న్యూఢిల్లీ : లగ్జరీ కార్ల బ్రాండ్ వోల్వో కార్స్ ఇండియా భారత్ మార్కెట్లో న్యూ పెట్రోల్ హైబ్రిడ్ కార్ల శ్రేణి 2021 వోల్వో ఎక్స్సీ60 హైబ్రిడ్, ఎస్90 హైబ్రిడ్లను లాంఛ్ చేసింది. ఈ రెండు కార్లు దేశీ మార్కె�
లండన్ : గ్లోబల్ ఆటోమొబైల్ దిగ్గజం వోక్స్వ్యాగన్ 30,000 మంది ఉద్యోగులను విధుల నుంచి తొలగించనుంది. వ్యయాలను తగ్గించడం, టెస్లా వంటి ప్రత్యర్ధులకు దీటైన పోటీ ఇచ్చే క్రమంలో కొలువుల కోత చేపడుతో�
మేడ్చల్ ప్లాంట్ సామర్థ్యం రెట్టింపు హైదరాబాద్లో మరో ఎక్స్క్లూజివ్ సెంటర్ హైదరాబాద్, అక్టోబర్ 12: ప్రముఖ పరుపుల విక్రయ సంస్థ డ్యూరోఫ్లెక్స్..రాష్ట్రంలో భారీ పెట్టుబడులకు సిద్ధమవుతున్నది. ఇప్పట�
హైదరాబాద్, అక్టోబర్ 12: ప్రముఖ మొబైల్ రిటైల్ దిగ్గజం బిగ్”సి’..దసరా పండుగను దృష్టిలో పెట్టుకొని పలు వినూత్న ఆఫర్లు ప్రకటించింది. 10 శాతం క్యాష్ బ్యాక్తోపాటు.. వడ్డీ, డౌన్పేమెంట్ లేకుండా సులభ వాయిద�
న్యూఢిల్లీ, అక్టోబర్ 12: బులియన్ రిఫైనర్ ఎంఎంటీసీ-పీఏఎంపీ.. తెలంగాణసహా దక్షిణాది రాష్ర్టాల్లో వ్యాపార కార్యకలాపాల విస్తరణ దిశగా అడుగులు వేస్తున్నది. రాబోయే మూడేండ్లకుపైగా కాలంలో 15 రిటైల్ స్టోర్లను ప్
4.35 శాతానికి రిటైల్ ద్రవ్యోల్బణం ఐఐపీ వృద్ధి 11.9 శాతం న్యూఢిల్లీ, అక్టోబర్ 12: దేశీయ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి మంగళవారం రెండు సానుకూల వార్తలు వెలువడ్డాయి. రిటైల్ ధరలు తగ్గుముఖం పట్టగా, పారిశ్రామికోత్పత్�
వాషింగ్టన్, అక్టోబర్ 12: భారత ఆర్థిక వృద్ధిరేటు ఈ ఏడాది 9.5 శాతంగా నమోదు కావచ్చని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) అంచనా వేసింది. అయితే వచ్చే ఏడా ది 8.5 శాతంగానే ఉండొచ్చన్నది. మంగళవారం వరల్డ్ ఎకనామిక్ ఔట్లు�
న్యూఢిల్లీ : కరోనా మహమ్మారితో గత ఏడాది 7.3 శాతం పతనమైన భారత ఆర్ధిక వ్యవస్ధ ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం 9.5 శాతం వృద్ధి నమోదు చేస్తుందని, 2022లో 8.5 శాతం వృద్ధి చెందుతుందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐ�
డెట్ మ్యూచువల్ ఫండ్స్ ఆకర్షణీయం రిస్క్కు దూరంగా ఉండాలనుకుంటూ.. క్యాపిటల్ భద్రతతోపాటు ఫిక్స్డ్ డిపాజిట్ల కన్నా కాస్త అధికంగా రాబడిని ఆశించే మదుపరులకు డెట్ మ్యూచువల్ ఫండ్లు అనువైనవి. క్రమం తప్ప
2020-21 ఆర్థిక సంవత్సరానికిగాను ఆదాయం పన్ను (ఐటీ) రిటర్న్లను దాఖలు చేయడానికి ఉన్న గడువును డిసెంబర్ 31 వరకు పొడిగించారు. గతంలో దాఖలు చేయబోయి ఆగిపోయిన వారికి, వివిధ కారణాలతో దాఖలు చేయలేని వారికి ఇక ఇదే చివరి గడ�