దేశీయ మైనింగ్ దిగ్గజం ఎన్ఎండీసీ అంచనాలకుమించి రాణించింది. డిసెంబర్తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను సంస్థ రూ.1,469.73 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది.
Paytm-ED | బ్యాంకింగ్ రెగ్యులేటర్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నిషేధానికి గురైన పేటీఎం పేమెంట్స్ బ్యాంక్పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)దర్యాప్తు ప్రారంభించినట్టు సంబంధిత వర్గాలు వెల్లడిం
HDFC SME-Credit Cards | దేశంలోనే అతిపెద్ద ప్రయివేట్ బ్యాంక్ హెచ్డీఎఫ్సీ బ్యాంక్.. వ్యాపారులు, స్వయం ఉపాధిపై జీవిస్తున్న వారు, సూక్ష్మ, మధ్య తరహా పారిశ్రామికవేత్తల కోసం కొత్తగా నాలుగు క్రెడిట్ కార్డులు తీస
Investers Wealth | అంతర్జాతీయ ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో ప్రారంభ నష్టాలను చవి చూసిన దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాలతో ముగిశాయి. దీంతో బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.4.14 లక్షల కోట్లు పెర�
Paytm- Market Capitalistaion | ఆర్బీఐ నిషేధం విధించడంతో గత పది సెషన్లలో పేటీఎం మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.26 వేల కోట్లు నష్టపోయింది. నిధుల మళ్లింపు ఆరోపణల నేపథ్యంలో పేటీఎంలో లావాదేవీలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ప�
గోల్డ్ ఎక్సేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్లు) జనవరి నెలల్లో భారీ మొత్తంలో పెట్టుబడుల్ని ఆకర్షించాయి. 2024 జనవరి నెలలో గోల్డ్ ఈటీఎఫ్ల్లో మదుపుదారులు ఒక్కసారిగా రూ.657 కోట్లు ఇన్వెస్ట్చేసినట్టు అసోసియే�
ప్యాసింజర్ వాహనాలకు కొనుగోలుదారుల నుంచి విశేష స్పందన లభిస్తున్నది. దేశవ్యాప్తంగా పెళ్లిళ్లసీజన్ కావడంతో ప్యాసింజర్ వాహనాలకు జోష్ పెంచిందని ఫెడరేషన్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్(ఫాడా) తాజా�
దేశీయ ఆటోమొబైల్ దిగ్గజాల్లో ఒకటైన టాటా మోటర్స్..ఈవీలను కొనుగోలు చేసేవారికి శుభవార్తను అందించింది. కంపెనీకి చెందిన నెక్సాన్.ఈవీ, టియాగో.ఈవీల ధరలను రూ.1.2 లక్షల వరకు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నది.