న్యూఢిల్లీ: దేశంలో గత రెండు నెలలుగా వేగంగా పడిపోయిన పసిడి ధరలు క్రమంగా పుంజుకుంటున్నాయి. వారంలో క్రితం రూ.43 వేల దిగువకు చేరిన తులం పసిడి ధర.. గత నాలుగు రోజులుగా కొద్దికొద్దిగా పెరుగుతూ రూ.44,500 మార్
పెరుగుతున్న డిజిటల్ పేమెంట్ల సమస్యలు.. అంబుడ్స్మన్ వ్యవస్థకు వెల్లువలా ఫిర్యాదులు 2019-20 సంవత్సరంలో 3 లక్షలపైనే..ఆర్బీఐ తాజా నివేదికలో వెల్లడి సిటీబ్యూరో, మార్చి16 (నమస్తే తెలంగాణ): కొత్తగా అందుబాటులోకి వచ�
ముంబై, మార్చి 16: బ్రిటన్కు చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ బెంట్లీ మోటర్స్.. మంగళవారం దేశీయ మార్కెట్లోకి సరికొత్త ఎస్యూవీని అందుబాటులోకి తీసుకొచ్చింది. ‘బెంటెగా’ పేరుతో ప్రవేశపెట్టిన ఈ కారు ధర రూ.4.10 కోట
న్యూఢిల్లీ : కొత్త ఆర్ధిక సంవత్సరం వచ్చేస్తున్నది. వస్తూవస్తూ తనతోపాటు కొన్ని కొత్త నిబంధనలను కూడా వెంట తెస్తున్నది. కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం (ఏప్రిల్ 1) నుంచి కొత్త నిబంధనలు అమలులోకి రానున్నాయి. ము�
న్యూఢిల్లీ, మార్చి 9: జీవిత బీమా ప్రీమియం వసూళ్ళు మళ్లీ జోరందుకున్నాయి. ఫిబ్రవరి నెలలో నూతన బిజినెస్ ప్రీమియం వసూళ్ళు ఏకంగా 21% పెరిగి రూ.22,425.21 కోట్లకు చేరుకున్నాయి. ఈ విషయాన్ని ఐఆర్డీఏఐ వెల్లడించింది. దేశవ�
న్యూఢిల్లీ, మార్చి 9: వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) నిబంధనల్లో కేంద్ర ప్రభుత్వం మరో మార్పు చేసింది. రూ.50 కోట్ల టర్నోవర్ దాటిన వ్యాపార సంస్థలు బిజినెస్ టు బిజినెస్ (బీ2బీ) లావాదేవీలు నిర్వహించేందుకు ఎలక్ట్ర�
ముంబై, మార్చి 9: మహీంద్రా గ్రూపునకు చెందిన స్వరాజ్… మార్కెట్లోకి నూతన శ్రేణి ట్రాక్టర్లను విడుదల చేయబోతున్నది. చిన్న స్థాయి రైతులకు ఉపయోగకరంగా ఉండేలా ఈ ట్రాక్టర్లను తీర్చిదిద్దింది. వీటిలో భూమిని దున్న
అందుకే మొండి బకాయిల పెరుగుదల బ్యాంకర్ల తీరుపై సీఈఏ అసంతృప్తి న్యూఢిల్లీ, మార్చి 9: రుణాల మంజూరు ప్రక్రియ పారదర్శకంగా సాగాలని, ఆశ్రిత పక్షపాతంతో వ్యవహరించరాదని బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు కేంద్ర ప్రధాన ఆర�
ఈపీఎఫ్ వడ్డీ రేటుపై ధర్మకర్తల బోర్డు నిర్ణయంన్యూఢిల్లీ, మార్చి 4: ఉద్యోగ భవిష్య నిధి (ఈపీఎఫ్) డిపాజిట్లకు చెల్లించే వడ్డీలో ఎలాంటి మార్పు లేదు. దేశంలో ఐదు కోట్ల మందికి పైగా ఉన్న ఈపీఎఫ్ డిపాజిటర్లకు ప్ర�
ఎస్బీఐ ఆర్థికవేత్తల అంచనాముంబై, మార్చి 4: దేశంలో ఇంధన ధరలు రోజు రోజుకూ మండిపోతుండటంతో వినియోగదారులు బెంబేలెత్తుతున్నారు. ఈ నేపథ్యంలో పెట్రోలియం ఉత్పత్తులను వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) పరిధిలోకి తీసుకొస�
ఏఎంటీ వేరియంట్ధర రూ.5.99 లక్షలు ముంబై, మార్చి 4: దేశీయ ఆటోమొబైల్ సంస్థ టాటా మోటర్స్ తన ఎంట్రీ లెవెల్ హ్యాచ్బ్యాక్ కారు ‘టియాగో’ను సరికొత్త ఆప్షన్తో ఎక్స్టీఏ వేరియంట్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. �
ఒప్పందం విలువ రూ.10,547 కోట్లుముంబై, మార్చి 4: దేశీయ దిగ్గజ ఐటీ సంస్థల్లో ఒకటైన విప్రో.. బ్రిటన్కు చెందిన గ్లోబల్ మేనేజ్మెంట్, టెక్నాలజీ కన్సల్టెన్సీ సంస్థ ‘క్యాప్కో’ను కొనుగోలు చేయబోతున్నది. అమెరికా, యూ ర�
తొమ్మిది నెలల్లో 40 శాతం పెరుగుదలన్యూఢిల్లీ, మార్చి 4: దేశంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్డీఐ) భారీగా పెరుగుతున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21) ఏప్రిల్-డిసెంబర్ మధ్య కాలంలో ఇవి 40 శాతం వృద్ధిచెంద�
న్యూఢిల్లీ: దేశంలోని ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో పనిచేసేవారు ప్రతి నెలా తాము సంపాదించిన మొత్తంలో కొంత సొమ్మును భవిష్యత్ అవసరాల కోసం ఈపీఎఫ్ ఖాతాల్లో జమ చేస్తుంటారు. పదవీ విరమణ అనంతరం ఆ సొమ్�