న్యూఢిల్లీ, నవంబర్ 18: యూరోపియన్ ఆటోమొబైల్ దిగ్గజం స్కోడా..దేశీయ మార్కెట్లోకి సరికొత్త సెడాన్ స్లావియాను పరిచయం చేసింది. ఫోక్స్వ్యాగెన్ టేకోవర్ చేసిన తర్వాత సంస్థ విడుదల చేసిన రెండో మోడల్ ఇది కావ�
బెంగళూరు, నవంబర్ 18: రవాణా సదుపాయాల సంస్థ ఊబర్..వరంగల్లో తన సేవలు ఆరంభించింది. దీంతో దేశంలో సేవలు ఆరంభించిన వందో నగరంగా వరంగల్ నిలిచిందని కంపెనీ వెల్లడించింది. ప్రస్తుతం కంపెనీ ప్లాట్ఫాంలో ఆటోతోపాటు �
న్యూఢిల్లీ, నవంబర్ 18:దేశీయ స్కూటర్ సెగ్మెంట్లో పోటీని తీవ్రతరం చేయడానికి మరో మోడల్ను అందుబాటులోకి తీసుకొచ్చింది సుజుకీ మోటర్సైకిల్. 125 సీసీ సామర్థ్యం కలిగిన ‘అవెనిస్’ ధరను రూ.86,700గా నిర్ణయించింది
హైదరాబాద్, నవంబర్ 18: దేశంలో అతిపెద్ద ఆభరణాల విక్రయాల సంస్థల్లో ఒకటైన మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్.. హైదరాబాద్లోని సోమాజిగూడలో తమ ఫ్లాగ్షిప్ స్టోర్ను ఈ నెల 27న ప్రారంభించబోతున్నట్లు ప్రకటించింది.
హైదరాబాద్: ప్రస్తుత నెలలో ఇప్పటి వరకు రూ.2,167 కోట్ల విలువైన పలు ఆర్డర్లు వచ్చాయని హైదరాబాద్ కేంద్ర స్థానంగా కార్యాకలాపాలు అందిస్తున్న ఎన్సీసీ ప్రకటించింది. ఈ మూడు ఆర్డర్లు బిల్డింగ్ డివిజన్, పలు రాష్�
వచ్చే మార్చిలోగా పలు సీపీఎస్ఈలు ప్రైవేట్పరం లైన్లో బీపీసీఎల్, బీఈఎంఎల్, ఎస్సీఐ తదితర కంపెనీలు ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్పరం చేస్తున్న మోదీ సర్కారు.. రాబోయే నాలుగైదు నెలల్లో మరో ఐదారు సంస్థలను
తులం ధరపై రూ.400 తగ్గుదల న్యూఢిల్లీ, నవంబర్ 17: పసిడి ధరలు మరింత తగ్గాయి. అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ పడిపోవడంతో దేశీయంగా ధరలు క్రమంగా దిగొస్తున్నాయి. ఢిల్లీ బులియన్ మార్కెట్లో తులం బంగారం ధర రూ.400 దిగొచ్
న్యూఢిల్లీ : భారత్లో అప్రిలియా న్యూ ఎస్ఆర్ 160, ఎస్ఆర్ 125ను పియాజియా లాంఛ్ చేసింది. డిజైన్ సహా పలు ఫీచర్లను అప్డేట్ చేయడంతో పాటు నూతన శ్రేణి వాహనాలు బీఎస్6 ప్రమాణాలతో కస్టమర్ల ముందుకు వచ్చాయ�
కుష్మన్ అండ్ వేక్ఫీల్డ్ వెల్లడి హైదరాబాద్, నవంబర్ 13: ఆసియా-పసిఫిక్ దేశాల్లో అత్యంత వేగంగా వృద్ధిచెందుతున్న రియల్ ఎస్టేట్ మార్కెట్లలో హైదరాబాద్ కూడా ఉన్నది. కరోనా ప్రతికూల పరిస్థితుల్లోనూ భా�