న్యూఢిల్లీ, మార్చి 31: ప్రముఖ ఫార్మా సంస్థ జీఎస్కేకు కర్ణాటకలో ఉన్న ప్లాంట్ను హెటిరో ల్యాబ్స్కు విక్రయించే ప్రతిపాదనకు బోర్డు ఏకగ్రీవంగా అనుమతినిచ్చింది. ఒప్పందం విలువ రూ.180 కోట్లు. మంగళవారం సమావేశమైన �
హైదరాబాద్: దేశీయ స్టాక్మార్కెట్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఈ ఉదయం ట్రేడింగ్ ప్రారంభమవడంతోనే మార్కెట్లు నష్టాల బాటలో పయనిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలో 2020-21 ఆర్థిక సంవత్సరం చివ�
న్యూఢిల్లీ: దేశంలో బంగారం ధర స్వల్పంగా తగ్గింది. ఢిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ. 138 తగ్గి రూ.44,113కు చేరింది. క్రితం ట్రేడ్లో తులం స్వచ్ఛమైన బంగారం ధర రూ.44,251 వద్ద ముగిసింది. అంతర్జాతీయ మ�
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీ లాభాలతో ముగిశాయి. ఈ వారమంతా ఒడిదొడుకులను ఎదుర్కొన్న మార్కెట్లు చివరి రోజైన శుక్రవారం మాత్రం సానుకూల ఫలితాలలో ముగిశాయి. ఈ ఉదయం 48,969 పాయింట్ల వద్ద ట్రేడింగ్
న్యూఢిల్లీ: దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. ఢిల్లీలో తులం స్వచ్ఛమైన బంగారం ధర రూ.147 తగ్గి రూ.44,081కి చేరింది. క్రితం ట్రేడ్లో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర 44,228 వద్ద ముగిసింది. రూపా
రూ.150 కోట్లతో ఏర్పాటు చేస్తున్న హింటాస్టిక ప్రత్యక్షంగా, పరోక్షంగా 500 మందికి ఉపాధి హైదరాబాద్, మార్చి 25: రాష్ట్రంలోకి పెట్టుబడులు వరదలా వస్తున్నాయి. ఇప్పటికే దేశీయ, అంతర్జాతీయ సంస్థలు ఇక్కడ తయారీ కేంద్రాలన
ముంబై, మార్చి 25: స్టాక్ మార్కెట్లు వరుసగా రెండోరోజు భారీగా నష్టపోయాయి. దేశంలో మరోసారి లాక్డౌన్ ప్రకటిస్తారన్న వార్తలతో మదుపరులు ఆందోళనకు గురయ్యారు. అమ్మకాలకు మొగ్గుచూపడంతో గురువారం సూచీలు తీవ్ర ఒత్త
న్యూఢిల్లీ: మీరు మీ పాన్ కార్డుతో ఆధార్ కార్డును లింక్ చేయించుకున్నారా..? అయితే మీరు నిశ్చితంగా ఉండవచ్చు. ఒకవేళ లింక్ చేయించుకోకపోతే మాత్రం ఈ నెల 31 లోగా తప్పకుండా లింక్ చేయించండి. లేదంటే మీ ఆధార్ కార�
న్యూఢిల్లీ: దేశంలో బంగారం, వెండి లోహాల ధరలు స్వల్పంగా తగ్గాయి. ఇవాళ దేశ రాజధాని ఢిల్లీలో తులం 24 క్యారెట్ బంగారం ధర రూ. 149 తగ్గి రూ.44,350కి చేరింది. క్రితం ట్రేడ్లో తులం స్వచ్ఛమైన బంగారం ధర రూ.44,499 వద్ద �
ప్రారంభ ధర రూ.1.06 కోట్లు న్యూఢిల్లీ, మార్చి 23: లగ్జరీ కార్ల తయారీ సంస్థ జాగ్వార్ ల్యాండ్ రోవర్ (జేఎల్ఆర్) తనదైన శైలిలో గర్జించింది. 2025 సంవత్సరం నాటికి విద్యుత్తో నడిచే కార్లను మాత్రమే తయారుచేసే బ్రాండ్�
న్యూఢిల్లీ: దేశంలో బంగారం, వెండి ధరలు మళ్లీ తగ్గాయి. దేశ రాజధాని ఢిల్లీలో 99.9 స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల బంగారం ధర రూ.302 తగ్గి రూ.44,269కి చేరింది. అంతర్జాతీయ మార్కెట్లలో రాత్రికి రాత్రే బంగారం ధరలు �
ఏప్రిల్ 1 నుంచి వేతనాల పెంపు 4.7 లక్షల మంది ఉద్యోగులకు లబ్ధి న్యూఢిల్లీ, మార్చి 19: దేశీయ ఐటీ దిగ్గ జం టీసీఎస్ (టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్) తమ ఉద్యోగులకు తీపి కబురు అందించింది. ఏప్రిల్ 1 నుంచి అన్ని విభాగాల�