Inflation | కేంద్ర ప్రభుత్వం చురుగ్గా చర్యలు చేపట్టడం వల్లే ద్రవ్యోల్బణం నియంత్రణ స్థాయికి దిగి వచ్చిందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు.
Rooftop Solar Scheme | పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటించిన `ప్రధానమంత్రి సూర్యోదయ యోజన` పథకం కింద గృహ అవసరాలకు ప్రతి నెలా ఉచితంగా 300 యూనిట్ల విద్యుత్ అందించడమే తమ లక్
IT Returns | లోక్సభ ఎన్నికల వేళ వచ్చే ఆర్థిక సంవత్సరం (2024-25) తాత్కాలిక బడ్జెట్ను పార్లమెంట్లో ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. వేతన జీవులకు నిరాశే మిగిల్చారు.
Budget 2024-25 | వేతన జీవులకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భారీ రిలీఫ్ కల్పించారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి తాత్కాలిక బడ్జెట్ ప్రతిపాదిస్తూ.. వేతన జీవులకు కొత్త ఆదాయం పన్ను విధానం ప్రకటించారు.
PM KISAN Yojana | పంటల సాగులో అన్నదాతలకు చేయూతనిచ్చేందుకు దేశవ్యాప్తంగా పీఎం కిసాన్ యోజన పథకం కింద 11.8 కోట్ల మంది రైతులకు ఆర్థిక సాయం అందజేశామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.
Budget 2024-25 | దశల వారీగా సమయోచితంగా రైతులు పండించే పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) ప్రకటిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.
Budget 2024-25 | కొద్ది సేపట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. పార్లమెంట్ కు 2024-25 ఆర్థిక సంవత్సర తాత్కాలిక బడ్జెట్ సమర్పిస్తారు. తద్వారా మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ రికార్డును సమం చేశారు.
Stocks | వచ్చే సంవత్సర బడ్జెట్ (2024-25)ను కొద్దిసేపట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ కు సమర్పించనున్న నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లలో మిశ్రమ ధోరణి కనిపిస్తున్నది.
Stocks | కొద్దిసేపట్లో కేంద్ర బడ్జెట్ ప్రారంభం కానున్న నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాలతో ట్రేడయిన.. కొద్దిసేపటికే నష్టాల్లో కూరుకున్నాయి.
పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ (పీపీబీఎల్)పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కొరడా ఝళిపించింది. బుధవారం పెద్ద ఎత్తున ఆంక్షలు విధించింది. దీంతో ఈ నెల 29 తర్వాత దాదాపుగా అన్ని పీపీబీఎల్ సేవలు న
దేశంలో బంగారం గిరాకీ గత ఏడాది తగ్గుముఖం పట్టింది. 2022తో పోల్చితే 2023లో గోల్డ్ డిమాండ్ 3 శాతం పడిపోయినట్టు బుధవారం ‘గోల్డ్ డిమాండ్ ట్రెండ్స్ రిపోర్టు 2023’ పేరిట విడుదలైన ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) న
భారత్లో అత్యంత విలువైన కంపెనీగా ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) నిలిచింది. బుధవారం విడుదలైన 2023 హురున్ గ్లోబల్-500 జాబితా ప్రకారం ప్రపంచ కార్పొరేట్ దిగ్గజాల్లో ఆర్ఐఎల్�
దేశ ఆర్థికాభివృద్ధికి అవసరమైన వనరుల్ని, ముడి పదార్థాలను అందించే కీలకమైన ఎనిమిది మౌలిక రంగాల వృద్ధి నెమ్మదిస్తున్నది. 2023 డిసెంబర్లో ఈ రంగాల వృద్ధి 3.8 శాతం మాత్రమే వృద్ధిచెందింది. ఇది 14 నెలల కనిష్ఠస్థాయి.
గ్రానైట్ల తయారీ సంస్థ దాసోస్..తాజాగా హైదరాబాద్లో హోమ్ ఇంటీరియర్ సేవలు ప్రారంభించింది. గృహానికి సంబంధించిన అన్ని రకాల వస్తువులను అందించాలనే ఉద్దేశంతో నగరానికి సమీపంలో తూప్రాన్ వద్ద రూ.40 కోట్ల పెట్ట