ముంబై, మార్చి 25: స్టాక్ మార్కెట్లు వరుసగా రెండోరోజు భారీగా నష్టపోయాయి. దేశంలో మరోసారి లాక్డౌన్ ప్రకటిస్తారన్న వార్తలతో మదుపరులు ఆందోళనకు గురయ్యారు. అమ్మకాలకు మొగ్గుచూపడంతో గురువారం సూచీలు తీవ్ర ఒత్త
న్యూఢిల్లీ: మీరు మీ పాన్ కార్డుతో ఆధార్ కార్డును లింక్ చేయించుకున్నారా..? అయితే మీరు నిశ్చితంగా ఉండవచ్చు. ఒకవేళ లింక్ చేయించుకోకపోతే మాత్రం ఈ నెల 31 లోగా తప్పకుండా లింక్ చేయించండి. లేదంటే మీ ఆధార్ కార�
న్యూఢిల్లీ: దేశంలో బంగారం, వెండి లోహాల ధరలు స్వల్పంగా తగ్గాయి. ఇవాళ దేశ రాజధాని ఢిల్లీలో తులం 24 క్యారెట్ బంగారం ధర రూ. 149 తగ్గి రూ.44,350కి చేరింది. క్రితం ట్రేడ్లో తులం స్వచ్ఛమైన బంగారం ధర రూ.44,499 వద్ద �
ప్రారంభ ధర రూ.1.06 కోట్లు న్యూఢిల్లీ, మార్చి 23: లగ్జరీ కార్ల తయారీ సంస్థ జాగ్వార్ ల్యాండ్ రోవర్ (జేఎల్ఆర్) తనదైన శైలిలో గర్జించింది. 2025 సంవత్సరం నాటికి విద్యుత్తో నడిచే కార్లను మాత్రమే తయారుచేసే బ్రాండ్�
న్యూఢిల్లీ: దేశంలో బంగారం, వెండి ధరలు మళ్లీ తగ్గాయి. దేశ రాజధాని ఢిల్లీలో 99.9 స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల బంగారం ధర రూ.302 తగ్గి రూ.44,269కి చేరింది. అంతర్జాతీయ మార్కెట్లలో రాత్రికి రాత్రే బంగారం ధరలు �
ఏప్రిల్ 1 నుంచి వేతనాల పెంపు 4.7 లక్షల మంది ఉద్యోగులకు లబ్ధి న్యూఢిల్లీ, మార్చి 19: దేశీయ ఐటీ దిగ్గ జం టీసీఎస్ (టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్) తమ ఉద్యోగులకు తీపి కబురు అందించింది. ఏప్రిల్ 1 నుంచి అన్ని విభాగాల�
గ్రామ ఉజ్వల పథకాన్ని ప్రారంభించిన కేంద్రం న్యూఢిల్లీ, మా ర్చి 19: గ్రామీణ ప్రజలకు 10 రూ పాయలకే ఎల్ఈడీ బల్బులను అందించే కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ప్రభుత్వ రంగ సంస్థ ఎనర్జీ ఎఫీషియన�
న్యూఢిల్లీ, మార్చి 19: ఈ ఏడాది దేశ ఆర్థిక వ్యవస్థ 12 శాతం వృద్ధిరేటును నమోదు చేయవచ్చని గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ అంచనా వేసింది. గతేడాది డిసెంబర్ త్రైమాసికంలో జీడీపీ 0.4 శాతం వృద్ధిని కనబర్చిన నేపథ్యం
సెన్సెక్స్ 642, నిఫ్టీ 186 పాయింట్ల లాభంముంబై, మార్చి 19: స్టాక్ మార్కె ట్ల వరుస పతనాలకు బ్రేక్ పడింది. బ్లూచిప్ సంస్థల నుంచి లభించిన మద్దతుకు తోడు అంతర్జాతీయ మార్కెట్లు అనూహ్యంగా లాభపడటంతో వరుసగా ఐదు రోజు�
హైదరాబాద్ సెంటర్ను మరింత విస్తరించనున్న సంస్థన్యూఢిల్లీ, మార్చి 19: ఆఫీస్ స్థలాలు అద్దెకు ఇచ్చే స్మార్ట్వర్క్స్ తన వ్యాపారాన్ని మరింత విస్తరించడానికి రూ.250 కోట్ల మేర పెట్టుబడి పెట్టబోతున్నట్లు ప్ర�
ముంబై: దేశంలో విదేశీ మారక నిల్వలు రికార్డు స్థాయిలో దూసుకుపోతున్నాయి. మార్చి 12తో ముగిసిన వారాంతానికిగాను మరో 1.739 బిలియన్ డాలర్లు పెరిగి 582.037 బిలియన్ డాలర్లకు చేరుకున్నట్లు రిజర్వుబ్యాంక్ వెల్లడించింద�
న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సిన్ ప్రక్రియలో భాగస్వాములు కావాలని ఇన్సూరెన్స్ సంస్థలను బీమా రంగ రెగ్యులేటర్ ఐఆర్డీఏఐ శుక్రవారం మరోసారి కోరింది. పాలసీదారుల్లో కొవిడ్-19 వ్యాక్సిన్పై అవగాహనను పెంచాలన్నద�