శంషాబాద్, అక్టోబర్ 6: జీఎమ్మార్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ (జీహెచ్ఐఏఎల్)పై రూ.5 లక్షలు జరిమానా పడింది. ఓ కేసు తీర్పులో భాగంగా ఈ ఫైన్ను తెలంగాణ రాష్ట్ర వినియోగదారుల వివాదాల పరిష్
హైదరాబాద్, అక్టోబర్ 6: హెల్త్, ఫిట్నెస్ సేవలు అందించే దేశంలో అతిపెద్ద సంస్థలో ఒకటైన కట్.ఫిట్.. తెలంగాణలో తన వ్యాపారాన్ని మరిన్ని నగరాలకు విస్తరించనున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే హైదరాబాద్లో సేవ�
న్యూఢిల్లీ, అక్టోబర్ 6: హోండా కార్స్ పండుగ ఆఫర్లను ప్రకటించింది. ఈ పండుగ సీజన్లో కారును కొనుగోలు చేసిన వారికి రూ.53,500 వరకు ప్రయోజనాలు కల్పించనున్నది. కంపెనీకి చెందిన పలు మోడళ్ళను కొనుగోలు చేసిన వారికి నగ�
న్యూఢిల్లీ : ఈ ఏడాది సెప్టెంబర్లో కియా ఇండియా 14,441 కార్లను విక్రయించి దూకుడు కొనసాగిస్తోంది. భారత్లో 7.8 శాతం మార్కెట్ వాటాతో కియా దేశంలో అత్యధిక కార్లు అమ్ముడవుతున్న నాలుగవ కార్ల తయారీ కంపెనీగా అ
న్యూఢిల్లీ, అక్టోబర్ 1: వరుసగా మూడో నెల జీఎస్టీ వసూళ్లు లక్ష కోట్ల రూపాయలను దాటి 5 నెలల గరిష్ఠాన్ని తాకాయి. సెప్టెంబర్లో రూ.1.17 లక్షల కోట్ల మేర వసూలైనట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఏప్రిల్�
మరో 287 పాయింట్లు తగ్గిన సెన్సెక్స్ముంబై, సెప్టెంబర్ 30: ప్రపంచ మార్కెట్ల ప్రతికూల సంకేతాల నేపథ్యంలో వరుసగా మూడోరోజు భారత స్టాక్ సూచీలు క్షీణించాయి. గురువారం బీఎస్ఈ సెన్సెక్స్ మరో 287 పాయింట్ల నష్టంతో 59,1
400% హైదరాబాద్లో పుంజుకున్నఅమ్మకాలు: అనరాక్ న్యూఢిల్లీ, సెప్టెంబర్ 29: కరోనా మహమ్మారి ప్రభావం నుంచి నిర్మాణ రంగం కోలుకుంటున్నది. దేశంలోని టాప్-7 నగరాల్లో ఈ ఏడాది జూలై-సెప్టెంబర్ త్రైమాసికం (క్యూ3)లో నమోద�
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 29: పండుగ సీజన్ను దృష్టిలో పెట్టుకొని ఎస్బీఐ కార్డ్ తన క్రెడిట్ కార్డు వినియోగదారులకు బంపర్ ఆఫర్ను ప్రకటించింది. ఎస్బీఐ క్రెడిట్ కార్డు కలిగిన వారు ఆన్లైన్లో షాపింగ్ చేసి
న్యూఢిల్లీ : దేశంలో అతిపెద్ద కార్ల తయారీ కంపెనీ మారుతి సుజుకి అక్టోబర్లో 1.80 లక్షల కార్లను ఉత్పత్తి చేసేందుకు సన్నద్ధమవుతోంది. అక్టోబర్లో భారీ సరఫరాలపై విక్రేతలకు మారుతి సమాచారం చేర
స్టాక్ సూచీల సరికొత్త రికార్డు 31 సంవత్సరాల్లో 60 రెట్లు న్యూఢిల్లీ, సెప్టెంబర్ 24: భారత్ క్యాపిటల్ మార్కెట్ల చరిత్రలో మరో అద్భుతమైన ఘట్టం శుక్రవారం ఆవిష్కృతమయ్యింది. బీఎస్ఈ సెన్సిటివ్ ఇండెక్స్ (సెన�