మరో 287 పాయింట్లు తగ్గిన సెన్సెక్స్ముంబై, సెప్టెంబర్ 30: ప్రపంచ మార్కెట్ల ప్రతికూల సంకేతాల నేపథ్యంలో వరుసగా మూడోరోజు భారత స్టాక్ సూచీలు క్షీణించాయి. గురువారం బీఎస్ఈ సెన్సెక్స్ మరో 287 పాయింట్ల నష్టంతో 59,1
400% హైదరాబాద్లో పుంజుకున్నఅమ్మకాలు: అనరాక్ న్యూఢిల్లీ, సెప్టెంబర్ 29: కరోనా మహమ్మారి ప్రభావం నుంచి నిర్మాణ రంగం కోలుకుంటున్నది. దేశంలోని టాప్-7 నగరాల్లో ఈ ఏడాది జూలై-సెప్టెంబర్ త్రైమాసికం (క్యూ3)లో నమోద�
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 29: పండుగ సీజన్ను దృష్టిలో పెట్టుకొని ఎస్బీఐ కార్డ్ తన క్రెడిట్ కార్డు వినియోగదారులకు బంపర్ ఆఫర్ను ప్రకటించింది. ఎస్బీఐ క్రెడిట్ కార్డు కలిగిన వారు ఆన్లైన్లో షాపింగ్ చేసి
న్యూఢిల్లీ : దేశంలో అతిపెద్ద కార్ల తయారీ కంపెనీ మారుతి సుజుకి అక్టోబర్లో 1.80 లక్షల కార్లను ఉత్పత్తి చేసేందుకు సన్నద్ధమవుతోంది. అక్టోబర్లో భారీ సరఫరాలపై విక్రేతలకు మారుతి సమాచారం చేర
స్టాక్ సూచీల సరికొత్త రికార్డు 31 సంవత్సరాల్లో 60 రెట్లు న్యూఢిల్లీ, సెప్టెంబర్ 24: భారత్ క్యాపిటల్ మార్కెట్ల చరిత్రలో మరో అద్భుతమైన ఘట్టం శుక్రవారం ఆవిష్కృతమయ్యింది. బీఎస్ఈ సెన్సిటివ్ ఇండెక్స్ (సెన�
హైదరాబాద్, సెప్టెంబర్ 24 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించే క్రమంలో ప్రభుత్వం మరో కీలక ఆవిష్కరణ చేసింది. మహిళల నేతృత్వంలో నడుస్తున్న స్టార్టప్లు తమ ఉత్పత్తులను విక్రయ
రూ. 125 కోట్లతో రెండేండ్లలో 250 స్టోర్లు ఏర్పాటుచేయనున్న సంస్థ హైదరాబాద్, సెప్టెంబర్ 24: మొబైల్ రిటైల్ సంస్థ బిగ్”సి’ మార్కెట్లో మరింత పట్టుసాధించడానికి విస్తరణ బాట పట్టింది. ఇప్పటికే తెలంగాణతోపాటు ఆం�
కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాలా ప్రశంస హైదరాబాద్, సెప్టెంబర్ 24 (నమస్తే తెలంగాణ): దేశంలో కరోనా కట్టడిలో హైదరాబాద్కు చెందిన ఇండియన్ ఇమ్యూనోలాజికల్స్ (ఐఐఎల్) కీలకపాత్ర పోషిస్తున్నదని కేంద్ర పశు సంవర్�
జీఈఎఫ్ క్యాపిటల్ నుంచి సేకరణ హైదరాబాద్, సెప్టెంబర్ 24: గ్లోబల్ ప్రైవేట్ ఈక్విటీ నిర్వహణదారైన జీఈఎఫ్ క్యాపిటల్ నుంచి రూ.200 కోట్ల నిధులను సేకరించినట్లు హైదరాబాద్కు చెందిన సోలార్ ఎక్విప్మెంట్ త�
న్యూఢిల్లీ : 2022లో ఇంజనీరింగ్ పూర్తయ్యే విద్యార్ధుల కోసం టెక్ దిగ్గజాలు భారీగా నియామకాలు చేపట్టనున్నాయి. పలు కంపెనీలు క్యాంపస్ రిక్రూట్మెంట్లను రెట్టింపు చేసేందుకు కసరత్తు సాగిస్తున్నాయి
వచ్చే మూడేండ్లలో నియమించుకోనున్న మౌరీ టెక్ హైదరాబాద్లోనే 3 వేల మందిని రిక్రూట్ చేసుకోనున్న కంపెనీ హైదరాబాద్, సెప్టెంబర్ 22: అంతర్జాతీయ ఐటీ పరిష్కారాల సంస్థ మౌరి టెక్..వచ్చే మూడేండ్లకాలంలో భారత్లో 1