న్యూఢిల్లీ : కార్పొరేట్ రంగంలో ముఖ్యంగా ఐటీలో ఉద్యోగుల వలసల రేటు అత్యధికంగా ఉండటంతో నైపుణ్యాలు కలిగిన టెకీలను కాపాడుకునేందుకు కంపెనీలు టాప్ పెర్ఫామర్స్కు నజరానాలు ప్రకటిస్తున్నాయి. క్వ
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 15: బ్యాడ్ బ్యాంక్గా వ్యవహరిస్తున్న నేషనల్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ (ఎన్ఏఆర్సీఎల్) జారీచేసే సెక్యూరిటీ పత్రాలకు ప్రభుత్వ గ్యారంటీని ఇచ్చే ప్రతిపాదనను కేంద్ర క్యాబి
సెన్సెక్స్ 476 పాయింట్లు జంప్ ముంబై, సెప్టెంబర్ 15: కొద్దిరోజుల విరామానంతరం బుధవారం తిరిగి స్టాక్ సూచీలు కొత్త రికార్డుల్ని నెలకొల్పాయి. టెలికం, ఆటో రంగాలకు కేంద్రం ప్యాకేజీలను ప్రకటించిన నేపథ్యంలో బీ�
ముగిసిన బిడ్డింగ్ ప్రక్రియ న్యూఢిల్లీ, సెప్టెంబర్ 15: ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా కొనుగోలు రేసులో టాటాలు పోటీపడుతున్నారు. ఎయిర్ ఇండియా కోసం బిడ్ దాఖలు చేసినట్లు టాటా సన్స్ అధికారప్రతి�
మహీంద్రా గ్రూప్ ట్రక్-బస్ విభాగం.. ఆల్-న్యూ ఫ్యూరియో 7 శ్రేణిలో తేలికపాటి వాణిజ్య ట్రక్కులను మార్కెట్లోకి విడుదల చేసింది. 4-టైర్ కార్గో, 6-టైర్ కార్గో హెచ్డీ, 6-టైర్ టిప్పర్లను పరిచయం చేసింది. ప్రార�
ఎంజీ మోటర్ బుధవారం దేశీయ మార్కెట్కు ఆస్టర్ మోడల్ మధ్యశ్రేణి ఎస్యూవీని పరిచయం చేసింది. అత్యాధునిక హంగులతో వచ్చిన ఈ కారును.. ఈ నెల 19 నుంచి కంపెనీ షోరూంలలో ప్రదర్శించనున్నారు. ఆ తర్వాతే బుకింగ్స్ ప్రా�
టాటా గ్రూప్ నాయకత్వంలో ఎలాంటి నిర్మాణాత్మక మార్పుల్లేవ్ టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ స్పష్టం తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసిన రతన్ టాటా న్యూఢిల్లీ, సెప్టెంబర్ 15: టాటా గ్రూప్ నాయకత్వంలో ఎట
smart phone offers | స్మార్ట్ఫోన్ ప్రియులకు షాక్. ఈసారి పండుగ సీజన్లో కొత్తకొత్త స్మార్ట్ఫోన్లు.. రకరకాల ఆఫర్లు పెద్దగా ఉండకపోవచ్చంటున్నారు పరిశ్రమ నిపుణులు. సాధారణంగా ఏటా పండుగ సీజన్ (సెప్టెంబర్ నుంచి జనవరి
17న కౌన్సిల్ సమావేశంలో నిర్ణయానికి అవకాశం న్యూఢిల్లీ, సెప్టెంబర్ 14: పెట్రోల్, డీజిల్పై దేశమంతటా ఒకే పన్ను విధించేలా జీఎస్టీ పరిధిలో చేర్చే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ రెండు ప్రధాన �
దేశంలోనే తొలిసారిగా ప్రారంభించిన శ్రీ చక్ర పాలీప్లాస్ట్ హైదరాబాద్, సెప్టెంబర్ 14: ప్రముఖ ప్లాస్టిక్ రీసైక్లింగ్, వ్యర్థ నిర్వహణ కంపెనీ శ్రీ చక్ర పాలీప్లాస్ట్.. దేశంలోనే తొలి ఫుడ్-గ్రేడ్ ప్లాస్టి�