స్కూటర్ల తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్..మరో మూడు మాడళ్లను దేశీయ మార్కెట్కు పరిచయం చేసింది. సింగిల్ చార్జింగ్తో 190 కిలోమీటర్లు ప్రయాణించే ఈ స్కూటర్ ధర రూ.1,09,999గా నిర్ణయించింది. ముందస్తు బుకింగ్ చేసుకున్న
ఈ ఏప్రిల్తో మొదలయ్యే ఆర్థిక సంవత్సరం (2024-25)లో ఐడీబీఐ బ్యాంక్ను అమ్మేస్తామని పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ శాఖ (దీపం) కార్యదర్శి తుహిన్ కాంత పాండే అన్నారు. పీటీఐ టీవీకి తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ప�
దేశీయ ఆటోమొబైల్ దిగ్గజాల్లో ఒకటైన టాటా మోటర్స్ విశ్లేషకుల అంచనాలకుమించి రాణించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికిగాను సంస్థ రూ.7,100 కోట్ల నికరలాభాన్ని గడించింది. అంతక్రితం ఏడాది ఇదే త్ర�
ప్రముఖ విత్తనాల సంస్థ కావేరీ సీడ్స్ నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికిగాను కంపెనీ కన్సాలిడేటెడ్ నికర లాభం 69 శాతం తగ్గి రూ.11.78 కోట్లకు పరిమితమైంది. క్రిత
విమాన ప్రయాణికులకు శుభవార్తను అందించింది టాటాకు చెందిన విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా. ప్రయాణికులను ఆకట్టుకోవాలనే ఉద్దేశంతో ప్రత్యేక ఆఫర్లను తెరపైకి తీసుకొచ్చింది. దేశీయంగా ప్రారంభ విమాన టికెట్ ధరను ర�
మొండి బకాయిలు తగ్గుముఖం పట్టడంతో ప్రభుత్వరంగ సంస్థ బ్యాంక్ ఆఫ్ ఇండియా(బీవోఐ) లాభాల్లో భారీ వృద్ధిని సాధించింది. డిసెంబర్తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను బ్యాంక్ రూ.1,870 కోట్ల నికర లాభాన్ని ఆర్జించిం�
Air India | టాటా సన్స్ ఆధీనంలోని విమానయాన సంస్థ ‘ఎయిర్ ఇండియా’ తన ప్రయాణికుల కోసం కొత్త ఆఫర్ తీసుకొచ్చింది. తన నెట్ వర్క్ పరిధిలో శుక్రవారం.. ‘నమస్తే వరల్డ్ సేల్’ అనే ఆఫర్ ప్రతిపాదించింది.
Byju’s | ప్రముఖ ఎడ్ టెక్ స్టార్టప్ సంస్థ ‘బైజూ’స్ కో ఫౌండర్ బైజూ రవీంద్రన్ చిక్కుల్లో పడ్డారు. ఇప్పటికే బైజూస్ ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈజీఎం నిర్వహించాలని ఇన్వెస్టర్ సంస్థలు నోటీసు ఇచ్చాయి.
Anand Mahindra | వచ్చే ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టిన మధ్యంతర బడ్జెట్ పై ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల వేళ ప్రజాకర్షక పథకాల�
IMF | కొన్నేండ్లుగా అమలు చేస్తున్న ఆర్థిక సంస్కరణల్లో భారత్ ఆర్థిక విజయం దాగి ఉందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) చీఫ్ క్రిస్టాలినా జార్జివా చెప్పారు.
BCCI Ex President Srinivasan | ఫెమా చట్టం ఉల్లంఘన కేసులో బీసీసీఐ మాజీ అధ్యక్షుడు ఎన్ శ్రీనివాసన్ సంస్థ ఇండియా సిమెంట్స్ కార్యాలయాల్లో ఈడీ అధికారులు తనిఖీలు చేపట్టారు.
Smart Phone Sales | 2022తో పోలిస్తే అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో స్మార్ట్ ఫోన్ల విక్రయాలు 25 శాతం పెరిగాయి. చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ షియోమీ 18 శాతం మార్కెట్ వాటాతో టాప్లో నిలిచింది.