ఐటీ చట్టాలను మార్చే దిశగా కేంద్ర ప్రభుత్వం రాబోయే బడ్జెట్లో ప్రతిపాదనలు న్యూఢిల్లీ, నవంబర్ 19: క్రిప్టోకరెన్సీలను పన్ను పరిధిలోకి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నది. ఈ డిజిటల్ కరెన్సీల లాభ�
2022 థీమ్ క్లీన్ ఎనర్జీ డిజిటలైజేషన్ ఎలక్ట్రికల్ వెహికిల్స్ అన్నీ బాగుంటే వచ్చే ఏడాదే ఈ స్థాయికి మోర్గాన్ స్టాన్లీ అంచనా న్యూఢిల్లీ, నవంబర్ 19: కార్పొరేట్ల లాభాల్లో నూతన వృద్ధి కారణంగా సమీప భవిష్యత్�
మెంటారింగ్ ప్రోగ్రామ్ ప్రారంభించిన హైసియా హైదరాబాద్, నవంబర్ 19: వర్కింగ్ వుమెన్..ముఖ్యంగా ఐటీ కంపెనీల్లో పనిచేస్తున్న మహిళలు లీడర్షిప్ హోదాల్లోకి ఎదిగేందుకు సహాయపడే కార్యక్రమాన్ని హైదరాబాద్ స
హైదరాబాద్, నవంబర్ 19: ముంబైకి చెందిన ఇమ్యూనోయాక్ట్లో 26.62 శాతం వాటాను కొనుగోలు చేసింది ప్రముఖ ఔషధ సంస్థ లారస్ ల్యాబ్. సెల్, జెనో థెరపీ సేవలు అందిస్తున్న ఇమ్యూనోయాక్ట్లో ఈ వాటాను కొనుగోలు చేయడానికి రూ.46
న్యూయార్క్ : ముందుగా నిర్ణయించిన ప్రకారం వచ్చేఏడాది జనవరి నుంచి కాకుండా ఫిబ్రవరి 1 నుంచి ఉద్యోగులందరూ తిరిగి కార్యాలయాల నుంచి పనిచేయాలని టెక్ దిగ్గజం యాపిల్ స్పష్టం చేసింది. అంతకుముందు జ�
హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 18 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో ఇన్ల్యాండ్ పోర్టు రానున్నది. దుబాయ్కి చెందిన బహుళజాతి లాజిస్టిక్స్ కంపెనీ డీపీ వరల్డ్.. సరకు రవాణా కోసం హైదరాబాద్ చుట్టుపక్కల ఇన్ల్యాండ
ఐపీవో ధర నుంచి షేరు 27 శాతం పతనం రూ.38,000 కోట్లకుపైగా సంపద కోల్పోయిన ఇన్వెస్టర్లు న్యూఢిల్లీ, నవంబర్ 18: ఇప్పటివరకూ దేశంలో వచ్చిన ఐపీవోల్లోకెల్లా అతిపెద్ద ఆఫర్ను జారీచేసిన పేటీఎం లిస్టింగ్ రోజున ఇన్వెస్టర�
న్యూఢిల్లీ, నవంబర్ 18: యూరోపియన్ ఆటోమొబైల్ దిగ్గజం స్కోడా..దేశీయ మార్కెట్లోకి సరికొత్త సెడాన్ స్లావియాను పరిచయం చేసింది. ఫోక్స్వ్యాగెన్ టేకోవర్ చేసిన తర్వాత సంస్థ విడుదల చేసిన రెండో మోడల్ ఇది కావ�
బెంగళూరు, నవంబర్ 18: రవాణా సదుపాయాల సంస్థ ఊబర్..వరంగల్లో తన సేవలు ఆరంభించింది. దీంతో దేశంలో సేవలు ఆరంభించిన వందో నగరంగా వరంగల్ నిలిచిందని కంపెనీ వెల్లడించింది. ప్రస్తుతం కంపెనీ ప్లాట్ఫాంలో ఆటోతోపాటు �
న్యూఢిల్లీ, నవంబర్ 18:దేశీయ స్కూటర్ సెగ్మెంట్లో పోటీని తీవ్రతరం చేయడానికి మరో మోడల్ను అందుబాటులోకి తీసుకొచ్చింది సుజుకీ మోటర్సైకిల్. 125 సీసీ సామర్థ్యం కలిగిన ‘అవెనిస్’ ధరను రూ.86,700గా నిర్ణయించింది
హైదరాబాద్, నవంబర్ 18: దేశంలో అతిపెద్ద ఆభరణాల విక్రయాల సంస్థల్లో ఒకటైన మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్.. హైదరాబాద్లోని సోమాజిగూడలో తమ ఫ్లాగ్షిప్ స్టోర్ను ఈ నెల 27న ప్రారంభించబోతున్నట్లు ప్రకటించింది.
హైదరాబాద్: ప్రస్తుత నెలలో ఇప్పటి వరకు రూ.2,167 కోట్ల విలువైన పలు ఆర్డర్లు వచ్చాయని హైదరాబాద్ కేంద్ర స్థానంగా కార్యాకలాపాలు అందిస్తున్న ఎన్సీసీ ప్రకటించింది. ఈ మూడు ఆర్డర్లు బిల్డింగ్ డివిజన్, పలు రాష్�
వచ్చే మార్చిలోగా పలు సీపీఎస్ఈలు ప్రైవేట్పరం లైన్లో బీపీసీఎల్, బీఈఎంఎల్, ఎస్సీఐ తదితర కంపెనీలు ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్పరం చేస్తున్న మోదీ సర్కారు.. రాబోయే నాలుగైదు నెలల్లో మరో ఐదారు సంస్థలను