Paytm | మార్చి ఒకటో తేదీ నుంచి ఖాతాదారులు, వినియోగదారుల నుంచి డిపాజిట్లు స్వీకరించవద్దని పేటీఎం అనుబంధ పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ (పీపీబీఎల్)ను ఆర్బీఐ ఆదేశించింది. దీంతో ప్రముఖ ఫిన్ టెక్ సంస్థ పేటీఎం �
Market Capitalisation | గతవారం దేశీయ స్టాక్ మార్కెట్ల ట్రేడింగ్ ముగిసిన తర్వాత టాప్-10 సంస్థల్లో ఎనిమిది సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.2.90 లక్షల కోట్లు పెరిగింది.
యోగా గురువు బాబా రామ్దేవ్..తాజాగా ఐటీ రంగంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమయ్యాడని తెలుస్తున్నది. అప్పుల ఊబిలో కొట్టుమిట్టాడుతున్న టెక్నాలజీ సేవల సంస్థ రోల్టా ఇండియాను కొనుగోలు చేయడానికి పతంజలి ఆయుర్వే�
అశోక్ లేలాండ్..దేశీయ మార్కెట్లోకి తమ తొలి ఎలక్ట్రిక్ ట్రక్కును విడుదల చేసింది. భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో 2024లో ఈ వాహనాన్ని మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకొచ్చారు
కంపెనీ ఎండీ, సీఈవో శేను అగర్వ�
వీఈ కమర్షియల్ వాహన సంస్థ తాజాగా చిన్న స్థాయి కమర్షియల్ వాహన సెగ్మెంట్లోకి అడుగుపెట్టింది. తన తొలి వాహనాన్ని ఢిల్లీలో జరుగుతున్న భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో 2024లో ప్రదర్శించింది.
బంగారం అంటే మన భారతీయులకే ఎంత మక్కువనో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఏటేటా బంగారానికి డిమాండ్ పెరుగుతూ ఉంటుంది. అయితే, ఇటీవలి కాలంలో మాత్రం బంగారానికి మన దేశంలో డిమాండ్ తగ్గుతుందట. ఫుల్ స�
Jio AirFiber | రిలయన్స్ జియో తన ‘ఎయిర్ ఫైబర్’ కస్టమర్ల కోసం కొత్తగా రెండు ప్లాన్లు ప్రకటించింది. యూజర్లు అదనపు డేటా వినియోగించుకోవడానికి వీలుగా ‘డేటా బూస్టర్ ప్లాన్స్’ అనే పేరుతో ఈ ప్లాన్లు తెచ్చింది.
Ola S1 X | ప్రముఖ టూ వీలర్స్ తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్.. దేశీయ మార్కెట్లోకి మరో సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ 4 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్తో ‘ఓలా ఎస్1 ఎక్స్’ ఆవిష్కరించింది.
Nirmala Sitharaman | ఆదాయం పన్ను శ్లాబ్ల సవరణ వంటి ప్రజాకర్షక విధానాలు కాకుండా ప్రజలకు సాధికారిత కల్పనే ధ్యేయంగా తమ ప్రభుత్వం పని చేస్తున్నదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం �
FASTag - E-KYC | వాహనదారులు తమ ఫాస్టాగ్ ఈ-కేవైసీ అప్ డేట్ గడువును కేంద్ర జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ) పొడిగించింది. ఈ నెలాఖరులోపు అప్ డేట్ చేయకుంటే మాత్రం ఆ ఖాతాలను డీయాక్టివేట్ చేస్తామని హెచ్చరించిం�
Poco X6 Neo | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ షియోమీ (Xiaomi) సబ్ బ్రాండ్ పోకో (Poco) తన పోకో ఎక్స్6 నియో (Poco X6 Neo) ఫోన్ను వచ్చేనెలలో భారత్ మార్కెట్లో ఆవిష్కరించనున్నది.
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 2: దేశీయ విమానయాన రంగంలో అగ్రగామి సంస్థ ఇండిగో అంచనాలకుమించి రాణించింది. డిసెంబర్ త్రైమాసికానికిగాను పన్నులు చెల్లించిన తర్వాత రూ.2,998.1 కోట్ల నికర లాభాన్ని గడించింది. 2022-23 ఏడాది ఇదే త్ర�
ప్రస్తుత 2023-24 ఆర్థిక సంవత్సరం, 2024-25 అసెస్మెంట్ సంవత్సరానికి పన్ను రిటర్న్లు ఫైల్ చేయడానికి అవసరమయ్యే 2, 3, 5 ఐటీ రిటర్న్ ఫారాల్ని నోటీఫై చేసినట్టు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) శుక్రవారం తెలిప�