Jeff Bezos | ఈ-కామర్స్ జెయింట్ అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ సంస్థలో తన షేర్లను విక్రయించారు. 12 మిలియన్ల షేర్లను గత బుధ, గురువారాల్లో విక్రయించారు. వాటి విలువ 200 కోట్ల డాలర్ల పై చిలుకు (సుమారు రూ.16 వేల కోట్లు).
Market Capitalisation | దేశీయ స్టాక్ మార్కెట్లలో ట్రేడింగ్ ముగిసిన తర్వాత బీఎస్ఈ-30 లిస్టెడ్ కంపెనీల్లో టాప్ 10 సంస్థల్లో నాలుగు సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.2.18 లక్షల కోట్లు పెరిగింది.
లోక్సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్) వడ్డీ రేటును మూడేండ్ల గరిష్ఠస్థాయికి పెంచింది. మార్చి 31తో ముగిసే ఆర్థిక సంవత్సరానికి ప్రావిడెంట్ ఫండ్ నిధుల�
తాజాగా జారీచేసే సావరిన్ గోల్డ్ బాండ్ ధరను గ్రాముకు రూ.6,263గా నిర్ణయించినట్టు రిజర్వ్బ్యాంక్ తెలిపింది. సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ 2023-24-నాల్గవ సిరీస్ ఇష్యూ ఈ నెల 12 నుంచి ప్రారంభమై, ఐదు రోజులు అమలుల
ప్రభుత్వరంగ సంస్థ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర(బీవోఎం) రుణగ్రహీతలకు షాకిచ్చింది. మార్జినల్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ రేటు(ఎంసీఎల్ఆర్)తో అనుసంధానమైన రుణాలపై వడ్డీరేటును 10 బేసిస్ పాయింట్లు పెంచుతూ నిర్ణయం �
ద్విచక్ర వాహన సంస్థ యమహా మోటర్.. దేశీయ మార్కెట్లోకి సరికొత్త మాడల్ను పరిచయం చేసింది. మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన మోటర్సైకిల్ ఎఫ్జెడ్-ఎక్స్ బైకును మార్కెట్లోకి విడుదల చేసింది.
JSW Group-EV Cars | దేశీయంగా పేరొందిన కార్పొరేట్ సంస్థల్లో ఒకటి జిందాల్ స్టీల్ వరల్డ్.. జేఎస్డబ్ల్యూ గ్రూప్.. ఇప్పుడు ఎలక్ట్రిక్ కార్లు, ఈవీ బ్యాటరీలు, ఈవీ విడి భాగాల తయారీ రంగంలోకి అడుగిడనున్నది.
Sovereign Gold Bond | బంగారం కొనుగోళ్లను నిరుత్సాహ పరిచేందుకు కేంద్రం తీసుకొచ్చిన సావరిన్ గోల్డ్ బాండ్లకు ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తున్నది. తాజాగా ఈ నెల 12 నుంచి ఐదు రోజులు అంటే 16వ తేదీ వరకూ సావరిన్ గోల్డ్ బాండ్ల (ఎస్�
Yamaha FZ-X Chrome Edition | ప్రముఖ టూ వీలర్స్ తయారీ సంస్థ ‘ఇండియా యమహా మోటార్ (ఐవైఎం) ప్రైవేట్ లిమిటెడ్.. దేశీయ మార్కెట్లోకి తన క్రూయిజ్ మోటారు సైకిల్ క్రోమ్ కలర్ ఎడిషన్ ను ఆవిష్కరించింది.
EPFO | ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023-24)లో ఉద్యోగ భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) తన ఖాతాదారుల ప్రావిడెండ్ ఫండ్ (పీఎఫ్) నిల్వలపై వడ్డీ 8.25 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకున్నది.