హైదరాబాద్, డిసెంబర్ 8: హైదరాబాద్కు చెందిన ఫిన్టెక్ స్టార్టప్ ఆక్సిలోన్స్.కామ్.. పీర్2పీర్ లెండింగ్ విభాగంలో ఉన్న అవకాశాలపై ప్రత్యేక దృష్టి సారించింది. ఈ విభాగంలో మల్టీ-బిలియన్ డాలర్ల అవకాశాల�
పసిడి నగదీకరణతో భారత్ ఆర్థిక వ్యవస్థ ప్రగతి ఆర్బీఐ మాజీ డిప్యూటీ గవర్నర్ ఆర్ గాంధీ ముంబై, డిసెంబర్ 1: ప్రజల వద్ద ఉన్న భౌతిక బంగారాన్ని నగదీకరించేలా దేశంలో ఓ గోల్డ్ బ్యాంక్ను ఏర్పాటు చేయాల్సిన అవసరం
న్యూఢిల్లీ, డిసెంబర్ 1: ప్రైవేటీకరణను నిరసిస్తూ ప్రభుత్వ రంగ బ్యాంకుల ఉద్యోగులు ఆందోళన బాట పడుతున్నారు. ఇప్పటికే ఆయా రంగాల్లోని ప్రభుత్వ సంస్థలను ప్రైవేట్పరం చేస్తున్న మోదీ సర్కారు.. దేశ ఆర్థిక వ్యవస్�
న్యూఢిల్లీ, డిసెంబర్ 1: చిప్ల కొరతతో వాహన సంస్థలు అల్లాడుతున్నాయి. సెమికండక్టర్ల కొరతతో గత కొన్ని నెలలుగా అమ్మకాలు పడిపోయి ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంస్థలకు నవంబర్లోనూ పరిస్థితి ఏమి మారలేదు. కార్ల తయా
సెన్సెక్స్ 620 పాయింట్లు అప్ l184 పాయింట్లు పెరిగిన నిఫ్టీ ముంబై, డిసెంబర్ 1: ఒమిక్రాన్ భయాలతో ఇటీవల వరుస పతనాల్ని చవిచూసిన స్టాక్ సూచీలు బుధవారం కొంతవరకూ రికవరీ అయ్యాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 620 పాయింట్ల ల�
నవంబర్లో 30 బిలియన్ డాలర్లుగా నమోదు న్యూఢిల్లీ, డిసెంబర్ 1: దేశీయ ఎగుమతులు గత నెల 26.49 శాతం పుంజుకున్నాయి. నవంబర్లో 29.88 బిలియన్ డాలర్ల ఎగుమతులు జరిగినట్లు బుధవారం కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ ఓ అంచనాగా తె�
హైదరాబాద్: ప్రముఖ రిటైల్ సంస్థ బిగ్బజార్ ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. ఈ నెల 12 వరకు అమలులో ఉండనున్న ఈ ఆఫర్ల కింద నిత్యావసర వస్తువులపై భారీ తగ్గింపునకు విక్రయిస్తున్నది. కంపెనీకి చెందిన రిటైల్ అవుట�
న్యూఢిల్లీ, డిసెంబర్ 1: జీఎస్టీ వసూళ్ళు రికార్డు స్థాయిలో దూసుకుపోతున్నాయి. నవంబర్లోనూ రూ.1.31 లక్షల కోట్ల మేర వసూలైనట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ తాజాగా వెల్లడించింది. గతేడాది ఇదే నెలలో వసూలైన దాంతో పోలిస్తే
లో బేస్ ఎఫెక్ట్తో క్యూ2 జీడీపీ వృద్ధి 8.4 శాతం న్యూఢిల్లీ, నవంబర్ 30: దేశ జీడీపీ వృద్ధి ఈ ఆర్థిక సంవత్సరం (2021-22) రెండో త్రైమాసికం (క్యూ2 లేదా జూలై-సెప్టెంబర్)లో 8.4 శాతంగా నమోదైంది. ఈ మేరకు మంగళవారం జాతీయ గణాంకాల �
మాల్య కోర్టు ధిక్కరణ కేసులో సుప్రీం న్యూఢిల్లీ, నవంబర్ 30: కోర్టు ధిక్కరణ కేసులో పరారీ ఆర్థిక నేరగాడు విజయ్ మాల్యకు శిక్ష విధించే అంశమై వచ్చే ఏడాది జనవరి 18న తుది విచారణ జరపనున్నట్లు సుప్రీం కోర్టు తెలిపి
న్యూఢిల్లీ : ఈ ఏడాది అక్టోబర్లో ఎనిమిది కీలక పరిశ్రమల వృద్ధి రేటు 7.5 శాతానికి పెరిగింది. కోర్ ఇండస్ట్రీస్ వృద్ధి రేటు సెప్టెంబర్లో 4.5 శాతం, గత ఏడాది అక్టోబర్ మైనస్ 0.5 శాతంగా ఉంది. ప్రభుత్వం మంగ�
సమతుల ఆహారంతోనే మన శరీరాన్ని వ్యాధుల బారినుంచి రక్షించుకోవచ్చని మన ప్రాచీన గ్రంధాల నుంచి నేటి వైద్య నిపుణుల వరకూ చెబుతుంటారు.ముఖ్యంగా ఈ శీతాకాలంలో మన శరీరాన్ని వేడిగా ఉంచేందుకు అనుగుణమై�