గణతంత్ర దినోత్సవాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రముఖ రిటైల్ దిగ్గజం రిలయన్స్ డిజిటల్..మరోసారి అతిపెద్ద ఎలక్ట్రానిక్స్ సేల్ ఆఫర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. కొనుగోలుదారులు రూ.26 వేల వరకు ఇన్స్టంట్
ప్రముఖ ఎలక్ట్రానిక్స్ పరికరాల విక్రయ సంస్థ రిలయన్స్ డిజిటల్ దీపావళి పండుగను దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక ఆఫర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ‘ఫెస్టివల్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్' పేరుతో ప్రకటించిన ఈ �
దేశంలో అతిపెద్ద ఎలక్ట్రానిక్ రిటైల్ దిగ్గజం రిలయన్స్ డిజిటల్.. ‘ఫెస్టివల్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్' ప్రత్యేక ఆఫర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ దసరా పండుగ సందర్భంగా ఏదైన కార్డుతో కొనుగోలుపై రూ.10 వే�
రిలయన్స్ డిజిటల్ మరోసారి ‘డిజిటల్ ఇండియా సేల్'ను ప్రకటించింది. దేశంలో అతిపెద్ద ఎలక్ట్రానిక్ సేల్లో భాగంగా కొనుగోలుదారులు 25 శాతం వరకు రాయితీ పొందే అవకాశం ఉంటుందని తెలిపింది.
Google Pixel 9 | ఫ్లిప్ కార్ట్ తోపాటు భారత్ మార్కెట్లో ఆఫ్ లైన్ స్టోర్లు రిలయన్స్ డిజిటల్, క్రోమాల్లో గూగుల్ పిక్సెల్ 9 సిరీస్ ఫోన్ల ప్రీ బుకింగ్స్ నమోదు చేసుకోవచ్చు.
రిలయన్స్ డిజిటల్.. హైదరాబాద్లో మరో స్టోర్ను ప్రారంభించింది. హయత్నగర్లో 8 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ స్టోర్ను ప్రముఖ నటి నభానటేష్ శనివారం ఆరంభించారు. ఈ స్టోర్లో అన్ని రకాల డిజి�
రిలయన్స్ డిజిటల్ మరోసారి డిస్కౌంట్ డేస్ సేల్ను ప్రారంభించింది. ఈ నెల 6 నుంచి 15 వరకు అందుబాటులో ఉండనున్న ఈ ఆఫర్ల కింద అగ్రగామి బ్యాంక్ కార్డులపై కస్టమర్లకు 10 శాతం వరకు తక్షణ డిస్కౌంట్ లేదా ఫ్లెక్సిబ
దీపావళి పండుగ సందర్భంగా రిలయన్స్ డిజిటల్ ప్రత్యేక ఆఫర్లు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ పండుగ సీజన్లో ఎలక్ట్రానిక్స్ పరికరాలు, టీవీ, గృహోపకరణాలు, ఆడియో పరికరాలు, స్మార్ట్ఫోన్లు, ల్యాప్టాప్లు, ఇతర
వన్ప్లస్ ఓపెన్ ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్ మార్కెట్లో విడుదల కాకముందే వన్ప్లస్ ఓపెన్కు ఎక్స్క్లూజివ్ ఆఫ్లైన్ పార్టనర్ అయిన రిలయన్స్ డిజిటల్ తన స్టోర్స్లో ప్రదర్శించింది. అన్ని రిలయన్స్�
రిలయన్స్ డిజిటల్, జియో మార్ట్, రిలయన్స్ రిటైల్ స్టోర్లలో ఐఫోన్ 15ని కొనుగోలు చేసిన కస్టమర్లకు జియో రూ.2,394 విలువైన ఆర్థిక ప్రయోజనాలు కల్పిస్తున్నట్టు ప్రకటించింది.
వినాయక చవితి పండుగ సందర్భంగా రిలయన్స్ డిజిటల్ ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. ఇప్పుడు రిలయన్స్ డిజిటల్లో కొనుగోలు చేసే ఏ టెక్నాలజీ ఉత్పత్తినైనా గణేష్ చతుర్థి డే సెప్టెంబర్ 19న డెలివరీ, ఇన్స్టాలేష�
రిలయన్స్ డిజిటల్ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మరోసారి ‘డిజిటల్ ఇండియా సేల్' ప్రత్యేక ఆఫర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఆఫర్లలో భాగంగా స్మార్ట్ఫోన్లు, యాపిల్ ఎయిర్ప్యాడ్స్, వాషింగ్ మెష�
రిలయన్స్ డిజిటల్ మరోసారి ఆఫర్లను ప్రకటించింది. ‘డిజిటల్ డిస్కౌంట్స్ డే’ పేరుతో ప్రకటించిన ఈ ఆఫర్లు ఈ నెల 9 వరకు అందుబాటులో ఉంటాయని కంపెనీ వర్గాలు వెల్లడించాయి.
Mumbai Indians: ముంబై ఇండియన్స్ కిట్లపై ఈ సీజన్లో రిలయన్స్ డిజిటల్ లోగో కనిపించనున్నది. ఎంఐ జట్టుతో రిలయన్స్ డిజిటిల్ ఒప్పందం కుద్చుకున్నది. అఫిషియల్ పార్ట్నర్గా ఆ కంపెనీ వ్యవహరించనున్నద�