భారత్తో పన్నుa వివాదం నేపథ్యంలో జప్తుకు ప్రయత్నాలు రూ.12,600 కోట్ల కోసం అమెరికా కోర్టులో దావా న్యూఢిల్లీ, మే 15: బ్రిటన్కు చెందిన కెయిర్న్ ఎనర్జీ.. అమెరికా కోర్టులో దావా వేసింది. పన్ను వివాదం కేసులో అంతర్జాత�
న్యూఢిల్లీ, మే 15: కార్ల తయారీలో రెండో అతిపెద్ద సంస్థ హ్యుందాయ్ కూడా వారంటీ, ఉచిత సేవల గడువును మరో రెండు నెలలు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నది. దేశంలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రమవతుండటంతో పలు రాష్ట్ర ప్రభుత�
మరో రెండు రోజుల్లో ఉత్పత్తి ప్రారంభించేందుకు హీరో మోటోకార్ప్ సిద్ధమైంది. హర్యానా, ఉత్తరాఖండ్కు చెందిన 3 ప్లాంట్లు ఎల్లుండి నుంచి ప్రారంభం కానున్నాయి.
మళ్లీ పుంజుకుంటున్న పసిడి ధరలు త్వరలో రూ.50వేలను తాకే అవకాశాలు వచ్చే ఏడాది ఆఖరుకల్లా తులం రూ.57వేల పైనే? ఈ జనవరి-మార్చిలో దేశంలోకి 321 టన్నుల బంగారం దిగుమతి ఒక్క మార్చి నెలలోనే 160 టన్నులు రాక ఈ ఏడాదిలో ఇప్పటిదాక
మొబైల్ రీఛార్జ్ల కాలపరిమితిపై వినియోగదారుల ఫిర్యాదులు ట్రాయ్ జోక్యంపై చర్చాపత్రం జారీ న్యూఢిల్లీ, మే 13: టెలికం కంపెనీలు ఆఫర్ చేస్తున్న మొబైల్ రీఛార్జ్ల కాలపరిమితిపై వినియోగదారులు వ్యక్తంచేసిన ఆ
ముంబై, మే 13: గోఎయిర్ పేరు మారింది. 15 ఏండ్లుగా విమాన సేవలు అందిస్తున్న గోఎయిర్..ప్రస్తుతం గోఫస్ట్గా మార్చుకున్నది. తక్కువ చార్జీకే సేవలు అందించాలనే ఉద్దేశంతో సంస్థ ఈ నిర్ణయం తీసుకున్నది.మరోవైపు, వ్యాపార �
న్యూఢిల్లీ, మే 13: లుపిన్ ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. మార్చితో ముగిసిన 3 నెలల కాలానికిగాను సంస్థ రూ.460 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది. ఏడాది క్రితం నమోదైన రూ.390 కోట్లతో పోలిస్తే 18 శాతం అధ�
న్యూఢిల్లీ, మే 13: దేశంలో అతిపెద్ద స్టాక్ ఎక్సేంజ్లలో ఒకటైన బీఎస్ఈ ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. మార్చితో ముగిసిన మూడు నెలల కాలానికిగాను సంస్థ రూ.31.75 కోట్ల లాభాన్ని గడించింది. 2019-20 ఏడాది ఇదే సమయంలో రూ
న్యూఢిల్లీ : ఏప్రిల్ లో కూరగాయలు, ఆహారోత్పత్తుల ధరలు కొంతమేర తగ్గినా వంట నూనెల ధరలు మాత్రం సలసలా మండాయి. వంటనూనెల ధరలు ఏప్రిల్ లో ఏకంగా 26 శాతం ఎగబాకగా, మాంసం, చేపల ధరలు 16.68 శాతం పెరిగాయి. ఇక
ముంబై ,మే 12: ఈరోజు టాప్ గెయినర్స్ జాబితాలో టాటా మోటార్స్ 2.95 శాతం, ఎన్టీపీసీ 2.66 శాతం, పవర్ గ్రిడ్ కార్పోరేషన్ 2.57 శాతం, లార్సన్ 1.91 శాతం, ఐవోసీ 1.16 శాతం లాభపడ్డాయి. ఇవాళ టాప్ లూజర్స్ జాబితాలో ఎస్బీఐ లైఫ్ ఇన్సురెన్స్ 2.54
ముంబై ,మే 12: ఇటీవల క్రిప్టోకరెన్సీ పై చాలామందికి ఆసక్తి పెరుగుతున్నది. ముఖ్యంగా ఎథేరియం, బిట్ కాయిన్, లైట్ కాయిన్, డోజికాయిన్ వంటివాటికి ఆదరణ పెరుగుతుండడంతో అవి మరింతగా ఎగిసిపడుతున్నాయి. బిట్ కాయిన్ వంటివ�
ముంబై ,మే 12: నిన్న నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు ఈరోజు కూడా భారీ నష్టాల్లో ప్రారంభమయ్యాయి.సెన్సెక్స్ దాదాపు 500 పాయింట్లకు పైగా నష్టపోయింది. నిఫ్టీ 150 పాయింట్లకు పైగా పతనమైంది. ఆ తర్వాత కాస్త తేరుకున్న�
ముంబై ,మే 11 : స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లోఉండడంతో దీని ప్రభావం తీవ్రంగా కనిపించింది. దీనికి తోడు కరోనా భయాలు ఇన్వెస్టర్లకు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ కారణంగా కీలక రంగాల షేర్లు నష్టపోయాయి. టాప్ గెయినర్స�
ముంబై ,మే 11 : స్టాక్ మార్కెట్లు మంగళవారం భారీ నష్టాల్లో ట్రేడింగ్ ప్రారంభించాయి. ఓ సమయంలో సెన్సెక్స్ 450 పాయింట్ల వరకు నష్టపోగా… నిఫ్టీ 150 పాయింట్లకుపైగా క్షీణించింది. ఆ తర్వాత కాస్త కోలుకున్నట్లుగా కనిపించ�