ఉమ్మడి రాష్ట్రంలో ఏ చిన్నపాటి వర్షం పడినా రోడ్లన్నీ చిత్తడిగా మారేవి. కంకర తేలి, గుంతలతో అస్తవ్యస్తంగా ఉండేవి. బురదమయంగా మారిన మట్టి రోడ్లపై కనీసం నడువలేని పరిస్థితి. ఉన్న అరకొర వంతెనలు శిథిలావస్థకు చేర�
తెలంగాణ రాష్ట్రం వచ్చాక రోడ్లు అభివృద్ధి చెందాయి. రాష్ట్ర ప్రభుత్వం జహీరాబాద్ నుంచి కర్ణాటకలోని చించోళి రోడ్డును రెండు లైన్లుగా అభివృద్ధి చేసింది. జహీరాబాద్-తాండూరు రోడ్డును రెండు వరుసలుగా నిర్మాణం
సీఎం కేసీఆర్తోనే తెలంగాణలో అభివృద్ధి జరిగిందని బీఆర్ఎస్ నిర్మల్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే విఠల్ రెడ్డి అన్నారు. మండలంలోని ఓలా - రాజాపూర్ వరకు సుమారు రూ.1.16 కోట్లతో నిర్మించనున్న బీటీ రోడ్డు పనుల�
గిరిజన ప్రాంతాల్లో గ్రామపంచాయతీ భవనాలు, బీటీ రోడ్లు, గురుకులాల నిర్మాణ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలని, పనుల నాణ్యత విషయంలో రాజీపడొద్దని రాష్ట్ర స్త్రీ, శిశు, గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథ�
వారం రోజుల్లోగా టెండర్లు పూర్తికావాలి. అన్ని పనులనూ గ్రౌండింగ్ చేయాలి. అలసత్వాన్ని సహించేది లేదు. నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులపై క్రమశిక్షణా చర్యలు తప్పవు.. అని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివ�
నియోజకవర్గంలోని ప్రతి కాలనీలో పక్కా రహదారుల నిర్మాణంతో ప్రజలకు మౌలిక వసతులు కల్పిస్తున్నట్లు విప్ అరెకపూడి గాంధీ అన్నారు. ఏ వీధిలోనైనా ఇంట్లో నుంచి కాలు బయటపెడితే సీసీ, బీటీ రహదారులపై ప్రయాణం చేసేలా న�
రాష్ట్రంలో పంచాయతీరాజ్ రోడ్ల పనులు చురుగ్గా సాగుతున్నాయి. వర్షాకాలం ప్రారంభమయ్యేలోగా పూర్తిచేసే లక్ష్యంతో పనులను చేపడుతున్నారు. వర్షాలు మొదలైతే పనుల జరిగే అవకాశం ఉండదని, అంతకు ముందే పూర్తి చేయాలని కా
నియోజకవర్గంలో బీటీ రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వం గిరిజన శాఖ నుంచి రూ. 27.05 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ తెలిపారు. ఆదివారం ఎమ్మెల్యే దేవరకొండలోని తన క్యాంపు కార్యాలయంలో వి
తెలంగాణ తిరుపతిగా ప్రఖ్యాతిగాంచిన, 800ఏండ్ల చరిత్ర ఉన్న మన్యంకొండ ఆలయాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతామని ఎక్సైజ్, క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు.
నియోజకవర్గంలో మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తున్నామని కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్ మండలంలోని డబిల్పూర్లో రూ. 3.18 కోట్లతో బీటీ రోడ్డు పనులు , రాయిలాపూర్లో రూ.64 లక్షలతో చేపట్టిన బీట
బోథ్ నియోజక వర్గంలోని గ్రామాల్లో మట్టిరోడ్లన్నీ ఇక నుంచి బీటీ రహదారులుగా కొత్త రూపును సంతరించుకోబోతున్నాయి. ఆయా గ్రామాల్లోని రోడ్ల నిర్మాణం పూర్తయితే రహణా సౌకర్యం మరింత మెరుగుపడుతుంది. రైతులు పంట పొల
దినదిన అభివృద్ధితో ఇప్పటికే షాద్నగర్ నియోజక వర్గం రాష్ట్రంలోనే ప్రత్యేక గుర్తింపు పొందింది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాకే ఫరూఖ్నగర్ మండలంలోని మారుమూల గ్రామీణ ప్రాంతాలు, తండాలు ఎంతో అభివృద్ధి చెంద�