న్యూఢిల్లీ : ఇటాలియన్ మోటార్సైకిల్ బ్రాండ్ భారత్లో డుకాటి 2021 మాన్స్టర్ బుకింగ్స్ను సోమవారం ప్రారంభించింది. రూ లక్ష టోకెన్ అడ్వాన్స్తో ఈ బైక్ను బుక్ చేసుకునే వెసులుబాటు కల్పించింది. న్యూ మాన�
దేశంలో 83 శాతానికిపైగా ఎస్ఎంఈలకు ఆర్థిక ఇబ్బందులు ప్రభావం చూపని కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు ట్రేడ్ఇండియా తాజా సర్వే ఆ ప్యాకేజీ.. ఈ ప్యాకేజీలంటూ ఊదరగొడుతున్న కేంద్ర ప్రభుత్వం.. కష్టాల్లో ఉన్న వ్యాపార, పారి
హైదరాబాద్, సెప్టెంబర్ 18 (నమస్తే తెలంగాణ): వైస్రాయ్ హోటల్ రుణ పరిషార ప్రణాళిక విషయంలో సీఎఫ్ఎం అసెట్ రీకన్స్ట్రక్షన్ పిటిషన్ను జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ కొట్టేయడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. �
ఒక్కరోజే రూ.1,130 తగ్గిన తులం రూ.45,207కు చేరిక న్యూఢిల్లీ, సెప్టెంబర్ 17: గతకొద్ది రోజులుగా తరచూ పడిపోతున్న బంగారం ధరలు.. శుక్రవారం మరింతగా దిగివచ్చాయి. దేశ రాజధాని ఢిల్లీలో ఈ ఒక్కరోజే తులం ధర రూ.1,130 తగ్గింది. దీంతో
న్యూఢిల్లీ : భారత్లో టాటా సఫారి గోల్డ్ ఎడిషన్ టీజర్ను విడుదల చేసిన కంపెనీ తాజాగా లాంఛ్ వివరాలను వెల్లడించింది. రానున్న పండగ సీజన్ నేపధ్యంలో ప్రత్యేక డిజైన్తో ముందుకు రానున్న ఈ ఎస్యూవీన�
0.25 శాతం తగ్గిన గృహ, వాహన రుణాల వడ్డీరేట్లు ప్రాసెసింగ్ ఫీజు తొలగింపు ముంబై, సెప్టెంబర్ 16: బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ) రాబోయే పండుగ సీజన్ దృష్ట్యా తమ రిటైల్ రుణగ్రహీతల కోసం గురువారం పలు ఆఫర్లను ప్రకటించ�
న్యూఢిల్లీ: గ్లోబల్ మార్కెట్ ప్రభావంతో న్యూఢిల్లీలో 99.9 స్వచ్ఛత కలిగిన పది గ్రాముల బంగారం ధర రూ.500 తగ్గి రూ. 46 వేల దిగువకు చేరుకున్నది. కిలో వెండి సైతం ఏకంగా రూ. 720 తగ్గి రూ.61,540 వద్దకు చేరుకున్నది. హైదరాబాద్లో
న్యూఢిల్లీ : కార్పొరేట్ రంగంలో ముఖ్యంగా ఐటీలో ఉద్యోగుల వలసల రేటు అత్యధికంగా ఉండటంతో నైపుణ్యాలు కలిగిన టెకీలను కాపాడుకునేందుకు కంపెనీలు టాప్ పెర్ఫామర్స్కు నజరానాలు ప్రకటిస్తున్నాయి. క్వ
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 15: బ్యాడ్ బ్యాంక్గా వ్యవహరిస్తున్న నేషనల్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ (ఎన్ఏఆర్సీఎల్) జారీచేసే సెక్యూరిటీ పత్రాలకు ప్రభుత్వ గ్యారంటీని ఇచ్చే ప్రతిపాదనను కేంద్ర క్యాబి
సెన్సెక్స్ 476 పాయింట్లు జంప్ ముంబై, సెప్టెంబర్ 15: కొద్దిరోజుల విరామానంతరం బుధవారం తిరిగి స్టాక్ సూచీలు కొత్త రికార్డుల్ని నెలకొల్పాయి. టెలికం, ఆటో రంగాలకు కేంద్రం ప్యాకేజీలను ప్రకటించిన నేపథ్యంలో బీ�
ముగిసిన బిడ్డింగ్ ప్రక్రియ న్యూఢిల్లీ, సెప్టెంబర్ 15: ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా కొనుగోలు రేసులో టాటాలు పోటీపడుతున్నారు. ఎయిర్ ఇండియా కోసం బిడ్ దాఖలు చేసినట్లు టాటా సన్స్ అధికారప్రతి�