గ్రామ ఉజ్వల పథకాన్ని ప్రారంభించిన కేంద్రం న్యూఢిల్లీ, మా ర్చి 19: గ్రామీణ ప్రజలకు 10 రూ పాయలకే ఎల్ఈడీ బల్బులను అందించే కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ప్రభుత్వ రంగ సంస్థ ఎనర్జీ ఎఫీషియన�
న్యూఢిల్లీ, మార్చి 19: ఈ ఏడాది దేశ ఆర్థిక వ్యవస్థ 12 శాతం వృద్ధిరేటును నమోదు చేయవచ్చని గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ అంచనా వేసింది. గతేడాది డిసెంబర్ త్రైమాసికంలో జీడీపీ 0.4 శాతం వృద్ధిని కనబర్చిన నేపథ్యం
సెన్సెక్స్ 642, నిఫ్టీ 186 పాయింట్ల లాభంముంబై, మార్చి 19: స్టాక్ మార్కె ట్ల వరుస పతనాలకు బ్రేక్ పడింది. బ్లూచిప్ సంస్థల నుంచి లభించిన మద్దతుకు తోడు అంతర్జాతీయ మార్కెట్లు అనూహ్యంగా లాభపడటంతో వరుసగా ఐదు రోజు�
హైదరాబాద్ సెంటర్ను మరింత విస్తరించనున్న సంస్థన్యూఢిల్లీ, మార్చి 19: ఆఫీస్ స్థలాలు అద్దెకు ఇచ్చే స్మార్ట్వర్క్స్ తన వ్యాపారాన్ని మరింత విస్తరించడానికి రూ.250 కోట్ల మేర పెట్టుబడి పెట్టబోతున్నట్లు ప్ర�
ముంబై: దేశంలో విదేశీ మారక నిల్వలు రికార్డు స్థాయిలో దూసుకుపోతున్నాయి. మార్చి 12తో ముగిసిన వారాంతానికిగాను మరో 1.739 బిలియన్ డాలర్లు పెరిగి 582.037 బిలియన్ డాలర్లకు చేరుకున్నట్లు రిజర్వుబ్యాంక్ వెల్లడించింద�
న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సిన్ ప్రక్రియలో భాగస్వాములు కావాలని ఇన్సూరెన్స్ సంస్థలను బీమా రంగ రెగ్యులేటర్ ఐఆర్డీఏఐ శుక్రవారం మరోసారి కోరింది. పాలసీదారుల్లో కొవిడ్-19 వ్యాక్సిన్పై అవగాహనను పెంచాలన్నద�
న్యూఢిల్లీ: దేశీయ ఆటోమొబైల్ సంస్థ టాటా మోటర్స్ తాజాగా అంబులెన్సుల తయారీ విభాగంలోకి ప్రవేశించింది. రోగుల రవాణా కోసం ‘మ్యాజిక్ ఎక్స్ప్రెస్’ పేరుతో రూపొందించిన కాంపాక్ట్ అంబులెన్స్ను శుక్రవార�
చెన్నై: ఏసీలు, రిఫ్రిజిరేటర్ల తయారీ సంస్థ బ్లూస్టార్..వినియోగదారులకు మరోసారి షాకివ్వబోతున్నది. వచ్చేనెల నుంచి అన్ని రకాల ఉత్పత్తులను ధరలను పెంచబోతున్నట్లు ప్రకటించింది. ముడి సరుకులు, రవాణా చార్జిలు అధ�
ప్రతి ఐదుగురిలో ఇద్దరు ఔట్: పీడబ్ల్యూసీన్యూఢిల్లీ: పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానం.. సంప్రదాయ శ్రామిక శక్తిని మింగేస్తున్నది. అంతకంతకూ విస్తరిస్తున్న ఆటోమేషన్.. ఆందోళన కలిగించే స్థాయిలో కొలువులను కను�
న్యూఢిల్లీ: దేశంలో గత రెండు నెలలుగా వేగంగా పడిపోయిన పసిడి ధరలు క్రమంగా పుంజుకుంటున్నాయి. వారంలో క్రితం రూ.43 వేల దిగువకు చేరిన తులం పసిడి ధర.. గత నాలుగు రోజులుగా కొద్దికొద్దిగా పెరుగుతూ రూ.44,500 మార్
పెరుగుతున్న డిజిటల్ పేమెంట్ల సమస్యలు.. అంబుడ్స్మన్ వ్యవస్థకు వెల్లువలా ఫిర్యాదులు 2019-20 సంవత్సరంలో 3 లక్షలపైనే..ఆర్బీఐ తాజా నివేదికలో వెల్లడి సిటీబ్యూరో, మార్చి16 (నమస్తే తెలంగాణ): కొత్తగా అందుబాటులోకి వచ�
ముంబై, మార్చి 16: బ్రిటన్కు చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ బెంట్లీ మోటర్స్.. మంగళవారం దేశీయ మార్కెట్లోకి సరికొత్త ఎస్యూవీని అందుబాటులోకి తీసుకొచ్చింది. ‘బెంటెగా’ పేరుతో ప్రవేశపెట్టిన ఈ కారు ధర రూ.4.10 కోట
న్యూఢిల్లీ : కొత్త ఆర్ధిక సంవత్సరం వచ్చేస్తున్నది. వస్తూవస్తూ తనతోపాటు కొన్ని కొత్త నిబంధనలను కూడా వెంట తెస్తున్నది. కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం (ఏప్రిల్ 1) నుంచి కొత్త నిబంధనలు అమలులోకి రానున్నాయి. ము�
న్యూఢిల్లీ, మార్చి 9: జీవిత బీమా ప్రీమియం వసూళ్ళు మళ్లీ జోరందుకున్నాయి. ఫిబ్రవరి నెలలో నూతన బిజినెస్ ప్రీమియం వసూళ్ళు ఏకంగా 21% పెరిగి రూ.22,425.21 కోట్లకు చేరుకున్నాయి. ఈ విషయాన్ని ఐఆర్డీఏఐ వెల్లడించింది. దేశవ�
న్యూఢిల్లీ, మార్చి 9: వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) నిబంధనల్లో కేంద్ర ప్రభుత్వం మరో మార్పు చేసింది. రూ.50 కోట్ల టర్నోవర్ దాటిన వ్యాపార సంస్థలు బిజినెస్ టు బిజినెస్ (బీ2బీ) లావాదేవీలు నిర్వహించేందుకు ఎలక్ట్ర�