హైదరాబాద్, అక్టోబర్ 29:రిలయన్స్ డిజిటల్ దీపావళి పండుగను దృష్టిలో పెట్టుకొని ఎలక్ట్రానిక్ పరికరాలపై పలు ఆఫర్లను ప్రకటించింది. రిలయన్స్ డిజిటల్, మై జియో, www.reliancedigital.in. ద్వారా కొనుగోలు చేసిన ప్రతి ఎలక్ట్రానిక్ పరికరాలపై 10 శాతం వరకు ఇన్స్టాంట్ డిస్కౌంట్ను ఇస్తున్నది. వచ్చే నెల 7 వరకు మాత్రమే అందుబాటులో ఉండనున్న ఈ ప్రత్యేక ఆఫర్లు టీవీ, స్మార్ట్ఫోన్లు, ల్యాప్టాప్, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషిన్లు, గృహోపకరణాలకు వర్తించనున్నది.