రూ.3,497 కోట్లకు 40.95 శాతం వాటా కొనుగోలు మరో 26 శాతం వాటాకు ఓపెన్ ఆఫర్ న్యూఢిల్లీ, జూలై 16: ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్.. సెర్చ్ ఇంజన్ ప్లాట్ఫామ్ను నిర్వహిస్తున్న జస్ట్డయల్ ను టేకోవ�
ఐపీవో 38 రెట్లు సబ్స్ర్కైబ్ న్యూఢిల్లీ, జూలై 16: ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్ జొమాటో రూ.9,375 కోట్ల ఐపీవో సూపర్ సక్సెస్ అయ్యింది. శుక్రవారం ఇష్యూ గడువు ముగిసే సమయానికి 38.25 రెట్లు ఓవర్ సబ్స్క్రయిబ్ అయ్యింది.
ప్రపంచ స్మార్ట్ఫోన్ల మార్కెట్లో నంబర్ 2 బ్రాండ్ న్యూఢిల్లీ, జూలై 16: చైనా స్మార్ట్ఫోన్ల కంపెనీ షియామి ప్రపంచ స్మార్ట్ఫోన్ల మార్కెట్లో రెండో స్థానానికి ఎగబాకింది. ఈ ఏప్రిల్-జూన్లో ఫోన్ల అమ్మకాల్లో �
రాష్ట్రంలో పెట్టుబడుల నిర్ణయం నేపథ్యంలో పరుగులు తీస్తున్న షేర్లు వారం రోజుల్లో 85 శాతానికిపైగా పెరిగిన విలువ ముంబై, జూలై 16: దేశీయ స్టాక్ మార్కెట్లలో కిటెక్స్ గార్మెంట్స్ షేర్ల హవా నడుస్తున్నది. తెలంగా
ముంబై ,జూలై :నిన్న ఆల్టైమ్ గరిష్ఠాలను తాకిన సూచీలు ఈరోజు నష్టపోయాయి. ప్రారంభ సెషన్ లో స్వల్ప లాభాలతో మొదలైనా, చివరకు సూచీలు నష్టాలతో ముగిశాయి.సెన్సెక్స్ 18.79 పాయింట్లు కోల్పోయి 53,140 వద్ద ముగియగా, నిఫ్టీ 0.80 శాత�
వృద్ధిపథంలో రాష్ట్ర నిర్మాణ రంగం హైదరాబాద్లో అత్యంత అనుకూల వాతావరణం దోహదం చేస్తున్న ప్రభుత్వ విధానాలు ప్రశంసిస్తున్న రియల్ ఎస్టేట్ నిపుణులు భూముల ధరల పెంపును స్వాగతిస్తున్నాం: క్రెడాయ్ రిజిస్ట్ర
జీఎస్టీ పరిహారం విడుదల చేసిన కేంద్రం హైదరాబాద్, జూలై 15 (నమస్తే తెలంగాణ): కేంద్ర ఆర్థిక శాఖ గురువారం అన్ని రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు రూ.75 వేల కోట్ల జీఎస్టీ పరిహారాన్ని విడుదల చేసింది. ఇందులో తెలంగ�
ముంబై: మార్కెట్లు వరుసగా నాలుగో రోజు లాభాల్లో ముగిశాయి. ఈరోజు కూడా లాభాలతోనే ముగిశాయి. సూచీలు ఆల్ టైమ్ గరిష్టాన్ని తాకాయి. సెన్సెక్స్ 53,000 పాయింట్లను దాటగా, నిఫ్టీ 15900కు పైన నిలిచింది.లాభాలతో ప్రారంభమైన మార్�
ఢిల్లీ, జూలై :ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ తాజాగా జస్ట్డయల్ను సొంతం చేసుకోవడానికి చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. 800 నుంచి 900 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేయడానికి జస్ట్డయల్తో చర్చల
ఢిల్లీ, జూలై :’జేఎస్డబ్ల్యూ సిమెంట్’లో వాటాను ‘సినర్జీ మెటల్స్ ఇన్వెస్ట్మెంట్స్ హోల్డింగ్ లిమిటెడ్’ కొనుగోలు చేయడానికి సంబంధించి మార్గం సుగమమైంది. అందుకు ‘కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా&
ముంబై, జూలై : స్టాక్ మార్కెట్లు ఇవాళ లాభాల్లో మొదలయ్యాయి. ప్రారంభ ట్రేడింగ్ లో బెంచ్ మార్క్ సూచీలు సెన్సెక్స్ 117 నిఫ్టీ 33 పాయింట్ల మేర లాభాలను నమోదు చేయగా …సెన్సెక్స్ 107 పాయింట్ల లాభంతో 53,007 వద్దకు చేరింది. ని�