ఏప్రిల్లో రికార్డు స్థాయికి పన్ను వసూళ్ళు న్యూఢిల్లీ, మే 1: ఒకవైపు కరోనా విజృంభిస్తున్నప్పటికీ మరో వైపు పన్ను వసూళ్ళ జోరు తగ్గలేదు. గత నెలలో ఏకంగా రూ.1.41 లక్షల కోట్ల మేర వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) వసూలైనట్లు
న్యూఢిల్లీ, మే 1: భీమ్ యూపీఐ ద్వారా ఈ ఏడాది ఏప్రిల్లో జరిగిన డిజిటల్ లావాదేవీలు 2.2 శాతం పడిపోయాయి. అంతకుముందు నెల మార్చిలో రూ.5.05 లక్షల కోట్ల లావాదేవీలు జరుగగా, గత నెల ఏప్రిల్లో రూ.4.94 లక్షల కోట్ల లావాదేవీలే �
న్యూఢిల్లీ, మే 1: కరోనా పరిస్థితుల నేపథ్యంలో 2019-20 ఆర్థిక సంవత్సరానికి (2020-21 మదింపు సంవత్సరం)గాను ఆలస్యమైన, సవరించిన ఆదాయ పన్ను (ఐటీ) రిటర్న్ల దాఖలు గడువును కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) శనివారం పొడ�
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం రూ.47 వేల మార్కును దాటిన బంగారం ధర ఇవాళ మళ్లీ దిగి వచ్చింది. ఢిల్లీలో మంగళవారం 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.305 తగ్గి రూ.46,756కు చేరింది. క్రితం ట్రేడ్లో త�
న్యూఢిల్లీ : కరోనా వైరస్ కేసుల వ్యాప్తితో భారత్ కు విమానాల రాకపోకలను హాంకాంగ్ మంగళవారం నుంచి మే 3 వరకూ రద్దు చేసింది. పాకిస్తాన్, ఫిలిప్పీన్స్ ల మధ్య తిరిగే విమానాలను మే 3 వరకూ రెండు వారాల పాట
త్వరలో ఖరారు చేయనున్న కేంద్రం న్యూఢిల్లీ, ఏప్రిల్ 15: పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియలో భాగంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021-22)లో ప్రైవేటీకరించనున్న రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులను నీతి ఆయోగ్ త్వరలో ఖరారు చేయను
మార్చిలో 7.39 శాతంగా నమోదు న్యూఢిల్లీ, ఏప్రిల్ 15: దేశంలో టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం (డబ్ల్యూపీఐ) రికార్డు స్థాయిలో పెరిగింది. గత నెలలో ఏకంగా 7.39 శాతానికి ఎగబాకి ఎనిమిదేండ్ల గరిష్ఠ స్థాయికి దూసుకెళ్లింది. ఫి�
70 ఏండ్లకు పెంచాలని పీఎఫ్ఆర్డీఏ ప్రతిపాదన న్యూఢిల్లీ, ఏప్రిల్ 15: జాతీయ పెన్షన్ పథకం (ఎన్పీఎస్)లో సభ్యులుగా చేరేందుకున్న వయోపరిమితిని 65 నుంచి 70 ఏండ్లకు పెంచాలని పెన్షన్ ఫండ్ నియంత్రణ సంస్థ పీఎఫ్ఆర�
ధర రూ.55,494.. ఎలక్ట్రిక్ చేతక్ బుకింగ్స్కు బ్రేకులు ముంబై, ఏప్రిల్ 15: బజాజ్ ఆటో కంపెనీ తన సీటీ మోటర్సైకిళ్ల శ్రేణిని మరింత విస్తరించింది. సీటీ-110ఎక్స్ బైక్ను గురువారం మార్కెట్లో ప్రవేశపెట్టింది. దీని ఎ
రూ.1,873 కోట్లతో నిధి ఏర్పాటు న్యూఢిల్లీ, ఏప్రిల్ 15: దేశంలోని చిరు వ్యాపారులకు చేయూతనిచ్చేందుకు 250 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.1,873 కోట్ల)తో నిధిని ఏర్పాటు చేస్తున్నట్లు ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ప్రకటించింది.