ఢిల్లీ, జూన్ 9:ఆకాష్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ లిమిటెడ్ (ఏఈఎస్ఎల్)లో నిర్దిష్ట వాటాను బైజూస్ సొంతం చేసుకోవడానికి,బైజూస్లో ఏఈఎస్ఎల్ విలీనానికి కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ఆమోదం తెలిపింది. ప�
ముంబై , జూన్ 9: దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గుముఖం పట్టడంతో బుధవారం స్టాక్ మార్కెట్లపై ఆ ప్రభావం కనిపించింది. దీంతో సెన్సెక్స్ 52,401.41 పాయింట్ల వద్ద ప్రారంభమై, 52,446.92 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 52,204.99 పాయింట్ల వద్ద
ముంబై , జూన్ 9: స్టాక్ మార్కెట్లు ఇవాళ లాభాల్లో ప్రారంభమయ్యాయి. అమెరికా మార్కెట్లు మంగళవారం ఫ్లాట్గా ముగిశాయి. ఆసియా మార్కెట్లు అప్రమత్తంగా ఉన్నాయి. దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గుముఖం పట్టడం సూచీలకు కా
సూచీలు ఏ రోజుకారోజు కొత్త రికార్డులు నెలకొల్పిన ఈ జూన్ తొలివారం ఐదు ట్రేడింగ్ రోజుల్లో విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్పీ) దేశీ స్టాక్ మార్కెట్లోకి రూ. 9,500 కోట్లకుపైగా నిధులు కుమ్మరించారు. కరోన�
గృహస్తుల కొనుగోలు సామర్థ్యంపై అధిక పరోక్ష పన్నుల దెబ్బ ముంబై, జూన్ 8: పన్నుల భారం, ముఖ్యంగా అధిక పరోక్ష పన్నులు గృహస్తుల వినీమయ సామర్థ్యాన్ని దెబ్బ తీస్తున్నాయని ఇండియా రేటింగ్స్ అండ్ రిసెర్చ్ తెలిప�
ఇన్ఫోసిస్ దృష్టికి తీసుకెళ్లిన నిర్మలా సీతారామన్ న్యూఢిల్లీ, జూన్ 8: కొత్తగా ప్రారంభించిన ఆదాయం పన్ను (ఐటీ) ఈ-ఫైలింగ్ పోర్టల్లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. వీటిని వెబ్సైట్ను రూపొందించిన ఇన్ఫోసిస్
ప్రైవేటీకరణ దిశగా రెండు ప్రభుత్వ బ్యాంకులున్యూఢిల్లీ, జూన్ 8: ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణ సజావుగా సాగేందుకు ఉద్యోగుల మద్దతు చాలా అవసరమని గుర్తించినట్లుంది మోదీ సర్కారు. అందుకే రెండు ప్రభుత్వ రంగ బ్యాం�
న్యూఢిల్లీ, జూన్ 8: జర్మనీకి చెందిన విలాసవంతమైన కార్ల సంస్థ మెర్సిడెజ్-బెంజ్.. దేశీయ మార్కెట్లోకి అల్ట్రా-లగ్జరీ ఎస్యూవీ మోడల్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. జీఎల్ఎస్ 600 4 మెటిక్ పేరుతో పిలువబడే ఈ క�
సరికొత్త కారును పరిచయం చేసిన లంబోర్ఘినీ న్యూఢిల్లీ, జూన్ 8: ఇటలీకి చెందిన సూపర్ స్పోర్ట్స్ కార్ల తయారీ సంస్థ లంబోర్ఘినీ..దేశీయ మార్కెట్లోకి సరికొత్త హ్యురాక్ ఈవో రియర్-వీల్ డ్రైవ్ స్పైడర్ను పరిచ�
హైదరాబాద్, జూన్ 8 (నమస్తే తెలంగాణ): గోల్డెన్ జూబ్లీహిల్స్ హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ట్రైడెంట్ హోటల్) రుణ పరిష్కార ప్రణాళికను ఆమోదిస్తూ హైదరాబాద్లోని కంపెనీ లా ట్రిబ్యునల్ గత ఫిబ్రవరి 7న ఇచ్చిన
ప్రపంచ బ్యాంక్ అంచనా వాషింగ్టన్, జూన్ 8: ఈ ఏడాది దేశ వృద్ధిరేటు 8.3 శాతంగా నమోదు కావచ్చని ప్రపంచ బ్యాంక్ అంచనా వేసింది. వచ్చే ఏడాది 7.5 శాతంగా ఉండొచ్చని తెలిపింది. కరోనా వైరస్ ఉద్ధృతి భయంకరంగా ఉన్నా.. లాక్�
ఢిల్లీ ,జూన్ 8: కాలం చెల్లిన వాహనాల రీసైక్లింగ్ సదుపాయాలను దేశవ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్నట్లు రాంకీ ఎన్విరో ఇంజనీర్స్ ప్రకటించింది. రాంకీ ఎన్విరో ఇంజినీర్స్ హైదరాబాద్కు చెందిన సంస్థ. మొదటి దశలో హైదరాబ
ముంబై ,జూన్ 7: ఈరోజు స్టాక్ మార్కెట్లు లాభాల్లో కనిపించాయి. దీంతో టాప్ గెయినర్స్ జాబితాలో అదానీ పోర్ట్స్ 5.65 శాతం, టాటా మోటార్స్ 4.15 శాతం, ఎన్టీపీసీ 3.53 శాతం, పవర్ గ్రిడ్ కార్పోరేషన్ 3.05 శాతం, శ్రీ సిమెంట్స్ 2.98 శాతం ల�
ముంబై ,జూన్ 7: ఈరోజు స్టాక్ మార్కెట్లు లాభాల్లో ప్రారంభం అయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలు, దేశీయంగా కరోనా ఉద్ధృతి తగ్గుముఖం పట్టడం, వ్యాక్సినేషన్ ప్రక్రియ ఊపందుకోవడం, పలు రాష్ట్రాలు లాక్డౌ�