ఏప్రిల్-జూన్ ఆదాయం రూ.45,411 కోట్లు షేర్కు రూ.7 మధ్యంతర డివిడెండ్ న్యూఢిల్లీ, జూలై 8: ఐటీ దిగ్గజం టీసీఎస్ జూన్తో ముగిసిన త్రైమాసికంలో రూ.9,008 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గతేడాది ఇదే కాలంతో పోల్చితే 28.5 శా�
కోయంబత్తూర్, జూలై 8: ఈ నెల 26, 27 తేదీల్లో తమ వార్షిక ప్రైమ్ డే సేల్ను నిర్వహించనున్నట్లు ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ గురువారం ప్రకటించింది. సామ్సంగ్, షియా మీ, ఇంటెల్, అడిడాస్ తదితర సంస్థ ల నుంచి 300లకుపైగ�
హైదరాబాద్ నుంచి 11 గమ్యస్థానాలకు రాకపోకలు హైదరాబాద్, జూలై 8 (నమస్తే తెలంగాణ): కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో భారత్ నుంచి పలు దేశాలకు విమాన సర్వీసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఇప్పటికే హైదరాబాద్ �
చైర్మన్ పదవిని మార్చిన కేంద్రం న్యూఢిల్లీ, జూలై 8: ప్రభుత్వ రంగ జీవిత బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ)కు చైర్మన్ స్థానంలో సారథ్యం వహించేందుకు కేంద్ర ప్రభుత్వం.. చీఫ్ ఎగ్జిక్యూటివ�
బ్రస్సెల్స్, జూలై 8: జర్మనీ ఆటో దిగ్గజ సంస్థలు దైమ్లర్, బీఎండబ్ల్యూ, ఫోక్స్వాగన్, ఆడీ, పోర్షేలపై గురువారం యూరోపియన్ యూనియన్ (ఈయూ) ఏకంగా దాదాపు రూ.7,500 కోట్ల జరిమానా వేసింది. పర్యావరణానికి ముప్పు తెచ్చేలా
ముంబై, జూలై 8: కొద్దిరోజులుగా వరుస రికార్డులు సృష్టిస్తున్న భారత స్టాక్ మార్కెట్లకు గురువారం గ్లోబల్ షాక్ తగిలింది. విదేశీ ఈక్విటీ మార్కెట్ల భారీ పతనం నేపథ్యంలో దేశీయ సూచీలు కూడా నష్టాల్ని చవిచూశాయి. �
రూ.9,375 కోట్ల ఐపీవో 14న పబ్లిక్ ఇష్యూ మొదలు షేర్ ధరల శ్రేణి రూ.72-76 న్యూఢిల్లీ, జూలై 8: ఫుడ్ ఆర్డర్ వేదిక జొమాటో రూ.9,375 కోట్ల పబ్లిక్ ఇష్యూకు వస్తున్నది. ఈ ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో) ఈ నెల 14న మొదలై 16న ముగియను�
న్యూఢిల్లీ, జూలై 8: కెయిర్న్ ఎనర్జీతో పన్ను వివాదం కేసులో భారత్కు ఎదురుదెబ్బ తగిలింది. ఫ్రెంచ్ కోర్టు తీర్పుతో పారిస్లోని 20 కేంద్ర ప్రభుత్వ ఆస్తుల్ని కెయిర్న్ జప్తు చేసింది. వీటి విలువ దాదాపు రూ.200 కోట
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆదాయ వృద్ధి 11 శాతం: క్రిసిల్ ముంబై, జూలై 7: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత ఐటీ సేవల పరిశ్రమ పటిష్టమైన రికవరీ సాధిస్తుందని, ఆదాయం 11 శాతం మేర వృద్ధి చెందుతుందని రేటింగ్స్ ఏజెన్సీ
ముంబై, జూలై 7: కొద్ది వారాలుగా వరుస రికార్డులు నెలకొల్పుతున్న బీఎస్ఈ సెన్సెక్స్.. మరో కొత్త ఫీట్ సాధించింది. తొలిసారిగా 53,000 పాయింట్లపైన ముగిసింది. ఇటీవల ఈ సూచీ 53,000 పాయింట్ల స్థాయిని రెండు దఫాలు అధిగమించిన�
డైనావ్యాక్స్తో బయోలాజికల్-ఈ ఒప్పందం హైదరాబాద్, జూలై 7 (నమస్తే తెలంగాణ): కరోనా కట్టడికి సొంతం గా అభివృద్ధి చేస్తున్న ‘కార్బొవ్యాక్స్’ టీకా సామర్థ్యాన్ని పెంచడంపై హైదరాబాదీ దిగ్గజ ఫార్మా సంస్థ బయోలా�
హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 7(నమస్తే తెలంగాణ): దక్షిణ మధ్య రైల్వేకు టాప్ జీఎస్టీ పేయర్ అవార్డు లభించింది. గత ఆర్థిక సంవత్సరానికి (2020-21) గాను సర్వీస్ ప్రొవైడర్ కేటగిరిలో ఈ ఘనత దక్కింది. జీఎస్టీ నాల్గో వార్�
అహ్మదాబాద్,జూలై :దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్నిప్రోత్సహించేందుకు కేంద్ర సర్కారు ఫాస్టర్ ఎడాప్షన్ అండ్ మాన్యుఫాక్చరింగ్ ఆఫ్ హైబ్రిడ్ అండ్ ఎలక్ట్రికల్ వెహికల్స్ (ఫేమ్)పథకాన్ని ప్రవేశపెట్టిన సంగ