ముంబై, ఆగస్టు 31: విద్యుత్తు ఆధారిత ద్విచక్ర వాహన (ఎలక్ట్రిక్ టూవీలర్లు) కొనుగోలుదారులకు సులభంగా రుణాలు లభించేలా వీల్స్ ఈఎంఐతో హీరో ఎలక్ట్రిక్ భాగస్వామ్యం ఏర్పర్చుకున్నది. దీంతో ఆకర్షణీయమైన వడ్డీరేట్
డిస్నీప్లస్ హాట్స్టార్ సబ్స్క్రిప్షన్తో పరిచయం న్యూఢిల్లీ, ఆగస్టు 31: రిలయన్స్ జియో.. సరికొత్త ప్రీ-పెయిడ్ ప్లాన్లను మంగళవారం పరిచయం చేసింది. డిస్నీప్లస్ హాట్స్టార్పై అన్ని కంటెంట్లకు అపరిమిత
రూ.566 కోట్లు న్యూఢిల్లీ, ఆగస్టు 31: పబ్లిక్ ఇష్యూకు వెళ్తున్న విజయ డయాగ్నోస్టిక్ సెంటర్.. యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ.566 కోట్లకుపైగా నిధులను సమీకరించింది. ఈ మేరకు మంగళవారం ఆ సంస్థ ప్రకటించింది. విజయ డయాగ్�
జూలై చివరినాటికి 21.3 శాతం న్యూఢిల్లీ, ఆగస్టు 31: కేంద్ర ప్రభుత్వం ద్రవ్యలోటు అదుపులోనే ఉంటున్నది. 2021-22 పూర్తి ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్లో నిర్దేశించిన ద్రవ్యలోటులో జూలై చివరినాటికి 21.3 శాతం (రూ.3.21 లక్షల కోట్ల�
న్యూఢిల్లీ, ఆగస్టు 31: ప్రధాన మౌలిక రంగాలు జూలై నెలలో 9.4 శాతం వృద్ధిని సాధించాయి. గతేడాది ఇదేనెలలో ఏర్పడిన లోబేస్ కారణంగా ఈ జూలైలో బొగ్గు, సహజవాయువు, ఉక్కు, సిమెంటు, విద్యుత్ ఉత్పత్తిలో వృద్ధి నమోదయ్యిందని �
MSME | రాష్ట్రంలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థ (ఎంఎస్ఎంఈ)లు జోరుమీదున్నాయి. తెలంగాణ ఏర్పాటు తరువాత 13 వేలకుపైగా ఎంఎస్ఎంఈలు రాగా, వాటి ద్వారా దాదాపు రెండున్నర లక్షల మందికి ఉపాధి లభించింది. రాష్ట్ర ప్రభుత్వం
ముంబై, ఆగస్టు 30: బుల్ జోరు కొనసాగుతున్నది. రికార్డుల మీద రికార్డులు బద్దలు కొడుతున్న దేశీయ స్టాక్ మార్కెట్లు మరో ఉన్నత శిఖరానికి చేరుకున్నాయి. మదుపరులు ఎగబడి కొనుగోళ్ళు జరుపడంతో 30 షేర్ల ఇండెక్స్ సూచీ స
హైదరాబాద్, ఆగస్టు 30: స్మార్ట్ డిజైన్తో కొత్తగా పలు కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల్ని బీపీఎల్ విడుదల చేసింది. ఫైటెక్ ఫిల్ట్రేషన్తో ఏసీలను, యాంటీ బాక్టీరియల్ యాంటీ డస్ట్ డెకొరేటివ్ ఫ్యాన్ల�
న్యూఢిల్లీ, ఆగస్టు 30: ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ టీవీఎస్ మోటార్ కంపెనీ… దేశీయ మార్కెట్లోకి సరికొత్త బైకును అందుబాటులోకి తీసుకొచ్చింది. తన ఫ్లాగ్షిప్ మోడలైన అపాచీ 310ను సరికొత్తగా ఆవిష్కరించింది. రేస్�
వచ్చే నెలలో ధరలను పెంచుతున్న సంస్థ న్యూఢిల్లీ, ఆగస్టు 30: పండుగ సీజన్లో కార్లను కొనుగోలు చేయాలనుకునేవారికి షాకిచ్చింది మారుతి సుజుకీ. నెల రోజుల క్రితం వాహన ధరలను పెంచిన సంస్థ..మళ్లీ వచ్చే నెలలో మరింత పెంచ�
ఏప్రిల్-జూన్ క్వార్టర్కు వివిధ సంస్థల అంచనాలు నేడు అధికారిక గణాంకాల వెల్లడి న్యూఢిల్లీ, ఆగస్టు 30: భారత్ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు ఈ ఏడాది ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో భారీగా పెరుగుతుందన
రిలయన్స్తో డీల్ జరగకపోతే దివాలా తీస్తాం: బియానీ న్యూఢిల్లీ, ఆగస్టు 28:రిలయన్స్ రిటైల్తో కుదిరిన రూ.24,714 కోట్ల ఒప్పందానికి బ్రేక్వేస్తూ గతంలో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్ని నిలిపివేయాలంటూ కిశోర్�
ఏప్రిల్-జూన్ క్వార్టర్లో 22 బిలియన్ డాలర్లు న్యూఢిల్లీ, ఆగస్టు 28: విదేశీ పెట్టుబడులు ఆకట్టుకోవడంలో దూసుకుపోతున్నది భారత్. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికమైన ఏప్రిల్-జూన్ మధ్యకాలంలో దేశంలో�
న్యూఢిల్లీ, ఆగస్టు 28: దీర్ఘకాలిక సరఫరా చేసే ఉద్దేశంలో భాగంగా బయోలాజికల్ ఈతో ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు వివో బయో టెక్నాలజీ శనివారం ప్రకటించింది. ఇరు సంస్థల మధ్య కుదిరిన ఈ ఒప్పందం విలువ రూ.20 కోట్ల నుంచి