హైదరాబాద్, జనవరి 28: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో రూ.325.46 కోట్ల కన్సాలిడేటెడ్ ఆదాయంపై రూ.26.55 కోట్ల నికర లాభాన్ని గడించింది హైదరాబాద్కు చెందిన టెక్నాలజీ సంస్థ సిగ్నిటీ టెక్నాలజీ. ఆదాయంలో 45 శాత�
హైదరాబాద్, జనవరి 28(నమస్తే తెలంగాణ): భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) అనుబంధ ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ (ఐజీబీసీ) చైర్మన్గా రాజ్కో గ్రూపు ఎండీ గుర్మీత్ సింగ్ అరోరా, వైస్ చైర్మన్గా బ్లూ స్టార్ ల�
80 సీ పరిమితి లక్ష రూపాయలకు పెంచాలి రాబోయే బడ్జెట్పై ఇన్సూరెన్స్ సంస్థల డిమాండ్ ముంబై, జనవరి 26: ఆదాయ పన్ను (ఐటీ) చట్టంలోని సెక్షన్ 80సీ కింద బీమా ప్రీమియం చెల్లింపు కోసం ప్రత్యేకంగా కనీసం లక్ష రూపాయల వరకై�
3వ స్థానం12.8 బిలియన్ డాలర్లు ఇన్ఫోసిస్ 7వ స్థానం6.3బిలియన్డాలర్లు విప్రో 8 వ స్థానం6.1బిలియన్ డాలర్లుహెచ్సీఎల్ 15 వ స్థానం3 బిలియన్ డాలర్లుటెక్ మహీంద్రా జాబితాలో మరో 5 దేశీ కంపెనీలకు చోటు న్యూఢిల్లీ, జనవ
అప్పగించనున్న కేంద్ర ప్రభుత్వం న్యూఢిల్లీ, జనవరి 26: టాటా గ్రూప్నకు ఎయిర్ ఇండియాను గురువారం కేంద్ర ప్రభుత్వం అప్పగించే అవకాశాలున్నాయి. ఈ మేరకు సంబంధిత అధికార వర్గాలు బుధవారం తెలిపాయి. ఇందుకు కావాల్సిన �
జనవరిలో తగ్గిన అమ్మకాలు న్యూఢిల్లీ, జనవరి 26: గతేడాది డిసెంబర్ త్రైమాసికంలో వేగంగా వృద్ధిచెందిన ఫాస్ట్ మూవింగ్ కన్జూమర్ గూడ్స్ (ఎఫ్ఎంసీజీ) అమ్మకాలు ఈ జనవరి నెలలో క్షీణబాట పట్టాయి. కరోనా వైరస్ వ్యాప
ప్రారంభ ధర రూ.1.08 లక్షలు ముంబై, జనవరి 26: విద్యుత్తుతో నడిచే ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ టార్క్ మోటర్స్.. తాజాగా దేశీయ మార్కెట్లోకి రెండు మోటర్సైకిళ్ళను అందుబాటులోకి తీసుకొచ్చింది. వీటిలో రూ.1.08 లక్షల ధర కలి
క్యూ3లో 168% పెరిగిన లాభం హైదరాబాద్, జనవరి 26: ఆన్లైన్ డిజిటల్ మార్కెటింగ్ సేవల సంస్థ బ్రైట్కామ్ ఆర్థిక ఫలితాలు అదరహో అనిపించాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికిగాను రూ.2,021 కోట్ల ఆదాయంపై ర�