ఒప్పందం విలువ రూ.10,547 కోట్లుముంబై, మార్చి 4: దేశీయ దిగ్గజ ఐటీ సంస్థల్లో ఒకటైన విప్రో.. బ్రిటన్కు చెందిన గ్లోబల్ మేనేజ్మెంట్, టెక్నాలజీ కన్సల్టెన్సీ సంస్థ ‘క్యాప్కో’ను కొనుగోలు చేయబోతున్నది. అమెరికా, యూ ర�
తొమ్మిది నెలల్లో 40 శాతం పెరుగుదలన్యూఢిల్లీ, మార్చి 4: దేశంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్డీఐ) భారీగా పెరుగుతున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21) ఏప్రిల్-డిసెంబర్ మధ్య కాలంలో ఇవి 40 శాతం వృద్ధిచెంద�
న్యూఢిల్లీ: దేశంలోని ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో పనిచేసేవారు ప్రతి నెలా తాము సంపాదించిన మొత్తంలో కొంత సొమ్మును భవిష్యత్ అవసరాల కోసం ఈపీఎఫ్ ఖాతాల్లో జమ చేస్తుంటారు. పదవీ విరమణ అనంతరం ఆ సొమ్�
న్యూఢిల్లీ: పసిడి ధర మళ్లీ పెరిగింది. గత వారం వరుసగా తగ్గిన బంగారం, వెండి ధరలు ఈ వారంలో మొదటి రోజే స్వల్పంగా పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో ఇవాళ 99.9 స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల బంగారం ధర రూ.241 పెర�