ముంబై,మే 27:స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభనష్టాల మధ్య ఊగిసలాడి చివరకు స్వల్ప లాభాల్లో ముగిశాయి. ఆద్యంతం పైకి, కిందకు కదిలాయి. మే నెల ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ గడవు ఇవాళ్టితో ముగిసింది. ఇది సూచీల కుదుపుకు కారణమైంది
రూ.6 తుది డివిడెండ్ ప్రకటించిన సంస్థ హైదరాబాద్, మే 22: ప్రముఖ బ్యాటరీల తయారీ సంస్థ అమర రాజా బ్యాటరీస్ లాభాలకు అమ్మకాలు దన్నుగా నిలిచాయి. మార్చితో ముగిసిన మూడునెలల కాలానికిగాను సంస్థ రూ.189 కోట్ల కన్సాలిడేట
ఆర్టీజీఎస్ సర్వీసులు యథాతథం న్యూఢిల్లీ, మే 22: నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్ఫర్ (నెఫ్ట్) సేవలు ఆదివారం 14 గంటలపాటు నిలిచిపోనున్నాయి. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఒంటి గంట నుంచి ఆదివారం మధ్య�
ఫోన్ నంబర్లను కాకుండా టెలికం కంపెనీలను మార్చుకున్నట్లుగానే.. ఇకపై మొబైల్ వాలెట్లను కూడా మార్చుకునే వీలు కల్పించారు. ఈ మేరకు రిజర్వ్ బ్యాంక్ సర్క్యులర్ జారీ చేసింది. ఈ నిబంధనలు వచ్చే ఏడాది
ఇకపై మోసాలు చేసే ఈ కామర్స్ సంస్థలపై ఫిర్యాదు చేయడం సులభంగా మారింది. నోడల్ ఆఫీసర్ నియామకానికి సంబంధించిన నిబంధనలు కంపెనీలకు వర్తిస్తాయని, విదేశాల్లో నమోదై కంపెనీలు కూడా నిబంధనలు పాటించాల్సి
పెట్టుబడులకు ఆకర్షణీయంగా నగరం.. టెక్నాలజీకి తగ్గట్లుగా పెరుగుతున్న ప్రాధాన్యత న్యూఢిల్లీ, మే 18: దేశంలో విస్తరిస్తున్న డాటా సెంటర్ రంగాభివృద్ధిలో హైదరాబాద్ వంటి నగరాలు ఆకర్షణీయంగా మారనున్నాయని ప్రము�
ముంబై: మే 18: ఈక్విటీ మార్కెట్లో ప్రస్తుతం జరుగుతున్న కన్సాలిడేషన్ కారణంగా 2021 ద్వితీయార్థంలో మెరుగైన రాబడులు వచ్చే అవకాశాలుంటాయని అంతర్జాతీయ బ్రోకింగ్ దిగ్గజం మోర్గాన్స్టాన్లీ పేర్కొంది. ఈక్విటీ రాబ�
నెలరోజుల్లో 7 శాతం పెరిగిన వెండి తాజాగా రూ. 2,000 జంప్.. పారిశ్రామిక డిమాండ్ కారణం హైదరాబాద్, మే 18(నమస్తే తెలంగాణ): ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న కమోడిటీల ర్యాలీలో కొద్దిరోజుల క్రితంవరకూ వెనుకబడిపోయిన వెండి,
న్యూఢిల్లీ, మే 18: ప్రభుత్వరంగ ఆర్థిక సేవల సంస్థ కెనరా బ్యాంక్ ఎట్టకేలకు లాభాల్లోకి మళ్లింది. గడిచిన ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికానికిగాను స్టాండ్లోన్ ప్రాతిపదికన రూ.1,010.87 కోట్ల నికర లాభాన్ని గడించిం
న్యూఢిల్లీ : ఐటీ నైపుణ్యాలకు డిమాండ్ నెలకొన్న నేపథ్యంలో ఈ ఏడాది భారత్ లో వేయికి పైగా టెకీల నియామకానికి ప్రణాళికలు రూపొందించామని స్విస్ బ్యాంక్ దిగ్గజం క్రెడిట్ సూస్ వెల్లడించింది. సైబర్ సెక్�
కరోనా సెకండ్ వేవ్ సందర్భంగా సాధారణ ప్రజలపై వైద్య భారం చాలా ఉన్నదని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) సోమవారం విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది.