హైదరాబాద్, ఫిబ్రవరి 21 (నమస్తే తెలంగాణ): ఎన్టీపీసీ సదరన్ రీజినల్ ఈడీగా నరేశ్ ఆనంద్ సోమవారం హైదరాబాద్లోని సంస్థ ప్రధాన కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఆయన సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ (సీఈ
ఎస్బీఐ డిపాజిట్లకంటే ఎక్కువ యూబీఎస్ రిపోర్ట్ హైదరాబాద్, ఫిబ్రవరి 21: దేశీయ పొదుపులో అధిక శాతాన్ని బీమా దిగ్గజం ఎల్ఐసీ ఆకర్షిస్తున్నదని స్విస్ బ్రోకింగ్ సంస్థ యూబీఎస్ ఒక నివేదికలో తెలిపింది. దేశంల
ఫ్రెషర్లను తీసుకుంటున్న ఐటీ దిగ్గజం కంపెనీ సీఈవో సలీల్ పరేఖ్ వెల్లడి ముంబై, ఫిబ్రవరి 16: దేశంలో రెండో అతిపెద్ద ఐటీ సేవల సంస్థ ఇన్ఫోసిస్ ఉద్యోగ నియామకాల్లో జోష్ పెంచింది. వచ్చే ఏడాది కొత్తగా 55 వేల మంది ఫ�
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 16: బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) డిపాజిట్దారులకు శుభవార్తను అందించింది. ఎంపిక చేసిన డిపాజిట్లపై వడ్డీరేటును 5.10 శాతం నుంచి 5.20 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసు�
హైదరాబాద్, ఫిబ్రవరి 14: ప్రభుత్వ రంగ బీమా రంగ దిగ్గజం ఎల్ఐసీ ఐపీవోలో ఒక్కో షేరు ధర రూ. 1,623-2,962 శ్రేణిలో ఉండవచ్చని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మార్కెట్ నియంత్రణా సంస్థ సెబీకి ఎల్ఐసీ తాజాగా సమ�
ఎస్ఈఎస్తో జాయింట్ వెంచర్ ఏర్పాటు న్యూఢిల్లీ, ఫిబ్రవరి 14: దేశవ్యాప్తంగా శాటిలైట్ ఆధారిత బ్రాడ్బ్యాండ్ సర్వీసుల్ని అందించేందుకు రిలయన్స్ జియో సిద్ధమవుతున్నది. ఇందుకోసం లగ్జంబర్గ్కు చెందిన ఎస్�
బంగారం అంటేనే భద్రత. తాతల కాలం నుంచి పొదుపు అంటేనే బంగారు, వెండి ఆభరణాలు. కానీ ఇది ఒకప్పటి మాట. గత మూడేండ్లుగా నగలపై చేస్తున్న పొదుపు తగ్గుతూ వస్తున్నది. సగటు భారతీయలు వీటికన్నా ఆర్థిక సాధనాల్లో మదుపు చేయడ�
కరోనా నేపథ్యంలో మార్కెట్ అనిశ్చితికి 2020 అద్దం పడితే.. అటు వ్యాపారాల్లో, ఇటు వినియోగదారుల్లో మార్పునకు 2021 నాంది పలికింది. ఈ క్రమంలోనే 2022లో షాపింగ్కు ప్రాధాన్యత ఉంటుందని మార్కెట్ పండితులు చెప్తుండగా, ఈ ఏడ�
అత్యవసరాల కోసం ఇంట్లో నగదును దాచుకోవడం చాలా మందికి అలవాటే. అలాగే ఎప్పుడంటే అప్పుడు విత్డ్రా చేసుకునే వీలున్న సేవింగ్స్ అకౌంట్లోనూ పైసలను అందుబాటులో పెట్టుకుంటుంటారు. ఎమర్జెన్సీ ఫండ్ (అత్యవసర నిధి) క�
అనారోగ్యంతో కన్నుమూసిన పారిశ్రామిక దిగ్గజం ముంబై, ఫిబ్రవరి 12: దేశీయ ద్విచక్ర వాహన రంగంలో పెను విప్లవానికి నాందిపలికిన ప్రముఖ పారిశ్రామికవేత్త రాహుల్ బజాజ్ కన్ను మూసారు. 83 సంవత్సరాల వయస్సుగల బజాజ్ వృద
బ్యాంకుల్ని ముంచిన ఏబీజీ షిప్యార్డ్ దేశంలోనే అతిపెద్ద బ్యాంకింగ్ కుంభకోణం సంస్థ, డైరెక్టర్లపై కేసు నమోదు చేసిన సీబీఐ న్యూఢిల్లీ, ఫిబ్రవరి 12: మరో భారీ బ్యాంక్ మోసం వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వ, ప్రైవ
స్వయం ఉపాధి వర్గాలకూ లబ్ధి న్యూఢిల్లీ, ఫిబ్రవరి 12: ఉద్యోగులకు శుభవార్త. నెలవారీ పెన్షన్ త్వరలో పెరిగే అవకాశాలున్నాయి. ఫిక్స్డ్ పెన్షన్స్ను పెంచడానికి ఈపీఎఫ్వో (ఉద్యోగ భవిష్య నిధి సంస్థ) ఓ కొత్త ప్లా�
హైదరాబాద్, ఫిబ్రవరి 12: బీమా దిగ్గజం మెగా ఐపీవోకు సంస్థ డైరెక్టర్ల బోర్డు సూత్రప్రాయ ఆమోదాన్ని తెలిపింది. అయితే ఆఫర్ ముసాయిదా డాక్యుమెంట్లో చిన్న మార్పులను, వివరణలనూ కోరిందని సంబంధిత వర్గాలు తెలిపాయి.
హైదరాబాద్లో రూ.1,080 పెరిగిన తులం ధర హైదరాబాద్, ఫిబ్రవరి 12: గత కొన్ని రోజులుగా స్తబ్దుగా ఉన్న బంగారం ధరలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. అగ్రరాజ్యం అమెరికా ద్రవ్యోల్బణం 40 ఏండ్ల గరిష్ఠానికి చేరుకోవడం, రష్యా-ఉక్రె�