దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో గత వారం ముగిశాయి. గత ఆర్థిక సంవత్సరం (2021-22)లో నిఫ్టీ 18.93 శాతం రాబడిని ఇచ్చింది. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు గతంలో ఎన్నడూ లేనంతగా అమ్మకాలు జరిపినప్పటికీ.. రిటైల్ ఇన్వెస�
బ్యాంకుల్లో ఒక నిర్ణీత కాలంలో నిర్దేశిత వడ్డీరేటుపై పెట్టుబడి చేసే అవకాశం ఫిక్స్డ్ డిపాజిట్ (ఎఫ్డీ)తో లభిస్తుంది. ఎఫ్డీ కాలపరిమితి ముగిసిన తర్వాత అసలు+వడ్డీ చేతికి అందుతుంది. ఇతర పెట్టుబడి సాధనాల్�
ఆర్థిక సంవత్సరం ముగిసింది. ఆదాయం పన్ను (ఐటీ) అసెస్మెంట్కు సమయం వచ్చింది. వచ్చే నాలుగు నెలల్లో రిటర్న్లను దాఖలు చేయాల్సి ఉంటుంది. చివరి నిమిషంలో ఐటీ కన్సల్టెంట్ల వద్ద హడావిడి సహజం. అయితే ఆదాయాలపై పూర్తి
బంగారంపై పెట్టుబడులకు ఏది ఉత్తమం బంగారం ధర మళ్లీ రూ.55 వేలకు చేరువైంది. ఇంకా పెరుగుతుందన్న అంచనాలున్నాయి. ఈ నేపథ్యంలో గోల్డ్ ఫండ్.. గోల్డ్ ఈటీఎఫ్ల్లో పెట్టుబడులపై ఏది ఉత్తమమన్న సందిగ్ధంలో మదుపరులు పడి
అంతర్జాతీయ ఫైనాన్షియల్ దిగ్గజం సిటిగ్రూప్నకు భారత్లో ఉన్న రిటైల్ వ్యాపారాన్ని ప్రైవేట్ రంగ యాక్సిస్ బ్యాంక్ చేజిక్కించుకుంటున్నది. సిటిఇండియా రిటైల్ ఫైనాన్షియల్ ఆస్తుల విలువ 2 బిలియన్ డాలర
ఎంఎంటీసీ, ఎస్టీసీ, పీఈసీల పనితీరును అధ్యయనం చేస్తున్నామని కేంద్ర వాణిజ్య, పరిశ్రమలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ఈ మూడు సంస్థలను వాణిజ్య మంత్రిత్వ శాఖ మూసివేసే యోచనలో ఉన్న�
వచ్చే ఆర్థిక సంవత్సరంలో రిజర్వుబ్యాంక్ తన పరపతి సమీక్ష సమావేశాలను ఆరుసార్లు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ అధ్యక్షతన జరగనున్న సమావేశాలు వచ్చే నెల 6 నుంచి 8 వరకు
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడోరోజు లాభపడ్డాయి. రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య జరుగుతున్న శాంతి చర్చలతో సమస్య త్వరలో కొలిక్కి వచ్చే అవకాశాలు ఉండటంతో దేశీయ సూచీలు భారీగా పుంజుకున్నాయి. బ్లూచిప్ సంస్�
ప్రముఖ వాహన తయారీ సంస్థ రెనో..దేశీయ మార్కెట్లోకి సరికొత్త కాంప్యాక్ట్ ఎస్యూవీ కిగర్ను పరిచయం చేసింది. ఈ కారు ప్రారంభ ధర రూ.5.84 లక్షలుగా నిర్ణయించింది. అడ్వాన్స్ ఫీచర్స్, మల్టీ-సెన్స్ డ్రైవింగ్ మోడ్స
తమ ఖాతా పుస్తకాల్లో రూ. 1,000 కోట్లకుపైగా బోగస్ ఖర్చుల్ని ఆదాయపు పన్ను శాఖ (ఐటీ శాఖ) కనుగొన్నట్టు మీడియాలో వెలువడిన వార్తలు ఊహాజనితమేనని హీరో మోటోకార్ప్ తెలిపింది. ఢిల్లీ ఎన్సీఆర్ పరిసర ప్రాంతాల్లోని హీ
పరిశ్రమలకు ప్రధానంగా సరఫరా అయ్యే సహజవాయువు ధరలు రెట్టింపు కానున్నాయి. గ్యాస్ ఉత్పాదక సంస్థల్లో రిలయన్స్ కృష్ణగోదావరి (కేజీ) బేసిన్లో ఉత్పత్తి చేసే గ్యాస్కు ఒక ఎంఎంబీటీయూకు 10 డాలర్ల ధర లభించనున్నట్ట