న్యూఢిల్లీ: టీసీఎస్ హైదరాబాద్లో కమాండ్ సెంటర్ను ఏర్పాటు చేస్తున్నది. నిరంతరం నడిచే ఈ కొత్త సెంటర్.. టీసీఎస్ బిజినెస్ 4.0, మెషీన్ ఫస్ట్ డెలివరీ మోడల్ (ఎంఎఫ్డీఎం) ఆధారిత ఆటోమేషన్ ద్వారా పనిచేయనున�
న్యూఢిల్లీ, ఏప్రిల్ 8: దేశీయంగా అత్యంత ప్రజాదరణ పొందిన కాఫీ చెయిన్ కేఫ్ కాఫీ డే ప్రస్తుతం ఆర్థిక కష్టాలు వెంటాడుతున్నాయి. అప్పుల ఊబిలో కూరుకుపోయిన సంస్థ మార్చితో ముగిసిన త్రైమాసికానికిగాను సీడీఈఎల్�
ముంబై, ఏప్రిల్ 8: కార్పొరేట్ రెవిన్యూ మళ్లీ రెండంకెల వృద్ధిని అందుకున్నది. వరుసగా 8 త్రైమాసికాలు క్షీణించడమో లేదా స్వల్ప (సింగిల్ డిజిట్) వృద్ధికే పరిమితమైన నేపథ్యంలో ఈ జనవరి-మార్చిలో 15-17 శాతం వృద్ధిరేట
దేశంలో మొదటిసారిగా తయారు చేస్తున్న మేఘా గుజరాత్ చమురు క్షేత్రంలో తొలి రిగ్తో డ్రిల్లింగ్ హైదరాబాద్, ఏప్రిల్ 7 (నమస్తే తెలంగాణ): మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (మెయిల్) మరో �
న్యూఢిల్లీ: దేశంలో బంగారం ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయి. గత కొన్ని రోజుల నుంచి వరుసగా పసిడి ధరలు పెరుగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో ఇవాళ కూడా 10 గ్రాముల 99.9 స్వచ్ఛత కలిగిన బంగారం ధర రూ.587 పెరిగి
ఫోర్బ్స్ జాబితాలో 20వ స్థానం న్యూఢిల్లీ, ఏప్రిల్ 6: భారత్కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ ప్రపంచ అపర కుబేరుల జాబితాలో చేరారు. ఫోర్బ్స్ పత్రిక ప్రకటించిన ప్రపంచ శ్రీమంతుల జాబితాలో ఆయన 20వ స్థాన
నిరుద్యోగంపై సరిగా స్పందించలేదు: మెకిన్సే ముంబై, ఏప్రిల్ 6: కరోనా వైరస్ ప్రభావంతో దేశంలో చాలా ఉద్యోగాలే పోయాయని గ్లోబల్ కన్సల్టెన్సీ సంస్థ మెకిన్సే తెలిపింది. ప్రభుత్వం మరిన్ని గట్టి చర్యలు చేపడితే న�
43 తీవ్ర అనారోగ్యాలకు కవరేజీ ముంబై, ఏప్రిల్ 6: బజాజ్ అలియాంజ్ జనరల్ ఇన్సూరెన్స్ మంగళవారం గరిష్ఠ స్థాయిలో 43 తీవ్ర అనారోగ్యాల కవరేజీతో ఓ సరికొత్త ఆరోగ్య బీమాను అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుతం పోటీ సంస
ముంబై: ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్ తన డెలివరీ సేవలను విస్తరించేందుకు కసరత్తు చేస్తున్నది. దీనిలో భాగంగా ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) వినియోగాన్ని పెంచి 2030 సంవత్సరం చివరి నాటికి 25 వేల ఈవీలను రంగంలో�
బీఎస్ఈ వేదికలపై నిధుల సమీకరణన్యూఢిల్లీ, ఏప్రిల్ 6: బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ)లోని వివిధ వేదికల ద్వారా గత ఆర్థిక సంవత్సరం (2020-21) భారతీయ కార్పొరేట్లు రూ.18,56,366 కోట్ల నిధులను సమీకరించారు. కరోనా వైరస్ ప్ర�
భారత్పై ఐఎంఎఫ్ అంచనా వాషింగ్టన్, ఏప్రిల్ 6: ఈ ఏడాదికిగాను భారత జీడీపీ వృద్ధిరేటు ఆకర్షణీయ రీతిలో 12.5 శాతంగా నమోదు కాగలదని అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) అంచనా వేసింది. గతేడాది కరోనా తీవ్రతకు ప్రపంచ ఆర్�
ఏపీ, ఢిల్లీ, ముంబై సర్కిళ్లలో కోనుగోలు డీల్ విలువ రూ.1,497 కోట్లు న్యూఢిల్లీ, ఏప్రిల్ 6: జియో చేతికి ఎయిర్టెల్ స్పెక్ట్రం వచ్చింది. దేశీయ టెలికం రంగంలో నువ్వా-నేనా అన్నట్లుగా ఉన్న ఈ ఇరు సంస్థలు.. ఓ వ్యాపార ఒప