ముంబై ,జూన్ 19:దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన FAME (ఫాస్ట్ అడాప్షన్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్)-II ప్రాజెక్టులో భాగంగా ఎలక�
45.61 రెట్లు సబ్స్ర్కైబైన దొడ్ల డైరీ.. కిమ్స్కు 3.86 రెట్లు ఆదరణ న్యూఢిల్లీ, జూన్ 18: హైదరాబాద్కు చెందిన దొడ్ల డైరీ, కిమ్స్ దవాఖానల ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్లు విజయవంతమయ్యాయి. మదుపరుల నుంచి ఈ ఐపీవోలకు విశేష స్�
ఈ ఏడాది రెండోసారి జీతాల పెంపు న్యూఢిల్లీ, జూన్ 18: ఐటీ దిగ్గజ కంపెనీ విప్రో ఉద్యోగులకు బొనాంజా లభించింది. ఈ ఏడాది రెండోదఫా జీతాల పెంపును పొందబోతున్నారు. జూనియర్ ఉద్యోగులకు జీతాలు పెంచుతున్నట్లు విప్రో శ�
న్యూఢిల్లీ, జూన్ 18: మధ్యాహ్న భోజన పథకం కింద ప్రాధమిక పాఠశాలలు, అంగన్వాడీలకు ఆహార సరఫరాపై జీఎస్టీ వుండదని కేంద్ర ప్రత్యక్ష పన్నులు, కస్టమ్స్ బోర్డు (సీబీఐసీ) తెలిసింది. ఇటీవల జీఎస్టీ కౌన్సిల్ తీసుకున్న
హైదరాబాద్, జూన్ 18: ఫ్రీడమ్ రిఫైండ్ సన్ఫ్లవర్ ఆయిల్ 2 లీటర్ల జార్ను మార్కెట్లో ప్రవేశపెట్టినట్లు జెమినీ ఎడిబల్స్ అండ్ ఫ్యాట్స్ ఇండియా తెలిపింది. ఈ కొత్త జార్ను శుక్రవారం ఫ్రీడమ్ హెల్తీ కుకిం�
ప్రారంభ ధర రూ.1,16,800 l ఫాసినో 125 కొత్త మోడల్ ఆవిష్కరణ న్యూఢిల్లీ, జూన్ 18: యమహా మోటర్ ఇండియా దేశీయ విపణికి తమ ఎఫ్జెడ్ శ్రేణిలో మరో సరికొత్త ద్విచక్ర వాహనాన్ని పరిచయం చేసింది. ఎఫ్జెడ్-ఎక్స్ పేరుతో శుక్రవా�
ప్రారంభ ధర రూ.16.3 లక్షలు 6-7 సీట్లతో పరిచయం న్యూఢిల్లీ, జూన్ 18: హ్యుందాయ్ మోటర్ ఇండియా శుక్రవారం దేశీయ మార్కెట్లోకి స్పోర్ట్స్ యుటిలిటి వెహికిల్ (ఎస్యూవీ) శ్రేణిలో తమ సరికొత్త వాహనాన్ని విడుదల చేసింది.
ముంబై ,జూన్ 18: బిలియనీర్ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ తన లిస్టెడ్ కంపెనీల షేర్లు నష్టపోయాయాడు. ఈ వారం స్టాక్ మార్కెట్స్ నష్టపోవడంతో ప్రపంచ సంపద సూచికలపై అదానీ నికర విలువ బాగా తగ్గింది. రెండు లిస్టెడ్ సంస్�
న్యూఢిల్లీ : పిల్లల ఎడ్యుకేషన్, మెరుగైన భవిష్యత్ కోసం ఎన్నో పెట్టుబడి పధకాలు అందుబాటులో ఉన్న సరైన స్కీమ్ ఎంచుకోవడం అంత సులభం కాదు. పిల్లల కోసం మెరుగైన పధకాల కోసం చూసే కంటే వైవిధ్యమైన పెట్�
ఢిల్లీ, జూన్18: కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో అన్నిరంగాల్లో ఆర్థికంగా దెబ్బతిన్నాయి. అటువంటి సమయంలోను ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ (కేవీఐసీ) అత్యధిక టర్నోవర్ను నమోదు చేసింది. 2020-21 సంవత్సరంలో కె�
ముంబై, జూన్ 17: దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ఉన్నాయి.సెన్సెక్స్ 52,122.25 పాయింట్ల వద్ద ప్రారంభమై, 52,523.88 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 52,099.72 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ 15,648.30 పాయింట్ల వద్ద ప్రారంభమై, 15,769.3
ముంబై, జూన్ 17: ఈరోజు కూడా దేశీయ స్టాక్ మార్కెట్లు నిరాశే మిగిల్చాయి. మళ్లీ భారీ నష్టాల్లో ట్రేడింగ్ ప్రారంభించాయి. ఓ సమయంలో కాస్త కోలుకున్నట్లుగా కనిపించినప్పటికీ ఏ దశలోను కోలుకోలేదు.సెన్సెక్స్ 170 పాయింట్