 1.94 శాతం లాభపడ్డాయి. టాప్ లూజర్స్ జాబితాలో టాటా కన్స్యూమర్ ప్రోడక్ట్ 3.72 శాతం,
న్యూఢిల్లీ, మే 1: ఆటోమొబైల్ సంస్థలకు మళ్లీ నిరాశనే ఎదురైంది. వాహన దిగ్గజాలైన మారుతి, హ్యుందాయ్, టాటా మోటర్స్, కియా అమ్మకాలు తగ్గుముఖం పట్టగా… కానీ, మహీంద్రా అండ్ మహీంద్రా, హోండా కార్స్ విక్రయాలు మాత్రం
వడ్డీరేట్లను తగ్గించిన ఎస్బీఐ 6.7 శాతానికే రూ.30 లక్షల వరకు లోన్ ముంబై, మే 1: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) గృహ రుణాలపై వడ్డీరేట్లను తగ్గించింది. ప్రారంభ వడ్డీరేటును 6.95
ఏప్రిల్లో రికార్డు స్థాయికి పన్ను వసూళ్ళు న్యూఢిల్లీ, మే 1: ఒకవైపు కరోనా విజృంభిస్తున్నప్పటికీ మరో వైపు పన్ను వసూళ్ళ జోరు తగ్గలేదు. గత నెలలో ఏకంగా రూ.1.41 లక్షల కోట్ల మేర వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) వసూలైనట్లు
న్యూఢిల్లీ, మే 1: భీమ్ యూపీఐ ద్వారా ఈ ఏడాది ఏప్రిల్లో జరిగిన డిజిటల్ లావాదేవీలు 2.2 శాతం పడిపోయాయి. అంతకుముందు నెల మార్చిలో రూ.5.05 లక్షల కోట్ల లావాదేవీలు జరుగగా, గత నెల ఏప్రిల్లో రూ.4.94 లక్షల కోట్ల లావాదేవీలే �
న్యూఢిల్లీ, మే 1: కరోనా పరిస్థితుల నేపథ్యంలో 2019-20 ఆర్థిక సంవత్సరానికి (2020-21 మదింపు సంవత్సరం)గాను ఆలస్యమైన, సవరించిన ఆదాయ పన్ను (ఐటీ) రిటర్న్ల దాఖలు గడువును కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) శనివారం పొడ�
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం రూ.47 వేల మార్కును దాటిన బంగారం ధర ఇవాళ మళ్లీ దిగి వచ్చింది. ఢిల్లీలో మంగళవారం 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.305 తగ్గి రూ.46,756కు చేరింది. క్రితం ట్రేడ్లో త�
న్యూఢిల్లీ : కరోనా వైరస్ కేసుల వ్యాప్తితో భారత్ కు విమానాల రాకపోకలను హాంకాంగ్ మంగళవారం నుంచి మే 3 వరకూ రద్దు చేసింది. పాకిస్తాన్, ఫిలిప్పీన్స్ ల మధ్య తిరిగే విమానాలను మే 3 వరకూ రెండు వారాల పాట
త్వరలో ఖరారు చేయనున్న కేంద్రం న్యూఢిల్లీ, ఏప్రిల్ 15: పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియలో భాగంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021-22)లో ప్రైవేటీకరించనున్న రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులను నీతి ఆయోగ్ త్వరలో ఖరారు చేయను