న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం రూ.47 వేల మార్కును దాటిన బంగారం ధర ఇవాళ మళ్లీ దిగి వచ్చింది. ఢిల్లీలో మంగళవారం 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.305 తగ్గి రూ.46,756కు చేరింది. క్రితం ట్రేడ్లో త�
న్యూఢిల్లీ : కరోనా వైరస్ కేసుల వ్యాప్తితో భారత్ కు విమానాల రాకపోకలను హాంకాంగ్ మంగళవారం నుంచి మే 3 వరకూ రద్దు చేసింది. పాకిస్తాన్, ఫిలిప్పీన్స్ ల మధ్య తిరిగే విమానాలను మే 3 వరకూ రెండు వారాల పాట
త్వరలో ఖరారు చేయనున్న కేంద్రం న్యూఢిల్లీ, ఏప్రిల్ 15: పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియలో భాగంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021-22)లో ప్రైవేటీకరించనున్న రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులను నీతి ఆయోగ్ త్వరలో ఖరారు చేయను
మార్చిలో 7.39 శాతంగా నమోదు న్యూఢిల్లీ, ఏప్రిల్ 15: దేశంలో టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం (డబ్ల్యూపీఐ) రికార్డు స్థాయిలో పెరిగింది. గత నెలలో ఏకంగా 7.39 శాతానికి ఎగబాకి ఎనిమిదేండ్ల గరిష్ఠ స్థాయికి దూసుకెళ్లింది. ఫి�
70 ఏండ్లకు పెంచాలని పీఎఫ్ఆర్డీఏ ప్రతిపాదన న్యూఢిల్లీ, ఏప్రిల్ 15: జాతీయ పెన్షన్ పథకం (ఎన్పీఎస్)లో సభ్యులుగా చేరేందుకున్న వయోపరిమితిని 65 నుంచి 70 ఏండ్లకు పెంచాలని పెన్షన్ ఫండ్ నియంత్రణ సంస్థ పీఎఫ్ఆర�
ధర రూ.55,494.. ఎలక్ట్రిక్ చేతక్ బుకింగ్స్కు బ్రేకులు ముంబై, ఏప్రిల్ 15: బజాజ్ ఆటో కంపెనీ తన సీటీ మోటర్సైకిళ్ల శ్రేణిని మరింత విస్తరించింది. సీటీ-110ఎక్స్ బైక్ను గురువారం మార్కెట్లో ప్రవేశపెట్టింది. దీని ఎ
రూ.1,873 కోట్లతో నిధి ఏర్పాటు న్యూఢిల్లీ, ఏప్రిల్ 15: దేశంలోని చిరు వ్యాపారులకు చేయూతనిచ్చేందుకు 250 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.1,873 కోట్ల)తో నిధిని ఏర్పాటు చేస్తున్నట్లు ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ప్రకటించింది.
క్యూ4లో రూ.2,972 కోట్ల లాభం న్యూఢిల్లీ, ఏప్రిల్ 15:దేశీయ ఐటీ రంగ సంస్థల లాభాల జోరు కొనసాగుతున్నది. ఇప్పటికే టీసీఎస్, ఇన్ఫోసిస్ ఆర్థిక ఫలితాల్లో రెండంకెల వృద్ధిని నమోదు చేసుకోగా..తాజాగా విప్రో కూడా ఇదే జాబితల
హైదరాబాద్, ఏప్రిల్ 15: రాష్ర్టానికి చెంది న ప్రముఖ ఫార్మా సంస్థ అరబిందో మరో కీలక నిర్ణయం తీసుకున్నది. ఇంజెక్టబుల్ వ్యాపారాన్ని విడగొట్టే ప్రతిపాదనకు కంపెనీ బోర్డు సభ్యులు ఏకగీవ్రంగా ఆమోదం తెలిపారు. ఫా�
ముంబై, ఏప్రిల్ 15: అమెరికాకు చెందిన ఆర్థిక సేవల సంస్థ సిటీబ్యాంక్.. భార త వ్యాపారం నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా 13 దేశాల్లో కన్జ్యూమర్ బ్యాంకింగ్ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రక