ఎస్ఈఎస్తో జాయింట్ వెంచర్ ఏర్పాటు న్యూఢిల్లీ, ఫిబ్రవరి 14: దేశవ్యాప్తంగా శాటిలైట్ ఆధారిత బ్రాడ్బ్యాండ్ సర్వీసుల్ని అందించేందుకు రిలయన్స్ జియో సిద్ధమవుతున్నది. ఇందుకోసం లగ్జంబర్గ్కు చెందిన ఎస్�
బంగారం అంటేనే భద్రత. తాతల కాలం నుంచి పొదుపు అంటేనే బంగారు, వెండి ఆభరణాలు. కానీ ఇది ఒకప్పటి మాట. గత మూడేండ్లుగా నగలపై చేస్తున్న పొదుపు తగ్గుతూ వస్తున్నది. సగటు భారతీయలు వీటికన్నా ఆర్థిక సాధనాల్లో మదుపు చేయడ�
కరోనా నేపథ్యంలో మార్కెట్ అనిశ్చితికి 2020 అద్దం పడితే.. అటు వ్యాపారాల్లో, ఇటు వినియోగదారుల్లో మార్పునకు 2021 నాంది పలికింది. ఈ క్రమంలోనే 2022లో షాపింగ్కు ప్రాధాన్యత ఉంటుందని మార్కెట్ పండితులు చెప్తుండగా, ఈ ఏడ�
అత్యవసరాల కోసం ఇంట్లో నగదును దాచుకోవడం చాలా మందికి అలవాటే. అలాగే ఎప్పుడంటే అప్పుడు విత్డ్రా చేసుకునే వీలున్న సేవింగ్స్ అకౌంట్లోనూ పైసలను అందుబాటులో పెట్టుకుంటుంటారు. ఎమర్జెన్సీ ఫండ్ (అత్యవసర నిధి) క�
అనారోగ్యంతో కన్నుమూసిన పారిశ్రామిక దిగ్గజం ముంబై, ఫిబ్రవరి 12: దేశీయ ద్విచక్ర వాహన రంగంలో పెను విప్లవానికి నాందిపలికిన ప్రముఖ పారిశ్రామికవేత్త రాహుల్ బజాజ్ కన్ను మూసారు. 83 సంవత్సరాల వయస్సుగల బజాజ్ వృద
బ్యాంకుల్ని ముంచిన ఏబీజీ షిప్యార్డ్ దేశంలోనే అతిపెద్ద బ్యాంకింగ్ కుంభకోణం సంస్థ, డైరెక్టర్లపై కేసు నమోదు చేసిన సీబీఐ న్యూఢిల్లీ, ఫిబ్రవరి 12: మరో భారీ బ్యాంక్ మోసం వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వ, ప్రైవ
స్వయం ఉపాధి వర్గాలకూ లబ్ధి న్యూఢిల్లీ, ఫిబ్రవరి 12: ఉద్యోగులకు శుభవార్త. నెలవారీ పెన్షన్ త్వరలో పెరిగే అవకాశాలున్నాయి. ఫిక్స్డ్ పెన్షన్స్ను పెంచడానికి ఈపీఎఫ్వో (ఉద్యోగ భవిష్య నిధి సంస్థ) ఓ కొత్త ప్లా�
హైదరాబాద్, ఫిబ్రవరి 12: బీమా దిగ్గజం మెగా ఐపీవోకు సంస్థ డైరెక్టర్ల బోర్డు సూత్రప్రాయ ఆమోదాన్ని తెలిపింది. అయితే ఆఫర్ ముసాయిదా డాక్యుమెంట్లో చిన్న మార్పులను, వివరణలనూ కోరిందని సంబంధిత వర్గాలు తెలిపాయి.
హైదరాబాద్లో రూ.1,080 పెరిగిన తులం ధర హైదరాబాద్, ఫిబ్రవరి 12: గత కొన్ని రోజులుగా స్తబ్దుగా ఉన్న బంగారం ధరలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. అగ్రరాజ్యం అమెరికా ద్రవ్యోల్బణం 40 ఏండ్ల గరిష్ఠానికి చేరుకోవడం, రష్యా-ఉక్రె�
నిషేధం తర్వాత సంగతి క్రిప్టోకరెన్సీపై రాజ్యసభలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ న్యూఢిల్లీ, ఫిబ్రవరి 11: క్రిప్టోకరెన్సీ లావాదేవీల నుంచి పొందే లాభాలపై పన్ను వేసే చట్టపరమైన హక్కు ప్రభుత్వానికి ఉ�
మార్కెట్లకు అమెరికా సెగ 231 పాయింట్లు తగ్గిన నిఫ్టీ ముంబై, ఫిబ్రవరి 11: అంతర్జాతీయ ప్రతికూల సంకేతాల నేపథ్యంలో శుక్రవారం మార్కెట్ పతనమయ్యింది. అమెరికా ద్రవ్యోల్బణం 40 ఏండ్ల గరిష్ఠానికి పెరగడంతో ఆ దేశపు కేంద�
టాటాసన్స్ చైర్మన్గా పునర్నియామకం న్యూఢిల్లీ, ఫిబ్రవరి 11: టాటా గ్రూప్ కంపెనీలకు మాతృసంస్థ టాటా సన్స్ చైర్మన్గా ఎన్ చంద్రశేఖరన్ మళ్లీ నియమితులయ్యారు. శుక్రవారం సమావేశమైన టాటా సన్స్ డైరెక్టర్ల బో�
క్యూ3లో రూ.902 కోట్లు హైదరాబాద్, ఫిబ్రవరి 11: దివీస్ ల్యాబ్ లాభాలకు కోవిడ్ ఔషధాలు దన్నుగా నిలిచాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికిగాను సంస్థ రూ.902 కోట్ల నికర లాభాన్ని గడించింది. అంతక్రితం ఏడా
డిసెంబర్లో 0.4 శాతానికే పరిమితం న్యూఢిల్లీ, ఫిబ్రవరి 11: దేశంలో పారిశ్రామిక కార్యకలాపాలు కోలుకోవడం లేదు. ఇంకా మందగమనంలోనే కొనసాగుతున్నాయి. పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపీ) వృద్ధిరేటు వరుసగా నాలుగో నెల్లోన�