మార్చిలో 7.39 శాతంగా నమోదు న్యూఢిల్లీ, ఏప్రిల్ 15: దేశంలో టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం (డబ్ల్యూపీఐ) రికార్డు స్థాయిలో పెరిగింది. గత నెలలో ఏకంగా 7.39 శాతానికి ఎగబాకి ఎనిమిదేండ్ల గరిష్ఠ స్థాయికి దూసుకెళ్లింది. ఫి�
70 ఏండ్లకు పెంచాలని పీఎఫ్ఆర్డీఏ ప్రతిపాదన న్యూఢిల్లీ, ఏప్రిల్ 15: జాతీయ పెన్షన్ పథకం (ఎన్పీఎస్)లో సభ్యులుగా చేరేందుకున్న వయోపరిమితిని 65 నుంచి 70 ఏండ్లకు పెంచాలని పెన్షన్ ఫండ్ నియంత్రణ సంస్థ పీఎఫ్ఆర�
ధర రూ.55,494.. ఎలక్ట్రిక్ చేతక్ బుకింగ్స్కు బ్రేకులు ముంబై, ఏప్రిల్ 15: బజాజ్ ఆటో కంపెనీ తన సీటీ మోటర్సైకిళ్ల శ్రేణిని మరింత విస్తరించింది. సీటీ-110ఎక్స్ బైక్ను గురువారం మార్కెట్లో ప్రవేశపెట్టింది. దీని ఎ
రూ.1,873 కోట్లతో నిధి ఏర్పాటు న్యూఢిల్లీ, ఏప్రిల్ 15: దేశంలోని చిరు వ్యాపారులకు చేయూతనిచ్చేందుకు 250 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.1,873 కోట్ల)తో నిధిని ఏర్పాటు చేస్తున్నట్లు ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ప్రకటించింది.
క్యూ4లో రూ.2,972 కోట్ల లాభం న్యూఢిల్లీ, ఏప్రిల్ 15:దేశీయ ఐటీ రంగ సంస్థల లాభాల జోరు కొనసాగుతున్నది. ఇప్పటికే టీసీఎస్, ఇన్ఫోసిస్ ఆర్థిక ఫలితాల్లో రెండంకెల వృద్ధిని నమోదు చేసుకోగా..తాజాగా విప్రో కూడా ఇదే జాబితల
హైదరాబాద్, ఏప్రిల్ 15: రాష్ర్టానికి చెంది న ప్రముఖ ఫార్మా సంస్థ అరబిందో మరో కీలక నిర్ణయం తీసుకున్నది. ఇంజెక్టబుల్ వ్యాపారాన్ని విడగొట్టే ప్రతిపాదనకు కంపెనీ బోర్డు సభ్యులు ఏకగీవ్రంగా ఆమోదం తెలిపారు. ఫా�
ముంబై, ఏప్రిల్ 15: అమెరికాకు చెందిన ఆర్థిక సేవల సంస్థ సిటీబ్యాంక్.. భార త వ్యాపారం నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా 13 దేశాల్లో కన్జ్యూమర్ బ్యాంకింగ్ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రక
న్యూఢిల్లీ : భారత్ లో చిన్న, మధ్యతరహా వ్యాపారాలు, స్టార్టప్ లను ప్రోత్సహించేందుకు అమెజాన్ ఇండియా గురువారం 250 మిలియన్ డాలర్లతో వెంచర్ ఫండ్ ను ప్రకటించింది. ఈ నిధులను ప్రధానంగా ఆయా వ్యాపార
న్యూఢిల్లీ: కన్జూమర్ ప్రైస్ ఇండెక్స్ (సీపీఐ) రిటైల్ ద్రవ్యోల్బణం మరింత పెరిగింది. గత నెలలో నమోదైన 5.03 శాతం కంటే ఈసారి 0.49 శాతం అధికమై 5.52 శాతంగా నమోదైంది. కేంద్ర గణాంకాల కార్యాలయం ఈ వివరాలను వెల్లడి�
న్యూఢిల్లీ: దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.130 తగ్గి రూ.46,093కి చేరింది. క్రితం ట్రేడ్లో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.46,223 వద్ద ముగిసి