న్యూఢిల్లీ: దక్షిణ కొరియాకు చెందిన ఎలక్ట్రానిక్స్ దిగ్గజం ఎల్జీ సంచలన నిర్ణయం తీసుకుంది. మొబైల్ ఫోన్ల వ్యాపారానికి స్వస్తి పలుకాలని నిర్ణయించినట్టు ఆ సంస్థ సోమవారం ధృవీకరించింది. భారీ నష్టాల కారణంగ
చిన్న మొత్తాల పొదుపు వడ్డీరేట్ల తగ్గింపుపై వెనక్కి తగ్గిన మోదీ సర్కారు పొరపాటు జరిగిందన్న ఆర్థిక మంత్రి సీతారామన్ యథాతథంగానే ఉంటాయని ప్రకటన ఎన్నికల స్టంట్గా అభివర్ణిస్తున్న ప్రతిపక్షాలు న్యూఢిల్ల�
న్యూఢిల్లీ, ఏప్రిల్ 1: వాహన సంస్థలకు గిరాకీ నెలకొన్నది. వాహన తయారీలో అగ్రగామి సంస్థలైన మారుతి, హ్యుందాయ్, టాటా మోటర్స్లు గత నెలలో రెండంకెల వృద్ధిని నమోదు చేసుకున్నాయి. కరోనా వైరస్ కారణంగా వ్యక్తిగత వా�
బీవోబీ ఫిర్యాదుతో గోల్డెన్ జూబ్లీ హోటల్స్పై సీబీఐ కేసు హైదరాబాద్, ఏప్రిల్1, (నమస్తే తెలంగాణ): బ్యాంకుల నుంచి భారీ మొత్తంలో రుణం తీసుకుని ఎగవేసిన ఆరోపణలపై మాదాపూర్ శిల్పకళా వేదిక పక్కన ఉన్న గోల్డెన్
ఒకేరోజు రూ.880 పెరిగిన తులం ధర రూ.1,100 అధికమైన కిలో వెండి న్యూఢిల్లీ/హైదరాబాద్, ఏప్రిల్ 1: గత కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికిగాను కేంద్ర ప్రభు
న్యూఢిల్లీ, ఏప్రిల్ 1: జీఎస్టీ వసూళ్ళు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. గత ఆర్థిక సంవత్సరం చివరి నెలలో ఏకంగా రూ.1.23 లక్షల కోట్ల మేర వసూలైనట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ తాజాగా వెల్లడించింది. అంతక్రితం ఏడాది వసూల�
ముంబై, ఏప్రిల్ 1: హైదరాబాద్ తమ రెండో హబ్ అని వరల్డ్ లాజిస్టిక్స్ పాస్పోర్ట్ (డబ్ల్యూఎల్పీ) సంస్థ తెలిపింది. దేశీయ వ్యాపార విస్తరణ వివరాలను గురువారం ప్రకటించిన డబ్ల్యూఎల్పీ.. ముంబై తర్వాత భారత్లో
హైదరాబాద్: ట్రూజెట్లో అమెరికాకు చెందిన ఇంట్రప్స్ 49 శాతం వాటాను కొనుగోలు చేయబోతున్నది. ఆర్థిక వివరాలు మాత్రం తెలియరాలేదు. ఈ సందర్భంగా మెయిల్ గ్రూపు డైరెక్టర్ కేవీ ప్రదీప్ మాట్లాడుతూ.. ఇరు సంస్థల మధ్
హైదరాబాద్: ప్రముఖ మౌలిక సదుపాయాల సంస్థ ఎన్సీసీకి గత నెలలో రూ.530 కోట్ల విలువైన ఆర్డర్లు లభించాయి. వీటిలో నీటిపారుదల విభాగం నుంచి రూ.342 కోట్ల ఆర్డర్ రాగా, బిల్డింగ్ డివిజన్ నుంచి రూ.188 కోట్లు వచ్చాయని కంపె�
చిన్న మొత్తాల వడ్డీ రేట్లలో మరోసారి కోత పీపీఎఫ్ వడ్డీ రేటు 46 ఏండ్ల కనిష్ఠానికి కుదింపు నగదు ఉపసంహరణలకు కొత్త నిబంధనలు న్యూఢిల్లీ, మార్చి 31: పోస్టల్ పొదుపు ఖాతాదారులకు కేంద్ర ప్రభుత్వం షాక్ మీద షాక్ ఇచ
ఏఎఫ్ఏ గడువు 6 నెలలు పొడిగింపు న్యూఢిల్లీ, మార్చి 31: డీటీహెచ్, ఓటీటీ లాంటి రీచార్జ్లు, వినిమయ (యుటిలిటీ) బిల్లులు సహా వివిధ రకాల సేవలకు సంబంధించిన ఆటో డెబిట్ రికరింగ్ చెల్లింపుల విషయంలో వినియోగదారులకు �
2020-21 చివరిరోజు 627 పాయింట్లు క్షీణించిన సెన్సెక్స్ ముంబై, మార్చి 31: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి స్టాక్ మార్కెట్లు నష్టాలతో వీడ్కోలు పలికాయి. బ్లూచిప్ సంస్థల షేర్లలో ప్రాఫిట్ బుకింగ్ జరుగడంతో 30 షేర్ల ఇ�
హైదరాబాద్, మార్చి 31: ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్(ఐవోటీ) ప్లాట్ఫాంపై బీఎల్డీసీ టెక్నాలజీ సంస్థ హవా పేరుతో ప్రత్యేక ఫ్యాన్లను రాష్ట్ర మార్కెట్లోకి విడుదల చేసింది హైదరాబాద్కు చెందిన అవాన్స్ ఫ్యూచర్ లిమ
న్యూఢిల్లీ: స్పైస్జెట్ తమ దేశీయ విమాన ప్రయాణీకుల కోసం ‘జీరో చేంజ్ ఫీ’ ఆఫర్ను పరిచయం చేసింది. ఎలాంటి చార్జీలు లేకుండా టిక్కెట్లపై తేదీలు, పేర్లను మార్చుకోవచ్చు. ప్రయాణ తేదీకి వారం రోజులైనా సమయం ఉంటేన�
ఫిబ్రవరిలో మైనస్ 4.6 శాతానికి క్షీణత న్యూఢిల్లీ, మార్చి 31: కీలక రంగాల్లో వృద్ధి మళ్లీ పడకేసింది. మొత్తం 8 రంగాల్లోనూ ఉత్పత్తి క్షీణించడంతో ఫిబ్రవరిలో ఉత్పాదక రేటు మైనస్ 4.6 శాతానికి దిగజారింది. గడిచిన 6 నెలల�