దీపావళికి వస్తున్న స్మార్ట్ఫోన్ 1,999 చెల్లించి ఈఎంఐలపైనా కొనే సదుపాయం జియోఫోన్ నెక్స్ ఫీచర్లు న్యూఢిల్లీ, అక్టోబర్ 29: జియోఫోన్ నెక్స్ 4జీ స్మార్ట్ఫోన్ ఈ దీపావళికి మార్కెట్లో అడుగు పెడుతున్నది. ధర
2020-21కిగాను కేంద్రం ఆమోదం న్యూఢిల్లీ, అక్టోబర్ 29: గత ఆర్థిక సంవత్సరానికి (2020-21)గాను ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్)పై 8.5 శాతం వడ్డీరేటును కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. ఈ మేరకు శుక్రవారం సంబంధిత వర్గా�
న్యూఢిల్లీ, అక్టోబర్ 29: భారతీయులకు ఇటీవలి సంవత్సరాల్లో దేశ ఆర్థిక భవిష్యత్తు పట్ల విశ్వాసం సన్నగిల్లిందని, కొవిడ్-19తో అది మరింత దిగజారిందని రిజర్వ్బ్యాంక్ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ అన్నారు. దీంత
న్యూఢిల్లీ, అక్టోబర్ 29: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికిగాను రూ.205.39 కోట్ల నికర లాభాన్ని గడించింది యూకో బ్యాం క్. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.30.12 కోట్లతో పోలిస్తే ఇది ఎన్నో రెట్�
హైదరాబాద్, అక్టోబర్ 29:రిలయన్స్ డిజిటల్ దీపావళి పండుగను దృష్టిలో పెట్టుకొని ఎలక్ట్రానిక్ పరికరాలపై పలు ఆఫర్లను ప్రకటించింది. రిలయన్స్ డిజిటల్, మై జియో, www.reliancedigital.in. ద్వారా కొనుగోలు చేసిన ప్రతి ఎలక్ట్ర
ఆర్బీఐ గవర్నర్ పదవీకాలాన్ని పొడిగించిన కేంద్రం న్యూఢిల్లీ, అక్టోబర్ 29: రిజర్వు బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ పదవీకాలాన్ని మూడేండ్లు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. దీంతో డిసెంబ�
న్యూఢిల్లీ, అక్టోబర్ 29:గత నెలలో కీలక రంగాలు 4.4 శాతం వృద్ధిని కనబరిచాయి. సహజ వాయువు, రిఫైనరీ ఉత్పత్తులు, సిమెంట్ రంగాలు ఆశాజనక పనితీరు కనబర్చడం ఇందుకు దోహదం చేశాయి. అంతక్రితం ఏడాది ఇదే నెలలో వృద్ధి 0.6 శాతంగా
న్యూఢిల్లీ : ఈకామర్స్ దిగ్గజం ప్లిఫ్కార్ట్ ఈనెల 28 నుంచి బిగ్ దివాళి సేల్ను కస్టమర్ల ముందుకు తీసుకురానుంది. ఆల్ న్యూ బిగ్ దివాళి సేల్ 28న ప్రారంభమై నవంబర్ 3వరకూ కొనసాగనుంది. ఎస్బీఐ డెబిట కార్
సామాన్యుడి నడ్డి విరుస్తున్న ఇంధన ధరలు గతంతో పోలిస్తే అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధర తక్కువే అయినా దేశంలో ఎడాపెడా ధరలు పెంచుతున్న కేంద్రం సమర్థించుకునేందుకు కేంద్రమంత్రుల వింత కారణాలు ఉచితంగా టీకా వేయ�
క్యూ2లో లాభం రూ. 13,680 కోట్లు ఆదాయం రూ.1,74,104 కోట్లు రెండో త్రైమాసికంలో రిలయన్స్ పటిష్టమైన పనితీరును ప్రదర్శించడం సంతోషదాయకం. మా వ్యాపారాల్లో అంతర్గతంగా ఉన్న బలాన్ని ఈ ఫలితాలు రుజువుచేస్తున్నాయి. కొవిడ్ ముంద
న్యూఢిల్లీ, అక్టోబర్ 22: ఫోన్పే.. తమ వినియోగదారులకు షాకిచ్చింది. మొబైల్ రీచార్జ్లపై ప్రాసెసింగ్ ఫీజులను వసూలు చేయడం మొదలు పెట్టింది. యూపీఐ ద్వారా రూ.50 అంతకుమించి విలువైన మొబైల్ రీచార్జ్లు చేసుకున్న�
న్యూఢిల్లీ, అక్టోబర్ 22: దేశీయ స్టాక్ మార్కెట్ల చరిత్రలోనే అతిపెద్ద పబ్లిక్ ఇష్యూకు రంగం సిద్ధమవుతున్నది. డిజిటల్ ఆధారిత ఆర్థిక సేవల సంస్థ పేటీఎం ఐపీవో (ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్)కు మార్కెట్ రెగ్యులే�
హైదరాబాద్, అక్టోబర్ 22: హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న జెనెరిక్ ఇంజెక్ట్బుల్ తయారీ కంపెనీ గ్లాండ్ ఫార్మా శుక్రవారం ప్రోత్సాహకర ఫలితాల్ని ప్రకటించింది. 2021 సెప్టెంబర్తో ముగిసిన �
న్యూఢిల్లీ : భారత్లో ఎంజీ ఆస్టర్ ఎస్యూవీ బుకింగ్స్ను ఎంజీ మోటార్ ఇండియా బుధవారం ప్రారంభించింది. బుకింగ్స్ ప్రారంభమైన కొద్ది నిమిషాల్లోనే కస్టమర్ల నుంచి అనూహ్య స్పందన లభించడంతో ఈ ఏడాది సేల్