న్యూఢిల్లీ : అడ్డంకులను అధిగమిస్తే భారత్లో వార్షిక బంగారం ఉత్పత్తి గణనీయంగా పెంచవచ్చని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (డబ్ల్యూజీసీ) స్పష్టం చేసింది. అధికార యంత్రాంగం నుంచి అవరోధాలను తొలగించి,
ప్రారంభ ధర రూ.7 వేలు హైదరాబాద్, మార్చి 12: ఎలక్ట్రికల్ పరికరాల తయారీలో అగ్రగామి సంస్థయైన హావెల్స్..మార్కెట్లోకి విద్యుత్ ఆదా ఫ్యాన్లను విడుదల చేసింది. ఒకేసారి 19 మోడళ్ళను విడుదల చేసిన సంస్థ..ఇవి రూ.7 వేల ప్�
డిజిటల్పై నియంత్రణ ఎత్తివేత ముంబై, మార్చి 12: దేశంలో అతిపెద్ద ప్రైవేట్ బ్యాంకైన హెచ్డీఎఫ్సీ బ్యాంక్కు భారీ ఊరట లభించింది. బ్యాంక్ డిజిటల్ వ్యాపారాలపై నియంత్రణ ఎత్తివేస్తు రిజర్వుబ్యాంక్ నిర్ణయ�
మార్కెట్పల్స్ గత వారం మార్కెట్ కరెక్షన్ ఊహించిన రీతిలోనే జరిగింది. ప్రధాన సూచీ నిఫ్టీ 413 పాయింట్లు లేదా 2.48 శాతం మేర కరెక్షన్కు గురైంది. సెన్సెక్స్ కూడా 2.7 శాతం నష్టపోయింది. మెటల్ ఇండెక్స్ 7 శాతం, ఎనర్
న్యూఢిల్లీ, మార్చి 2 : బజాజ్ ఆటో గత నెల విక్రయాలు ఏడాది ప్రాతిపదికన 16 శాతం తగ్గి 3,16,020 యూనిట్లకు పడిపోయాయి. ఏడాది క్రితం ఇదే నెలలో సంస్థ 3,75,017 యూనిట్ల వాహన విక్రయాలు జరిపింది. గత నెల విక్రయించిన మొత్తం వాహనాల్లో