న్యూఢిల్లీ, డిసెంబర్ 31: ఆదాయపు పన్ను రిటర్న్ల (ఐటీఆర్లు) దాఖలు గడువు పెంచుతారని ఆశించిన వారికి నిరాశే మిగిలింది. గత కొన్ని రోజులుగా గడువు తేదీని పెంచుతారని వస్తున్న ఊహాగానాలకు కేంద్ర ప్రభుత్వం ఫుల్స్
ఇండ్ భారత్ థర్మల్ దివాలా ప్రక్రియకు ఎన్సీఎల్టీ అనుమతి న్యూఢిల్లీ, డిసెంబర్ 31: పార్లమెంట్ సభ్యుడు రఘురామ కృష్ణరాజు కంపెనీ ఇండ్ భారత్ థర్మల్ పవర్ లిమిటెడ్కు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్స�
ముంబై: ఈరోజు స్టాక్ మార్కెట్ సూచీలు ఊపందుకున్నాయి. 2021 ఏడాది చివరి రోజున భారీ లాభాల్లో ట్రేడింగ్ మొదలవ్వడం విశేషం. ప్రారంభ సెషన్ లో సెన్సెక్స్ 459 పాయింట్లు పెరిగి 58,254 వద్ద.. నిఫ్టీ 134 పాయింట్లు పెరిగి 17,338 వద�
న్యూఢిల్లీ, డిసెంబర్ 29: గడిచిన ఆర్థిక సంవత్సరానికిగాను 5 కోట్ల కంటే అధిక మంది ఆదాయ పన్ను రిటర్నులు ఇప్పటి వరకు దాఖలు చేసినట్లు ఆదాయ పన్ను మంత్రిత్వ శాఖ తాజాగా వెల్లడించింది. మరో రెండు రోజుల్లో గడువు ముగియ
హైదరాబాద్, డిసెంబర్ 29: అంతర్జాతీయ, దేశీయ కార్పొరేట్ దిగ్గజాలు రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు పెడుతుండగా..తాజాగా ఇదే జాబితాలోకి ప్రముఖ పాల ఉత్పత్తుల సంస్థ అమూల్ కూడా చేరింది. పాలు, పాలపొడి, వెన్న, ఛీజ్, �
ఫేస్బుక్, ఐఫోన్ కంపెనీల మధ్య పోటీ న్యూఢిల్లీ, డిసెంబర్ 29: నిపుణుల కోసం రెండు పెద్ద టెక్నాలజీ కంపెనీల మధ్య నెలకొన్న పోటీతో ఉద్యోగులకు భారీ బోనస్ పంట పండుతున్నది. యాపిల్ తన ఇంజినీర్లకు అనూహ్యమైన రీతి�
పొంచివున్న ఒమిక్రాన్ రిజర్వ్బ్యాంక్ హెచ్చరిక ముంబై, డిసెంబర్ 29: దేశ ఆర్థిక వ్యవస్థ క్రమేపీ వృద్ధిచెందుతున్నప్పటికీ, కొవిడ్-19 ఒమిక్రాన్ వేరియంట్ ప్రధాన సవాలుగా ఉందని రిజర్వ్బ్యాంక్ హెచ్చరించి�