భారత్పై ఎస్ అండ్ పీ అంచనా న్యూఢిల్లీ, సెప్టెంబర్ 8: వచ్చే త్రైమాసికాల్లో భారత్ పటిష్ఠ ఆర్థికాభివృద్ధిని సాధిస్తుందని అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ ఎస్ అండ్ పీ గ్లోబల్ రేటింగ్స్ అంచనావేసింది. ప్ర�
ముంబై : కరోనా మహమ్మారి నెమ్మదించినా దేశవ్యాప్తంగా కొత్త ఉద్యోగాలు ఆశించిన స్ధాయిలో అందుబాటులోకి రావడం లేదు. జులైలో 6.96 శాతంగా ఉన్న నిరుద్యోగ రేటు ఆగస్ట్లో 8.32 శాతానికి ఎగబాకిందని సెంటర్ ఫర్ మా�
న్యూఢిల్లీ : దేశంలో అతిపెద్ద కార్ల తయారీ సంస్ధ ఈ ఏడాది మూడవసారి కార్ల ధరలను పెంచింది. ఎంపిక చేసిన మోడల్స్ ధరలను రెండు శాతం పెంచినట్టు మారుతి సుజుకి సోమవారం స్టాక్ ఎక్స్ఛేంజ్లకు తెలిపింది. మ�
న్యూఢిల్లీ : ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి ఆగస్ట్ 30 మధ్య 23.99 లక్షల మంది పన్ను చెల్లింపుదారులకు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) రూ 67,401 కోట్ల విలువైన రిఫండ్స్ జారీ చేసిందని ఆదాయ పన్ను శాఖ శనివా�
ఏడాదిలోనే 10 పరిశ్రమల ఏర్పాటు, ఉత్పత్తి నిర్మాణ దశలో మరో 90 యూనిట్లు అన్ని హంగులతో మౌలిక సదుపాయాల కల్పన ఇండస్ట్రియల్ పార్కు విస్తరణ దిశగా రాష్ట్ర ప్రభుత్వం దండు మల్కాపూర్ గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కులో
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 1: దేశీయంగా వాహన విక్రయాలు ఊపందుకున్నాయి. కరోనా సంక్షోభం నేపథ్యంలో అమ్మకాలు లేక దిగాలు పడిన ఆటో రంగానికి ఊరటనిచ్చేలా ఆగస్టులో సేల్స్ జోరుగా జరిగాయి. హ్యుందాయ్, టాటా, మహీంద్రా, టయ�
ఆగస్టు నెలలో రూ.1.12 లక్షల కోట్లు l 30 శాతం వృద్ధి న్యూఢిల్లీ, సెప్టెంబర్ 1: దేశంలో ఆర్థిక కార్యకలాపాలు పుంజుకున్నాయనడానికి నిదర్శనంగా జీఎస్టీ వసూళ్లు వరుసగా రెండో నెలలో రూ.1 లక్ష కోట్లను మించాయి. ఆగస్టు నెలలో �
జేఎల్ఎల్ సర్వేలో కార్పొరేట్ ఉద్యోగుల అభిలాష ముంబై, సెప్టెంబర్ 1: కొవిడ్ పరిస్థితులు తొలగిన అనంతరం వారానికి ఒక్క రోజైనా ఇంటి నుంచి పనిచేయాలని మెజారిటీ కార్పొరేట్ ఉద్యోగులు కోరుకుంటున్నారు. ఇండియా�
డివిడెండు రూ.18.50 న్యూఢిల్లీ, సెప్టెంబర్ 1: ఒక్కో ఈక్విటీ షేరుకు రూ.18.50 చొప్పున మధ్యంతర డివిడెండు చెల్లించే ప్రతిపాదనకు కమోడిటీ దిగ్గజం వేదాంత లిమిటెడ్ డైరెక్టర్ల బోర్డు బుధవారం ఆమోదం తెలిపింది. రూ.1 ముఖవిల�